కడ్తాల్ పోలీసు స్టేషన్ పరిధిలో గతనెల 29వ తేదీన జరిగిన హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే కోపంతో భార్య, ఆమె ప్రియుడు, మరో వ్యక్తి కలిసి ఈ హత్య చేసినట్టు పోలీసుల
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులతో రద్దీగా మారింది. దేశ, విదేశాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో ప్రయాణికుల తాకిడి పెరిగింది. ముఖ్యంగా విద్యార్థులు, ఇతరులు విదేశాలకు వె
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులతో రద్దీగా మారింది. దేశ, విదేశాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో ప్రయాణికుల తాకిడి పెరిగింది.
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు, ఎయిర్పోర్టు అధికారులు ముందస్తు సూచనలు చేసినా.. శనివారం కూడా రద్దీ తగ్గలేదు. టెర్మినళ్ల దగ్గర ట్రాఫిక్ జామ్ అయ్యి కొందరు ప్రయాణికులకు నిర్ణీత సమయానికి బో�
Woman Murder | శంషాబాద్ మహిళ హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే చేధించారు. మహిళను హత్య చేసిన నిందితురాలిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మహిళ హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులు �
ఆంధ్రప్రదేశ్ నుంచి బెంగళూరుకు గంజాయి తరలిస్తున్న ముఠాను మాదాపూర్ ఎస్ఓటీ, చౌదర్గూడ పోలీసులు కలిసి లాల్పహాడ్ వద్ద పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.62 లక్షల విలువజేసే 178 కిలోల గంజాయి, రెండు కార్లు,
కల్లు కంపౌండే అతడి అడ్డా.. కల్లు తాగేందుకు వచ్చే మహిళలే అతడి టార్గెట్.. మాటకు మాట కలుపుతూ కల్లు తాగిస్తాడు. మత్తులోకి జారుకోగానే హత్యచేసి మహిళల మెడల్లో నుంచి బంగారం, వెండి ఆభరణాలను దోచుకెళ్తాడు. రోజువారీ �
ఇల్లు ఖాళీ చేయించిందనే కక్షతో ఒక వృద్ధురాలితో పాటు తొమ్మిదేండ్ల చిన్నారిని హత్య చేసిన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసును విచారించిన శంషాబాద్ ఎస్వోటీ పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు.
కొత్తూరు మండలంలోని మల్లాపూర్కు చెందిన డాక్యుమెంటరీ రైటర్ మామిడి కరుణాకర్రెడ్డి హత్య కేసును పోలీసులు చేధించారు. కరుణాకర్రెడ్డి ఉపకారం పొంది.. అపకారం తలపెట్టినందుకే అంతమొందించినట్టు నిందితులు తమ వ�