Russian Soldiers: ఉక్రెయిన్తో జరిగిన యుద్ధంలో సుమారు 50 వేల మంది రష్యా సైనికులు మృతిచెందినట్లు తెలుస్తోంది. యుద్ధం ప్రారంభమైన రెండో సంవత్సరం.. రష్యా సైనికుల మరణాల సంఖ్య.. తొలి సంవత్సరంతో పోలిస్తే 25 శాతం
Monkey Fever: మంకీ ఫీవర్ కేసులు పెరుగుతున్నాయి. కర్నాటకలో ఆ వ్యాధి సోకి చనిపోయిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. ఉత్తర కన్నడలోని శివమొగ్గ జిల్లాలో ఆ వ్యక్తి మరణించారు.
జపాన్ పశ్చిమ తీరాన్ని కుదిపేసిన భారీ భూకంపంలో (Earthquake) మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. ఇప్పటివరకు 92 మంది చనిపోయారు. మరో 242 మంది గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు.
Japan Earthquake | జపాన్ భూకంప (Japan Earthquake) ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శిథిలాలను తొలగిస్తున్నా కొద్ది మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు మరణాల సంఖ్య 62కు చేరుకున్నది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతుండటంతో శిథిల�
Japan Earth Quake: జపాన్ భూకంపంలో మృతిచెందిన వారి సంఖ్య 48కి చేరుకున్నది. ఇషికావా కేంద్రంగా 7.6 తీవ్రతతో భూకంపం నమోదు అయిన విషయం తెలిసిందే. ఇవాళ కూడా జపాన్లో ప్రకంపనలు నమోదు అవుతున్నాయి.
ఏపీలోని విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లో తీవ్ర విషాదం చోటుచేసుకొన్నది. ఆర్టీసీ బస్సు.. బస్టాండ్ 12వ ప్లాట్ ఫాం మీదికి వేగంగా దూసుకురావడంతో ముగ్గురు అకడికకడే మృతిచెందారు. మరో మహిళ, చిన్నారి తీవ్రంగా గా
అఫ్గానిస్థాన్లో (Afghanistan) శనివారం సంభవించిన భారీ భూకంపం (Earthquake) ఇప్పటివరకు 2,445 మందిని పొట్టనపెట్టుకున్నది. దేశంలో ఎక్కడ చేసినా శవాల కుప్పలే దర్శనమిస్తున్నాయి.
ఇజ్రాయెల్, పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ (Israel-Hamas war) మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. గాజా స్ట్రిప్ సమీపంలో ఇజ్రాయెల్పై హమాస్ దాడిలో ఇజ్రాయెల్ వైపున ఇప్పటివరకూ 400 మందికి పైగా మరణించారు.
Lift crash | గ్రేటర్ నోయిడాలో నిర్మాణంలో ఉన్న భవనంలోని సర్వీస్ లిఫ్టు కూలిన ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఐదుగురిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు
Wildfires: లహైనాలో కార్చిచ్చు వల్ల మరణించిన వారి సంఖ్య 67కు చేరింది. హవాయి ద్వీపంలో వచ్చిన ఈ విపత్తు చరిత్రలోనే పెద్దదని చెబుతున్నారు. దావానలంలో దాదాపు వెయ్యికిపైగా ఇండ్లు కాలిపోయాయి. అనేక మంది ఇంక
అమెరికాలోని హవాయి (Hawaii) ద్వీపంలో కార్చిచ్చు (Wildfire) బీభత్సం సృష్టిస్తున్నది. అగ్నికీలలకు బలమైన గాలులు తోడవడంతో మావీయ్ ద్వీపం (Maui island) అల్లకల్లోలంగా మారింది. వేయ్యికిపైగా ఇండ్లు దగ్ధమయ్యాయి. దావాగ్ని వల్ల ఇప్ప�
Haryana Curfew: నుహ్ జిల్లాలో కర్ఫ్యూ విధించారు. అక్కడ జరిగిన హింసలో మరణించిన వారి సంఖ్య నాలుగుకు చేరుకున్నది. వీహెచ్పీ ఊరేగింపు సమయంలో ఓ వర్గం ఘర్షణకు దిగింది. ఆ తర్వాత జరిగిన అల్లర్లలో వాహనాలు ధ్వంసం అయ్యాయి.
Triple train accident | ఒడిశా మూడు రైళ్ల ప్రమాదంలో మృతుల సంఖ్య 289కి చేరింది. ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కటక్లోని శ్రీరామచంద్ర భంజా (SCB) మెడికల్ కాలేజీ అండ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి ఇవాళ ప్రాణాలు కోల్పోయ�