గంజాయి కేసులో నిందితుడిగా ఉన్న ఓ యువకుడు పేషీకి హాజరయ్యేందుకు నాంపల్లి కోర్టుకు వచ్చి.. మూడో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నాంపల్లి ఇన్స్పెక్టర్ అభిలాష్ కథనం ప్రకారం.. మాసబ్ట్యాంక్ ఫస
Molesters Shot by Police | విద్యార్థిని వేధించి, చున్నీ లాగి ఆమె మృతికి కారణమైన ఆకతాయిలు పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు కాల్పులు జరిపారు. (Molesters Shot by Police) ఈ నేపథ్యంలో నిందితుల కాళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయి.
Man Beats ill Wife To Death | అనారోగ్యంతో ఉన్న భార్య మంచంపై మల విసర్జన చేసింది. ఆగ్రహించిన భర్త ఆమెను కొట్టి చంపాడు. (Man Beats ill Wife To Death) ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
ఇద్దరూ ఒకే వ్యక్తిని పెండ్లి చేసుకున్నారు. వా రి పెండ్లిళ్లు ఒకేసారి కాకపోయినా.. తుదిశ్వాస మాత్రం ఒకేసారి వదిలారు. ఒకే భర్తతో జీవితం పంచుకున్న ఇద్దరు భార్యలు.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఒకేరోజు మృత�
బంధువులతో కళకళలాడాల్సిన పెండ్లి ఇంట్లో తీవ్ర విషాదం అలుముకున్నది. డెకరేషన్ లైటింగ్ తీగ తగిలి నవ వరుడు మృతి చెందాడు. పెండ్లయిన మరునాడే రిసెప్షన్ కోసం ఇంట్లో లైటింగ్ ఏర్పాటు చేస్తుండగా దుర్ఘటన చోటుచ�
Crickters Mourn | అంతర్జాతీయ క్రికెటర్లకు ప్రాక్టీస్ సమయంలో బౌలింగ్ వేసి వారి మన్ననలు పొందిన విశాఖ వాసి ఈశ్వర్ (Iswar) మరణం పట్ల ప్రముఖ స్టార్ క్రికెటర్లు సంతాపం తెలిపారు.
Gaddar | ప్రజాయుద్ధనౌక గద్దర్ (Gaddar ) తాను మరణించినా పాట రూపంలో కోట్లామంది జనం గుండెల్లో నిలిచే ఉంటారని వ్యవసాశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. గద్దర్ మృతిపట్ల దిగ్భాంతి వ్యక్తం చేశారు. వారి కుటుం
Tax Notice | పదేళ్ల కిందట చనిపోయిన మహిళా టీచర్ కుటుంబానికి ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ నుంచి నోటీసులు (Tax Notice) అందాయి. 2017-18లో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఆమె రూ.7.55 కోట్ల పన్నులు చెల్లించాల్సి ఉందని అందులో పేర్కొన్నారు. ఈ న�
CM KCR | మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి(Solipeta Ramachandra Reddy) మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు (Chief Minister KCR ) సంతాపాన్ని ప్రకటించారు.
జీవనోపాధి కోసం వేములవాడ సుభాష్నగర్ నుంచి గల్ఫ్కు వెళ్లిన దూలం రఘు (28) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో వేములవాడలో విషాదం నెలకొన్నది. రఘు ఏడేండ్లుగా కువైట్లోని ఓ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నాడు.
వికారాబాద్ జిల్లా కంద్లాపూర్కు చెందిన నర్సింగ్ విద్యార్థిని శిరీష మృతిపై జాతీయ మహిళా కమిషన్ ఆరా తీసింది. శిరీష మృతిపై విచారణ వేగవంతం చేయాలని డీజీపీ కార్యాలయానికి లేఖ రాసింది.
పామును చూస్తే పెద్దవాళ్లకు కూడా భయంతో చమటలు పడతాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు పెడతారు. కానీ, ఓ మూడేండ్ల చిన్నారి మాత్రం పామును చాక్లెట్లు నమిలినట్టు నమిలేశాడు