అర్హత లేకుండా క్లీనిక్లో అనధికారికంగా వైద్యం నిర్వహిస్తున్న నకిలీ వైద్యులపై డీసీఏ అధికారులు దాడులు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం, చిక్కడపల్లి గ్రామంలో కుర్మ మల్లేష అర్హత లేకుండా త�
నగరంలోని మలక్పేట, జడ్జస్ కాలనీలో ఉన్న హైదరాబాద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎంఆర్పి ధరల కంటే అధిక ధరలకు ఔషధాలు విక్రయిస్తున్నారు. ఈ మేరకు పక్కా సమాచారం అందుకున్న డీసీఏ అధికారులు ఆ హాస్పిటల్పై దా�
నగరంలోని పలు మెడికల్ షాపులపై డీసీఏ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్న ‘ఇట్వేజ్-200 క్యాప్సుల్స్'ను స్వాధీనం చేసుకున్నారు. డీసీఏ డీజీ వీబీ కమలాసన్రెడ్డ�
Antibiotics | ప్రజల ప్రాణాలకు హానికలిగించే నకిలీ మందులపై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కొరడా ఝళిపిస్తున్నది. తెలుగు రాష్ర్టాల్లోనే తొలిసారిగా నకిలీ ఔషధాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన డీసీఏ అధికారులు.. శుక్ర
నిబంధనలకు విరుద్ధంగా ఔషధాలు విక్రయిస్తున్న పలు మెడికల్ షాప్లు, క్లినిక్లపై డీసీఏ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా దాడులు జరిపారు. పలు ఔషధాలను సీజ్ చేశారు.
అనుమతి లేకుండా యథేచ్ఛగా ఔషధాలు విక్రయిస్తున్న మెడికల్ షాప్పై డీసీఏ అధికారులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో రూ.1.15 లక్షల విలువజేసే 19 రకాల ఔషధాలను సీజ్ చేశారు. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీ వి.బి.క�
డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఓ మెడికల్ షాపును డీసీఏ అధికారులు సీజ్ చేసి, ఔషధాలను స్వాధీనం చేసుకున్నారు. డీసీఏ డీజీ కమలాసన్రెడ్డి కథనం ప్రకారం.. ఫలక్నుమాకు చెంది�
నకిలీ మందులు తయారు చేస్తూ.. తప్పించుకు తిరుగుతున్న ఘరానా నేరస్తుడిని డీసీఏ అధికారులు పోలీసుల సహకారంతో అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. డీసీఏ డీజీ వి.బి.కమలాసన్రెడ్డి కథనం ప్రకారం.. నకిలీ ఔషధాలు తయారు �
అర్హత లేకుండా చికిత్స చేయడంతో పాటు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి లేకుండానే ఔషధాలు విక్రయిస్తున్న ఆర్ఎంపీ క్లినిక్పై డీసీఏ అధికారులు దాడులు జరిపారు. అనుమతి లేకుండా విక్రయిస్తున్న 17 రకాల �
మా ఆయిల్ రాస్తే పక్షవాతం కూడా మటుమాయం.. మా క్యాప్సుల్స్ వాడితే ఇట్టే లావు తగ్గిపోతారు.. అంటూ తప్పుడు ప్రకటనలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ఔషధాలను డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికార�
అనుమతి లేకుండా ఔషధాలు తయారు చేస్తున్న ఓ ఫార్మా కంపెనీపై డ్రగ్ కంట్రోల్ అథారిటీ (డీసీఏ) అధికారులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో రూ.23.93 లక్షల విలువజేసే ఔషధాలు, తయారీకి వినియోగించే ముడి పదార్థాలను సీజ్ చేశారు.
ఢిల్లీ నుంచి అక్రమంగా మందులు తెచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్న పలు దుకాణాలపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు దాడులు చేశారు. ఎలాంటి బిల్లులు లేకుండా మందులు తెచ్చి 40 శాతం డిసౌంట్
అనుమతులేమో ఆహార ఉత్పత్తుల తయారీకోసం తీసుకున్నారు. కాని అక్కడ తయారు చేసేవి మాత్రం నరాల వ్యాధిగ్రస్తుల చికిత్సకు వినియోగించే ఔషధాలు. కొంత కాలంగా నడుస్తున్న ఈ నకిలీ మందుల తయారీ రాకెట్ను డ్రగ్ కంట్రోల్ �