‘నాలోని అభినయప్రతిభను పూర్తిస్థాయిలో ఆవిష్కరించిన సినిమా ఇది. కథలోని భావోద్వేగాలతో ప్రేక్షకులు సహానుభూతి చెందుతున్నారు. ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తున్నది’ అని చెప్పింది మేఘా ఆకాష్. ఆమె కథానాయికగ�
‘మేఘ అనే అమ్మాయి జీవిత ప్రయాణం, ప్రేమ విషయంలో ఆమె ఎదుర్కొన్న సంఘటనల్ని హృద్యంగా ఆవిష్కరిస్తూ ‘డియర్ మేఘ’ చిత్రాన్ని రూపొందించాం’ అని చెప్పారు సుశాంత్రెడ్డి. ఆయన నిర్దేశకత్వంలో మేఘాఆకాష్, ఆదిత్అరుణ
‘వ్యాపార దృక్పథంతో కాకుండా సగటు ప్రేక్షకుడి కోణం నుంచే కథలు వింటుంటాను. నిర్మాతగా మూసధోరణికి పరిమితం కాకుండా అన్ని జోనర్లలో సినిమాలు చేయాలనుంది’ అని అన్నారు అర్జున్ దాస్యన్. వేదాన్ష్ క్రియేటివ్ వ
‘మనిషిని వివిధ జీవనదశల్లో ప్రేమ మాత్రమే ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేయడంలో ప్రేమదే ముఖ్యపాత్ర. అందుకే నా దృష్టిలో ప్రేమ చాలా గొప్పది’ అని చెప్పింది కథానాయిక మేఘాఆకాష్. ఆమె �
ఛల్ మోహన్ రంగా, లై, పేట లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన మేఘ.. ఈ మధ్యే రాజ రాజ చోర సినిమాతో వచ్చింది. ఈ సినిమా హిట్ అవ్వడంతో మరోసారి ఈమె పేరు టాలీవుడ్ లో బాగానే వినిపిస్తుంది. పైగా తాజాగా డియర�
‘మేఘా ఆకాష్ను నలభైఏళ్ల క్రితం చూసుంటే నేను విడాకులు తీసుకునేవాణ్ణి కాదు. ఆమె చాలా స్వీట్ పర్సన్. మేఘాను కలిసిన వాళ్లందరికీ చక్కెర వ్యాధి వస్తుందని అనుకుంటున్నా’ అని చమత్కరించారు దర్శకుడు రామ్గోపాల
మేఘా ఆకాష్, అరుణ్ అదిత్, అర్జున్ సోమయాజులు ప్రధాన పాత్రల్లో సుశాంత్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం డియర్ మేఘ. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్పై తెరకెక్కిన ఈ చిత్రాన్ని అర్జున్ దాస్యన్ నిర్మి�
‘నేను ఇమేజ్ గురించి పట్టించుకోను. కథ నచ్చితే ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి సిద్ధమే’ అనిఅన్నారు అరుణ్ అదిత్. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘డియర్ మేఘ’. సుశాంత్రెడ్డి దర్శకుడు. అర్జున్ దాస్యన్ నిర్మిం
మంచి స్క్రిప్ట్స్ దొరకని కారణంగానే తెలుగులో విరామం తీసుకున్నానని చెప్పింది చెన్నై చిన్నది మేఘా ఆకాష్. ఆమె శ్రీవిష్ణు సరసన కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘రాజరాజ చోర’ ఈ నెల 19న విడుదలకానుంది. హితేశ్ గో�
రెండేళ్ల కింద రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన పేట సినిమాలో మేఘా ఆకాశ్ కూడా కీలక పాత్రలో నటించింది. ఆ సమయంలో రజనీకాంత్తో నటించడం తనకు జీవితంలో మర్చిపోలేని అనుభూతి అంటోంది ఈ ముద్దుగు�
బ్యూటీఫుల్ హీరోయిన్ మేఘా ఆకాశ్.. యంగ్ హీరో అరుణ్ అదిత్ ప్రధాన పాత్రధారులుగా సుశాంత్ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం డియర్ మేఘ. అర్జున్ సోమయాజులు ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించారు. ప్రస్తుతం పోస్ట్
మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘డియర్ మేఘ’. సుశాంత్రెడ్డి దర్శకుడు. అర్జున్ దాస్యన్ నిర్మాత. ఈ చిత్ర టీజర్ విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్లో
మేఘా ఆకాష్ , అరుణ్ ఆదిత్,అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో సుశాంత్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం డియర్ మేఘ. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అర్జున్ దాస్యన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానిక
మేఘా ఆకాష్, అదిత్ అరుణ్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘డియర్ మేఘ’. అర్జున్ దాస్యన్ నిర్మాత. సుశాంత్రెడ్డి దర్శకుడు. ఈ చిత్రంలోని ‘ఆమని ఉంటే పక్కన’ అనే పల్లవితో సాగే గీతాన్న�