గంటల తరబడి మొబైల్ ఫోనలో చాటింగ్ చేస్తున్న కూతురిని పలుసార్లు మందలించినా వినకపోవడంతో ఆగ్రహానికి లోనైన తండ్రి కన్నకూతురిని కడతేర్చిన ఉదంతం హర్యానాలోని సోనిపట్ జిల్లాలో వెలుగుచూసింది
సరస్వతీ పుత్రికకు లక్ష్మీ కటాక్షం కరువైంది. నీట్లో సీటు సాధించినా.. నిరుపేద కూలీలైన తల్లిదండ్రులు ఫీజు చెల్లించే స్థితిలో లేకపోవటంతో ఆ చదువుల తల్లి దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నది. పెద్దపల్లి జిల్లా సు
భువనేశ్వర్ : కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కూతుర్ని ఓ తండ్రి అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆమెను గొడ్డలితో నరికి చంపి, తలతో ఊరంతా తిరిగాడు. ఈ ఘటన ఒడిశాలోని జైపూర్ జిల్లాలో శుక్రవారం ఉదయం చోటు
20 ఏండ్ల క్రితం తెలంగాణలోని ఓ మారుమూల తండాలో బిడ్డ పెండ్లి కోసం ఓ తండ్రి దాచుకొన్న డబ్బులు అగ్నికి ఆహుతైపోయాయి. 2002లో జరిగిన ఈ ప్రమాదాన్ని తెలుసుకొని ఉద్యమనేతగా ఆ తండాకు వెళ్లిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ర
పిల్లల కోసం తల్లిదండ్రులు ఎంత కష్టమైనా చేస్తారు. ఇదిగో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న తండ్రి కూడా అలాంటి వాడే. అమెరికాలో హాయిగా ఉంటున్న అతను.. తన కుమార్తె కోసం యుద్ధక్షేత్రంగా మారిన ఉక్రెయిన్ చేరుకున్నాడు
తండ్రి రెబల్ స్టార్, అన్నయ్య పాన్ ఇండియా స్టార్. కుటుంబంలో అంతా సినిమా వాతావరణమే. ఆమె అడుగులూ అటే పడ్డాయి. అలా అని, అండ ఉందని అనుకోగానే ప్రొడ్యూసర్ కాలేదు. సినిమా ప్రొడక్షన్లో కోర్సులు చేసింది
సూపర్స్టార్ కూతురిగా కాకుండా, తనకంటూ సొంత గుర్తింపును సాధించుకుంటున్నది సితార ఘట్టమనేని. తను త్వరలోనే ఓ ఫ్యాషన్ బ్రాండ్తో కలిసి పనిచేయనుంది. సితార పెయింటింగ్స్తో టీ-షర్ట్స్, హూడీలు మార్కెట్లోకి �
తమిళనాడులోని తెనకి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యువకుడితో తన కుమార్తె (20) సన్నిహితంగా మెలుగుతుండటంతో ఆగ్రహానికి లోనైన వ్యక్తి కొడవలితో కన్నకూతురిపై దాడికి తెగబ
Daughter | నిత్యం అండగా ఉండాల్సిన తండ్రే కూతురుపై (Daughter) కన్నేశాడు. తన కామవాంఛ తీర్చాలని బలవంతం చేశాడు. ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెను లొంగదీసుకోవాలని చూశాడు. అయితే అందరికి చెప్తానని అనడంతో ఆమెను చంపి..
హైదరాబాద్ : నగరంలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. నాచారం పీఎస్ పరిధిలో భర్త వేధింపులు భరించలేక ఏడాది వయసున్న కూతురును చంపి, ఆ పై తానూ ఆత్మహత్య ఆత్మహత్య చేసుకున్నది ఓ తల్లి. వివరాల్లోకి వెళితే.. దీపిక, చంద్రశ�
ముంబై : ఒకమ్మాయి పెట్టిన వాట్సాప్ స్టేటస్ తన తల్లి ప్రాణాలను బలిగొన్నది. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఫిబ్రవరి 10న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. శివాజీనగర్ ఏరియా�