జగిత్యాల కొత్త బస్టాండ్ సమీపంలో రూ.వంద కోట్ల భూమి కబ్జా అయ్యిందని వస్తున్న ఆరోపణలు, పత్రికా కథనాలపై అధికారయంత్రాగం తక్షణమే స్పందించి పారదర్శక విచారణ జరిపించాలని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వ�
రైతు ప్రభుత్వం అంటే రైతులను గోస పెట్టడమేనా..? అని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత ప్రశ్నించారు. ఆదివారం సారంగాపూర్ మండల కేంద్రంతోపాటు బట్టపల్లి, పోతారం, గణేశ్పల్లి, లక్ష్మీదేవిపల్లి, తదితర గ్ర
రైతన్నలపై ప్రకృతితో పాటు ప్రభుత్వం కూడా పగపట్టిందని, తుఫాన్తో కురిసిన వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగానికి పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందించాలని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. మండల �
బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం వ్యవహారిస్తున్న కపట ప్రేమ హైకోర్టు తీర్పుతో బయటపడిందని జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్ దావ వసంత అన్నారు. జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తి గ్రామంలో నిర్వహించిన విలేక�
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని జడ్పీ మాజీ చైర్ పర్సన్ దావ వసంత డిమాండ్ చేశారు. రాయికల్ పట్టణం లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె �
Dava Vasantha | యాజమాన్యాలు పోరాటం చేసినప్పుడల్లా అధికారం అడ్డుపెట్టుకొని యాజమాన్యాలను బెదిరించడం ప్రభుత్వానికి పరిపాటిగా మారిందన్నారు జగిత్యాల జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్ దావ వసంత అన్నారు.
ఇటీవల భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, వంతెన లకు వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత పేర్కొన్నారు. రాయికల్ మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, వంతెనలను స్థానిక న
పారిశుధ్య నిర్వహణలో జగిత్యాల మున్సిపాలిటీ విఫలమైందని, ప్రజల జీవితాలతో చెలగాటమాడడం సరికాదని జెడ్పీ మాజీ చైర్మన్ దావా వసంత మండిపడ్డారు. ఆమె శుక్రవారం జగిత్యాలలోని గోవిందుపల్లె ఆరో వార్డులో పర్యటించారు.
నిరుద్యోగుల పాలిట పాపపు ప్రభుత్వంగా ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం, పార్టీగా కాంగ్రెస్ చరిత్ర పూటల్లో నిలవాబోతుందని జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు.
‘రేవంత్పాలన ఏం మంచిగలేదు. కేసీఆర్ పాలననే మంచిగుండే. మళ్లీ కేసీఆర్ వస్తేనే అందరికీ మేలైతది బిడ్డా’ అంటూ జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్కు చెందిన 70 ఏండ్ల వృద్ధురాలు పంతెంగి మల్లవ్వ బుధవారం జ�
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని జగిత్యాల తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సూచించారు. అంబర్పేట్ గ్రామంలో జగిత్యాల అర్బన్ మండల ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం శుక్రవారం నిర్వహించ
ప్రస్తుత దుర్భార పరిస్థితి చుస్తే కాలం కాటేసిన కరువులా లేదని, ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం తెచ్చిన కరువేనని జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ ఆరోపించారు.
కాంగ్రెస్ పాలనలో ఎరువులకు కూడా కరువు ఉండడం విచారకరం అని జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్ దావ వసంత మండిపడ్డారు. జిల్లాలో రైతులు ఎదురుకుంటున్న యూరియా సమస్య కొరత తీర్చాలని, పెంచిన యూరియా బస్తా ధర తగ్గించాలని �
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై దురుద్దేశపూర్వకంగా మహా టీవీలో అసత్య వార్తలు ప్రసారాలను జగిత్యాల జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత ఖండి�
టోల్ ఛార్జిల పేరుతో కేంద్రం, బస్ పాస్, బస్ ఛార్జిలతో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు, ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని జగిత్యాల జెడ్పీ మాజీ ఛైర్ పర్సన్ దావ వసంత విమర్శించారు. పెంచిన బస్ పాస్, బస్ చార్జీ