ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి పట్ల ఆదివారం భారత్లో తీవ్ర ఆగ్రహం, సంతాపం వ్యక్తమైంది. కశ్మీర్ మొదలుకొని కర్ణాటక వరకు పలు రాష్ర్టాల్లో షియా ముస్లింలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు.
Sunetra Pawar | విమాన ప్రమాదంలో మరణించిన అజిత్ పవార్ భార్య, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం సునేత్రా పవార్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. భర్త చనిపోయిన సరిగ్గా నెల తర్వాత ఆయన స్థాన�
రాజస్థాన్లోని ఖేర్తల్-తిజారా జిల్లా భివాడీలో పెను విషాదం చోటుచేసుకున్నది. సోమవారం ఉదయం ఖుష్ఖేరా కౌరలి ఇండస్ట్రియల్ ఏరియాలోని ఒక రసాయన ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
Woman Kills Mother | తల్లి చేయించిన చేతబడి వల్ల తండ్రి మరణించినట్లు ఒక జ్యోతిష్కుడు తెలిపాడు. దీనిని బలంగా నమ్మిన కుమార్తె తన తల్లిని హత్య చేసింది. హడావుడిగా అంత్యక్రియలు నిర్వహిస్తుండగా అనుమానించిన స్థానికులు పోల�
Student Escapes Death | ఒక విద్యార్థి నడిపిన బైక్ అదుపుతప్పింది. మలుపులో అది జారిపడింది. దీంతో బైక్పై ఉన్న యువకుడు రోడ్డుపై పడ్డాడు. ఎదురుగా వస్తున్న బస్సు టైర్ కింద పడబోయాడు. అయితే డ్రైవర్ బ్రేకులు వేయడంతో చావు ను�
Bird flu in Bihar | ఒక ప్రాంతంలో సుమారు 150కుపైగా కాకులు మరణించాయి. నామూనాలు సేకరించి ల్యాబ్స్కు పంపారు. బర్డ్ ఫ్లూ కారణంగా ఆ కాకుల చనిపోయినట్లు నిర్ధారణ అయింది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. స్థానికులకు హెచ�
Sharad Pawar | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణంపై ఎన్సీపీ ఎస్పీ అధినేత శరద్ పవార్ స్పందించారు. విమాన ప్రమాదంలో ఎలాంటి కుట్ర లేదని అన్నారు. అజిత్ పవార్ ఈ ప్రమాదంలో మరణించారంటూ భావోద్వేగానికి గురయ్�
Ramdas Athawale | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించడంపై దర్యాప్తు చేయాలని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే డిమాండ్ చేశారు. ఆయన మరణం మహారాష్ట్రకు తీరని లోటని అన్నారు.
Protests In Bengal | పశ్చిమ బెంగాల్కు చెందిన వలస కార్మికుడు జార్ఖండ్లో మరణించాడు. బెంగాల్ మాట్లాడినందుకు అతడ్ని కొట్టి చంపారని మృతుడి కుటుంబం ఆరోపించింది. ఈ నేపథ్యంలో బెంగాల్లో జరిగిన భారీ నిరసన ఉద్రిక్తతలకు ద�
rabies infected cow dies | ఒక వ్యక్తికి చెందిన ఆవు రేబిస్ సోకి మరణించింది. అయితే ఆ ఆవు పాలతో తయారు చేసిన పంచామృతాన్ని పలువురు సేవించారు. ఆ ఆవు పాలను కూడా పలువురు వినియోగించారు. ఆందోళన చెందిన వారంతా టీకా కోసం ఆసుపత్రి వద్ద
TTE Push Navy Officer's Wife To Death | కదులుతున్న రైలు నుంచి తన భార్యను ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ) తోసినట్లు నేవీ అధికారి ఆరోపించారు. రైలు నుంచి కిందపడిన ఆమె మరణించినట్లు ఫిర్యాదు చేశారు. అయితే టికెట్ విషయంపై గొడవ వ�
వైద్యుల నిర్లక్ష్యంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో గురువారం జరిగింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం గర్మిళ్లపల్లికి చెందిన బాలబోయిన మల్లయ్య(60) మండలంలోని �
Women Trample Infant to Death | నలుగురు మహిళలు దారుణానికి పాల్పడ్డారు. తమకు పెళ్లిళ్లు కావడం లేదని పసిబిడ్డ ఉసురు తీశారు. అక్క కొడుకైన 16 రోజుల పసి బాబును కాళ్లతో తొక్కి చంపారు. శిశువు మృతదేహాన్ని ఒడిలో ఉంచుకుని మంత్రాలు జపి�
IIT Bhilai Student Death | జ్వరం బారిన పడిన ఐఐటీ భిలాయ్ విద్యార్థి మరణించాడు. అయితే సకాలంలో వైద్యం అందకపోవడంతో అతడు మరణించినట్లు స్టూడెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాంపస్లో నిరసన తెలిపారు. వైద్య నిర్లక్ష్యంపై దర్య