ఇస్లామాబాద్ : పాకిస్థాన్లో రెండు రైళ్లు ఢీకొట్టుకున్న సంఘటనలో మృతుల సంఖ్య 63కు చేరింది. 150 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. సోమవారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. రెతి – దహార్కి రైల్వే స్టేషన్ల మధ�
న్యూఢిల్లీ : కరోనా మరణాలను ఢిల్లీ ప్రభుత్వం కప్పిపెడుతోందని కొవిడ్-19 పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆప్ సర్కార్ ను బీజేపీ గురువారం డిమాండ్ చేసింది. దేశ రాజధానిలో మరణాల రేటు ఎందుకు అ�
లండన్: యూరోప్ దేశాలు ఓ విషాదకర మైలురాయిని దాటాయి. ఆ దేశాల్లో కరోనా వైరస్ వల్ల మృతిచెందిన వారి సంఖ్య పది లక్షలు దాటింది. వైరస్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నా.. యూరోప్ దేశాల్లో మాత్రం వైరస�
నెపితా: మయన్మార్లో సైనిక ఊచకోతలో మరణించిన వారి సంఖ్య 500 దాటింది. స్థానిక ప్రభుత్వాన్ని ఆధీనంలోకి తీసుకున్న జుంటా సైనికులు.. అక్కడ భారీ స్థాయిలో హింసకు పాల్పడుతున్నారు.ఆంగ్ సాన్ సూకీ పార్టీ నేతృ