వైద్యుల నిర్లక్ష్యంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో గురువారం జరిగింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం గర్మిళ్లపల్లికి చెందిన బాలబోయిన మల్లయ్య(60) మండలంలోని �
Women Trample Infant to Death | నలుగురు మహిళలు దారుణానికి పాల్పడ్డారు. తమకు పెళ్లిళ్లు కావడం లేదని పసిబిడ్డ ఉసురు తీశారు. అక్క కొడుకైన 16 రోజుల పసి బాబును కాళ్లతో తొక్కి చంపారు. శిశువు మృతదేహాన్ని ఒడిలో ఉంచుకుని మంత్రాలు జపి�
IIT Bhilai Student Death | జ్వరం బారిన పడిన ఐఐటీ భిలాయ్ విద్యార్థి మరణించాడు. అయితే సకాలంలో వైద్యం అందకపోవడంతో అతడు మరణించినట్లు స్టూడెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాంపస్లో నిరసన తెలిపారు. వైద్య నిర్లక్ష్యంపై దర్య
Death | స్నానం కోసం ఎలక్ట్రిక్ వాటర్ హీటర్ (Electric water heater) తో నీళ్లు వేడి చేసుకుంటుండగా విద్యుత్ షాక్ (Current shock) తగిలి ఓ 23 ఏళ్ల యువతి దుర్మరణం పాలయ్యింది. దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని మహిపాల్పూర్ (Mahipalpur) లో ఈ ఘటన చోటుచే�
Death | అగ్రరాజ్యం అమెరికా (USA) లో ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) రాష్ట్రం బాపట్ల జిల్లా (Bapatla district) కు చెందిన 23 ఏళ్ల విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మరణించింది. టెక్సాస్ (Texas) లోని ఓ యూనివర్సిటీలో ఇటీవలే గ్రాడ్యుయేషన్ పూర్�
Student Burns To Death | కాలేజీ ఫీజు చెల్లించనందుకు పరీక్ష రాసేందుకు విద్యార్థిని నిరాకరించారు. దీనిపై నిరసన తెలుపడంతో పోలీసులను రప్పించి అతడ్ని వేధించారు. ఈ నేపథ్యంలో ఆ యువకుడు నిప్పంటించుకుని మరణించాడు.
Death | మహారాష్ట్ర (Maharastra) లోని బీడ్ జిల్లా (Beed district) లో ఘోరం జరిగింది. చిరుతపులి (Leopard) దాడిలో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. గ్రామస్తులు, పోలీసులు, అటవీ అధికారులు గాలించగా సగం తిని వదిలేసిన మృతదేహం లభ్యమైంది.
Elephants Trample Man | మానసిక వికలాంగుడిని ఏనుగులు తొక్కి చంపాయి. ఈ సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు అక్కడకు చేరుకున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Zubeen garg | అస్సామీ ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ సింగపూర్లో ఓ బోట్ ట్రిప్ సమయంలో సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. సెప్టెంబర్ 19న జరిగిన 20వ నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ క�
ఇంటికి మీదికి వచ్చిన కోతులను ఓ వృద్ధుడు తరిమికొట్టే ప్రయత్నం చేశాడు. అవిఎదురుదాడికి సిద్ధం కావడంతో పరుగెత్తి ప్రాణాలు కోల్పోయాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన రైత
గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థ్ధాయి వరకు అంచెలంచెలుగా ఎదిగిన బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి శనివారం రాత్రి హైదరాబాద్లోని ఏఐజీ దవాఖానలో గుండె,శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతూ పరిస్థితి వి�
బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి మృతి పార్టీకి తీరని లోటని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలంలోని శనిగరంలో శ్రీహరి మృతదేహం వద్ద పుష్పగుచ్
ప్రభుత్వ నిర్లక్ష్యానికి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడు మైదం మహేశ్ బలయ్యాడని, ఇందుకు మంత్రి సీతక్క పూర్తి బాధ్యత వహించాలని బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి డిమాండ్ చ�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ వద్ద శుక్రవారం రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురైనట్లు వన్ టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన కథనం ప్ర
Kantara | రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న ‘కాంతార చాప్టర్ 1’ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటినుంచే టీమ్ను అనేక ప్రమాదాలు, విషాద సంఘటనలు కలవరపెడుతున్నాయి. తాజాగా, ప్రముఖ కన్నడ నటుడు టి. ప్రభాకర్ కళ్యాణి