‘ఎన్నికల ముందు మన ఆడబిడ్డల పెండ్లికి తులం బంగారం ఇస్తానని నమ్మించినవ్. అధికారంలోకి వచ్చాక ఎగ్గొట్టినవ్.. పైసల్లేవ్ అన్నవ్.. కానీ ప్రపంచ సుందరీమణులకు ఒక్కొక్కరికి 30 తులాల చొప్పున బంగారం ఇచ్చేందుకు పై�
ప్రయివేట్ డిగ్రీ కళాశాల విద్యార్థులు, యాజమాన్యం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం సరికాదని మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. డిగ్రీ విద్యార్థులు, యాజమాన్యం సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ బీఆర్ఎస్
SARANGAPOOR |సారంగాపూర్ : సారంగాపూర్ మండలంలోని రంగంపేట, ఓడ్డెర కాలనీ గ్రామాల్లో జడ్పీ మాజీ చైర్మన్ దావా వసంత హనుమాన్ దీక్షలు చేస్తున్న స్వాములతో కలిసి ఆదివారం హనుమాన్ ఆలయల్లో స్వామివారిని దర్శించుకుని ప్రత్�
కాంగ్రెస్ది ప్రజాపాలన కాదని, ఇది ప్రజలు, మూగజీవాలను హింసించే పాలన అని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత విమర్శించారు. పదహారు నెలల రేవంత్ రెడ్డి పాలనలో విధ్వంసంతప్ప అభివృద్ధిలేదని మండిపడ్డారు.
ప్రజల గొంతుక బీఆర్ఎస్ అని, అధికారం ఉన్నా.. లేకున్నా.. ప్రజల పక్షాన పోరా టం చేస్తామని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వ సంత సురేశ్ స్పష్టం చేశారు. తెలంగాణకు గులాబీ పార్టీనే శ్రీరామ రక్ష అని చెప్పారు. �
సకాలంలో ఎరువులు అందుబాటులో ఉంచకుండా, సాగునీరు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అరిగోస పెడుతున్నదని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత మండిపడ్డారు. కేసీఆర్ మీద కోపం రైతులపై చూపవద్దని, దయచ�
Dava Vasantha | సకాలంలో ఎరువులు, నీళ్లు ఇవ్వలేకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని జెడ్పీ మాజీ చైర్పర్సన్ వసంత మండిపడ్డారు. మార్పు రావాలి అంటే ఇదేనా �
KCR | తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్ (KCR) దేనని జడ్పీ మాజీ చైర్మెన్ దావా వసంత అన్నారు. సారంగాపూర్ మండలంలోని ధర్మానాయక్ తాండ గ్రామంలో ఆమె సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో పాల్గొని వారి విగ్రహా�
జగిత్యాల అభివృద్ధికి, ఎమ్మె ల్యే సంజయ్ కుమార్కు ఎలాంటి సంబంధమూ లేదని, ఆయనో షాడో కాంట్రాక్టర్ అని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత విమర్శించారు. ఆయన పైసల కోసం, సొంత పనుల కోసం పార్టీ మారిండని, రా�
బీఆర్ఎస్ను విడిచి సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో అర్ధరాత్రి కాంగ్రెస్ కండువా కప్పుకొన్నది ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాదా..? అని జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత ప్రశ్నించారు. బీఆర్ఎస్ బీ ఫామ్ మీద గెలి
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి హేయమైన చర్య అని జడ్పీ మాజీ చైర్పర్సన్ దావసంత మండిపడ్డారు. రాయికల్ పట్టణంలో మండల, పట్టణ బీఆర్ఎస్ నాయకులతో కలిసి శుక్రవారం మీడియా సమావేశం నిర్వహ�