Wildfires: లహైనాలో కార్చిచ్చు వల్ల మరణించిన వారి సంఖ్య 67కు చేరింది. హవాయి ద్వీపంలో వచ్చిన ఈ విపత్తు చరిత్రలోనే పెద్దదని చెబుతున్నారు. దావానలంలో దాదాపు వెయ్యికిపైగా ఇండ్లు కాలిపోయాయి. అనేక మంది ఇంక
అమెరికాలోని హవాయి (Hawaii) ద్వీపంలో కార్చిచ్చు (Wildfire) బీభత్సం సృష్టిస్తున్నది. అగ్నికీలలకు బలమైన గాలులు తోడవడంతో మావీయ్ ద్వీపం (Maui island) అల్లకల్లోలంగా మారింది. వేయ్యికిపైగా ఇండ్లు దగ్ధమయ్యాయి. దావాగ్ని వల్ల ఇప్ప�
Haryana Curfew: నుహ్ జిల్లాలో కర్ఫ్యూ విధించారు. అక్కడ జరిగిన హింసలో మరణించిన వారి సంఖ్య నాలుగుకు చేరుకున్నది. వీహెచ్పీ ఊరేగింపు సమయంలో ఓ వర్గం ఘర్షణకు దిగింది. ఆ తర్వాత జరిగిన అల్లర్లలో వాహనాలు ధ్వంసం అయ్యాయి.
Triple train accident | ఒడిశా మూడు రైళ్ల ప్రమాదంలో మృతుల సంఖ్య 289కి చేరింది. ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కటక్లోని శ్రీరామచంద్ర భంజా (SCB) మెడికల్ కాలేజీ అండ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి ఇవాళ ప్రాణాలు కోల్పోయ�
Odisha Death Toll: రైలు ప్రమాదంలో 500 మంది మరణించి ఉంటారని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. అయితే ఆమె పక్కనే ఉన్న రైల్వే మంత్రి జోక్యం చేసుకుని కేవలం 238 మంది ప్రయాణికులు మాత్రమే చనిపోయినట్లు వెల్లడిం�
COVID-19 | దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దాదాపు ఆరు నెలల తర్వాత మరోసారి మరోసారి రోజు రోజుకు 3వేల మందికి వైరస్ సోకుతున్నది. పెరుగుతున్న కేసులకు ఒమిక్రాన్ సబ్ వేరియంట్ XBB.1.16 రూపాంతరమే కారణమని అంచనా వేస్త�
తుర్కియేలో (Turkey) భూకంపం సృష్టించిన విలయంలో మృతిచెందినవారి సంఖ్య 45 వేలు దాటింది. గత నెల 6న తుర్కియేతోపాటు దాని పక్కనే ఉన్న సిరియాలో పది నిమిషాల వ్యవధిలోనే 7.8, 7.6 తీవ్రతతో రెండు భారీ భూకంపాలు (Massive earthquakes) సంభవించిన వ�
ప్రకృతి ప్రకోపానికి తుర్కియే (Turkey), సిరియాల్లో (Syria) మృతుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. భూకంపం (Earthquake) వల్ల ఇప్పటివరకు రెండు దేశాల్లో (Turkey-Syria earthquakes) కలిపి 50 వేల మందికిపైగా మరణించారు.
పదిరోజుల క్రితం ప్రకృతి సృష్టించిన తీవ్ర నష్టం నుంచి ఇంకా కోలుకోని సిరియాలో మరోసారి భూకంపం వచ్చింది. గురువారం రాత్రి 10.47 గంటలకు ఇడ్లిబ్ ప్రావిన్స్లో భూమి కంపించింది. దీని తీవ్రత 5.4గా నమోదయిందని సిరియా జా�
తుర్కియే, సిరియాలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నది. ప్రకృతి ప్రకోపానికి ఇరు దేశాల్లో 28 వేల మందికిపైగా బలయ్యారు. శిథిలాల కింది చిక్కుకున్నవారిని రక్షించేందుకు ఏడు రోజులుగా సహాయక సిబ్బంది శ్రమిస్తున్�
టర్కీ, సిరియాల్లో సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నది. ప్రకృతి ప్రకోపానికి ఇప్పటివరకు 8 వేల మందికిపైగా మరణించారు. శిథిలాలను తొలగిస్తుండటంతో భారీగా మృతదేహాలు బయటపడుతున్నాయి.
Turkey earthquake: తర్కియే, సిరియా భూకంప మృతుల సంఖ్య 4900కు చేరుకున్నది. వేల భవనాల శిథిలాల కింద చిక్కుకున్నవారి కోసం అన్వేషణ కొనసాగుతోంది. భారత్ నుంచి సహాయక బృందాలు తర్కియే వెళ్లాయి.
Turkey Earthquake:టర్కీ, సిరియా భూకంపంలో మృతుల సంఖ్య 1600 దాటింది. టర్కీలో 2828 బిల్డింగ్లు నేలమట్టం అయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
Turkey Earthquake:టర్కీ భూకంపంలో మరణాల సంఖ్య పదివేలు దాటనున్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే అంచనా వేసింది. ఇప్పటికే మృతుల సంఖ్య ఆరు వందలు దాటింది. టర్కీ, సిరియాల్లో ఉన్న బిల్డింగ్లు దాదాపు వేలాది నేల�