ఏపీలోని విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లో తీవ్ర విషాదం చోటుచేసుకొన్నది. ఆర్టీసీ బస్సు.. బస్టాండ్ 12వ ప్లాట్ ఫాం మీదికి వేగంగా దూసుకురావడంతో ముగ్గురు అకడికకడే మృతిచెందారు. మరో మహిళ, చిన్నారి తీవ్రంగా గా
అఫ్గానిస్థాన్లో (Afghanistan) శనివారం సంభవించిన భారీ భూకంపం (Earthquake) ఇప్పటివరకు 2,445 మందిని పొట్టనపెట్టుకున్నది. దేశంలో ఎక్కడ చేసినా శవాల కుప్పలే దర్శనమిస్తున్నాయి.
ఇజ్రాయెల్, పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ (Israel-Hamas war) మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. గాజా స్ట్రిప్ సమీపంలో ఇజ్రాయెల్పై హమాస్ దాడిలో ఇజ్రాయెల్ వైపున ఇప్పటివరకూ 400 మందికి పైగా మరణించారు.
Lift crash | గ్రేటర్ నోయిడాలో నిర్మాణంలో ఉన్న భవనంలోని సర్వీస్ లిఫ్టు కూలిన ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఐదుగురిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు
Wildfires: లహైనాలో కార్చిచ్చు వల్ల మరణించిన వారి సంఖ్య 67కు చేరింది. హవాయి ద్వీపంలో వచ్చిన ఈ విపత్తు చరిత్రలోనే పెద్దదని చెబుతున్నారు. దావానలంలో దాదాపు వెయ్యికిపైగా ఇండ్లు కాలిపోయాయి. అనేక మంది ఇంక
అమెరికాలోని హవాయి (Hawaii) ద్వీపంలో కార్చిచ్చు (Wildfire) బీభత్సం సృష్టిస్తున్నది. అగ్నికీలలకు బలమైన గాలులు తోడవడంతో మావీయ్ ద్వీపం (Maui island) అల్లకల్లోలంగా మారింది. వేయ్యికిపైగా ఇండ్లు దగ్ధమయ్యాయి. దావాగ్ని వల్ల ఇప్ప�
Haryana Curfew: నుహ్ జిల్లాలో కర్ఫ్యూ విధించారు. అక్కడ జరిగిన హింసలో మరణించిన వారి సంఖ్య నాలుగుకు చేరుకున్నది. వీహెచ్పీ ఊరేగింపు సమయంలో ఓ వర్గం ఘర్షణకు దిగింది. ఆ తర్వాత జరిగిన అల్లర్లలో వాహనాలు ధ్వంసం అయ్యాయి.
Triple train accident | ఒడిశా మూడు రైళ్ల ప్రమాదంలో మృతుల సంఖ్య 289కి చేరింది. ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కటక్లోని శ్రీరామచంద్ర భంజా (SCB) మెడికల్ కాలేజీ అండ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి ఇవాళ ప్రాణాలు కోల్పోయ�
Odisha Death Toll: రైలు ప్రమాదంలో 500 మంది మరణించి ఉంటారని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. అయితే ఆమె పక్కనే ఉన్న రైల్వే మంత్రి జోక్యం చేసుకుని కేవలం 238 మంది ప్రయాణికులు మాత్రమే చనిపోయినట్లు వెల్లడిం�
COVID-19 | దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దాదాపు ఆరు నెలల తర్వాత మరోసారి మరోసారి రోజు రోజుకు 3వేల మందికి వైరస్ సోకుతున్నది. పెరుగుతున్న కేసులకు ఒమిక్రాన్ సబ్ వేరియంట్ XBB.1.16 రూపాంతరమే కారణమని అంచనా వేస్త�
తుర్కియేలో (Turkey) భూకంపం సృష్టించిన విలయంలో మృతిచెందినవారి సంఖ్య 45 వేలు దాటింది. గత నెల 6న తుర్కియేతోపాటు దాని పక్కనే ఉన్న సిరియాలో పది నిమిషాల వ్యవధిలోనే 7.8, 7.6 తీవ్రతతో రెండు భారీ భూకంపాలు (Massive earthquakes) సంభవించిన వ�
ప్రకృతి ప్రకోపానికి తుర్కియే (Turkey), సిరియాల్లో (Syria) మృతుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. భూకంపం (Earthquake) వల్ల ఇప్పటివరకు రెండు దేశాల్లో (Turkey-Syria earthquakes) కలిపి 50 వేల మందికిపైగా మరణించారు.