అప్పులు తీసుకున్న వారు తిరిగి ఇవ్వకపోవడంతో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఎల్ఎండీ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపిన వివరాలు.. కరీంనగర్లోని సుభాష్నగర్కు చెందిన రిటైర్డ్ ఏఎస్ఐ భాస్కర్కు ముగ్గురు �
బక్రీద్ పండుగ రోజు మేక మాంసం (హిస్సా) సరఫరా చేస్తామని చెప్పి నగర వ్యాప్తంగా అనేక మంది నుంచి 60 లక్షల రూపాయల నగదును వసూలు చేసి పరారైన ఓ ముగ్గురు సభ్యుల ముఠాను హబీబ్నగర్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి, రిమ�
తమ తమ్ముడిని చంపాడన్న కోపంతో ఓ యువకుడిని కత్తులతో పొడిచి చంపిన సంఘటనలో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. దక్షిణ మండలం డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టాస్క్
బాబాయ్ బిడ్డను సొంత చెల్లి కంటే ఎక్కువ ప్రేమగా చూసుకున్నాడు. అవసరాల్లో ఆదుకున్నాడు. ఖరీదైన కానుకలు ఇచ్చాడు. కానీ, ఆ చెల్లి ప్రియుడితో కలిసి అన్న కిడ్నాప్కు ప్లాన్ చేసింది.
బంగారం షాపుల్లో సేల్స్మెన్ల దృష్టి మరల్చి ఆభరణాలను అపహరిస్తున్న కేసులో మహిళను సరూర్నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలి నుంచి రూ. 12 లక్షల విలువైన 190 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నా
కేసీఆర్ సార్ దీవించి పంపిన తనకు పెద్దన్నలాగా ముత్తిరెడ్డి అండ ఉన్నదని.. ప్రజలు ఆశీర్వదిస్తే పెద్దఎత్తున నిధులు తెచ్చి జనగామ నియోజకవర్గానికి పెద్ద పాలేరుగా పనిచేస్తానని జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి పల్ల�
వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలో ఈ నెల 6న జరిగిన ఓ వివాహిత హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆస్తులు తన పేరుపై రాయించుకోవడమే గాక.. ఇతరులతో సన్నిహితంగా ఉంటుందనే అనుమానంతో కట్టుకున్న భర్తే హత్య చే�
మర్కజీ జులూస్ (ముస్లిం మత పెద్దలు) నిర్వాహకులు తీసుకున్న నిర్ణయం గొప్పదని నగర సీపీ సీవీ ఆనంద్ అభిప్రాయపడ్డారు. గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న చర్చల అనంతరం ముస్లిం మత పెద్దలు ఊరేగింపును వాయిదా వేసుకొన
ఒక నోటును రెండు నోట్లుగా మారుస్తాను.. ఐదు వందల నోటు ఒకటి ఇస్తే.. రెండు నోట్లుగా మార్చి వెయ్యి రూపాయలు చేస్తానంటూ.. సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ అమాయకులను మోసం చేస్తున్న ఐవరీ కోస్ట్ దేశానికి చెందిన న
జిమ్లో అలసిపోకుండా అధిక వర్కౌట్లు చేసేందుకు రక్తపోటును పెంచే ‘మెఫటర్మైన్ సల్ఫేట్' ఇంజక్షన్లను వినియోగిస్తున్న విషయం బయటపడింది. ఎలాంటి అనుమతి లేకుండా ‘మెఫటర్మైన్ సల్ఫేట్' ఇంజక్షన్లను విక్రయిస్తు
నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లో పేలుళ్లకు పాల్పడుతున్న నలుగురిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్లు డీసీపీ రాజేశ్చంద్ర తెలిపారు. శుక్రవారం డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరా�
మత్తుపదార్థాలకు అలవాటు పడిన ఒక యువకుడు చివరికి సప్లయర్గా మారాడు. ఫుడ్ డెలివరీ బాయ్ అవతారమెత్తిన అతడు గంజాయి సరఫరా చేస్తున్నాడు. చివరికి పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలయ్యాడు.