అమ్మ ఎనిమిదేండ్ల నిరీక్షణకు తెరపడింది. అందరూ పిచ్చిదన్నా భరించింది. వెతుకులాట అనవసరమన్నా సహించింది. చివరికి.. ఆ తల్లి దీక్ష ముందు విధి ఓడిపోయింది. ఎట్టకేలకు.. గారాలబిడ్డ తమ వద్దకు చేరడంతో ఆ తల్లిదండ్రుల ఆ�
తప్పుడు ఆరోపణలతో దాఖలు చేసిన లైంగిక దాడి కేసును వెనక్కి తీసుకునేందుకు రూ 50 లక్షలు డిమాండ్ చేసిన తల్లీకూతుళ్లను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన గురుగ్రాంలో వెలుగుచూసింది.
MLA Aravind Limbavali | ట్రాఫిక్ పోలీసులు, మీడియా సిబ్బందికి కర్ణాటకలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా కారు నడిపినందుకుగాను బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబావళి (MLA Aravind Limbavali) కుమ�
లక్నో: ఆడ పిల్లల్ని కన్నందుకు ఒక మహిళను ఆమె భర్తతోపాటు అత్త ఇంటి కుటుంబ సభ్యులు కొట్టడంతోపాటు హింసించసాగారు. ఉత్తర ప్రదేశ్లోని మహోబా జిల్లాలో ఈ దారుణం జరిగింది. రాంనగర్ జుఖా ప్రాంతానికి చెందిన ఒక మహిళల �
హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. ఇల్లెందు పట్టణంలో భార్య, కుమార్తెపై కత్తితో దాడి చేశాడో వ్యక్తి. పట్టణానికి చెందిన సుల్తాన్ అనే వ్యక్తి కుటుంబ కలహాల కారణంగా భార్య �
జోగులాంబ గద్వాల : జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు, బైక్ ఎదురెదురుగా ఢీ కొన్న ఘటనలో తండ్రి, కూతురు మృతి చెందారు. ఈ విషాదకర ఘటన గద్వాల మండలం అనంతపురం గ్రామ స్టేజీ సమీపంలో గురువారం చోట�
ఇటీవల తిరుపతిలోని రుయా దవాఖానలో జరిగిన ఘటనను జనం మరిచిపోకముందే తాజాగా తిరుపతి జిల్లాలో మరో అమానవీయ ఘటన జరిగింది. తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం కొత్తపల్లికి చెందిన చిన్నారి
హయత్నగర్ : పాపతోపాటు దంపతులిద్దరూ అదృశ్యమైన సంఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నాగోల్, బండ్లగూడ, ఫతుల్లాగూడ, శివ శంకర్ కాలనీలో సొండూరు
Daughter | మహబూబాబాద్ జిల్లాలోని వేమునూరులో దారుణం చోటుచేసుకుంది. ఆస్తిపత్రాల కోసం తండ్రిని హత్యచేసింది కూతురు (Daughter). వేమునూరుకు చెందిన వెంకన్న, ప్రభావతి (17) తండ్రీ కూతుర్లు.
హైదరాబాద్ : బిడ్డను మంచిగా చదివించాలని తల్లిదండ్రుల తాపత్రయం.. కానీ ఆమెకేమో ఫ్రెండ్స్తో కాలక్షేపం చేయడం ఇష్టం. తమ మాట కూతురు వినట్లేదని మానసికంగా కుంగిపోయిన ఓ తల్లి.. చేసేదేమీ లేక తనువు చాలి�