బోథ్ నియోజ కవర్గంలోని గ్రామాలాభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. తలమడుగు మండలంలోని ఝరి గ్రామంలో బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఆదివాసీ గ్రామాలను అభివృద్ధి చేసింది సీఎం కేసీఆర్ అని బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ గుర్తు చేశారు. ఆదివారం భీంపూర్, గుంజాల గ్రామాల్లో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాసంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పని చేసిందని, ఎన్నికల్లో అభివృద్ధి చూసి బీఆర్ఎస్కి పట్టం కట్టాలని, కాంగ్రెస్ ఓటు వేస్తే కరెంట్ కష్టాలు తప్పవని ఆదిలాబాద్ నియోజకవర్గ బీఆర్ఎ�
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ మైదానంలో శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లు పూర్తయినట్లు ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, అభ్యర్థి, ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు, శాశ్వత అభివృద్ధి పనులతో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, ఆయనతోనే మరింత ప్రగతి సాధిస్తుందని బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అనిల్ జాదవ్ అన్నా�
బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా తాంసి మండలం నిలుస్తున్నదని బోథ్ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలో అనిల్ జాదవ్కు మద్దతుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించా�
రాష్ట్రంలో ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ అన్నారు. మండలంలోని గోట్కూరి, ఈదుల్లా సవర్గాం, బండల్ నాగపూర్ గ్రామాల్లో డ�
ఎన్నికల వేళ గ్రామాల్లోకి మో సగాళ్లు వస్తున్నారని, వారి మాయమాటలు నమ్మి మోసపోవద్దని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామ న్న కోరారు. మండలకేంద్రంలో శుక్రవారం ఏర్పా టు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి ముఖ్యఅతి�
ఆదిలాబాద్లో ఆషాఢ బోనాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని అతి పురాతనమైన పోచమ్మ ఆలయానికి తెల్లవారుజాము నుంచి భక్తులు బారులు తీరారు. అమ్మవారికి ఇష్టమైన గారెలు, అప్పాలు నైవేద్యంగా సమర్పించి ప్రత్
కవులు, రచయితలు, కళాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదివారం జైనథ్లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ ఆవరణలో ప్రముఖ కవి చిందం ఆశన్న రచించిన స్వామి వారి శతకం పద్యకావ్యాన�
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీ నాయకులను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేలలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ
బీఆర్ఎస్ పార్టీ తోనే దేశ ప్రగతి సాధ్యమని ఆదిలాలబాద్ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అన్ని వర్గాలకు అవసరమైన పథకాలు అమలుచేస్తూ యావత్ దేశం తెలంగాణ వైపు చూసేలా చేశ�