వర్ష ఖరే.. అహ్మదాబాద్ నివాసి. అందరిలాంటి అమ్మాయే. అమ్మంటే ప్రాణం. నాన్నంటే ఇష్టం. కానీ, వర్షను కూతురిగా ఆమోదించడానికి నాన్న ఇష్టపడ లేదు. ‘ఆయన మా అమ్మ గీతతో సహజీవనం చేశారు. పెద్దల ఒత్తిడి కారణంగా ఆ దాంపత్య బం
కన్నతండ్రే కాలయముడయ్యాడు. అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన కూతుళ్లకే విషం పెట్టాడు. కుటుంబ కలహాలకు అభంశుభం తెలియని పిల్లలను బలిచేశాడు. పరిస్థితి విషమించి పెద్దకూతురు చనిపోగా, చిన్నకూతురు చావుబతుకుల నడు�
తెలియమార్.. ఛత్తీస్గఢ్లోని కుగ్రామం. చుట్టూ చిట్టడవి. గిరిజన మహిళ దువాసియా పొలంలో పనిచేసుకుంటున్నది. దూరంగా ఆమె కూతురు రింకీ ఆడుకుంటున్నది. అంతలోనే వింత శబ్దం. చెవులు రిక్కించి విన్నది దువాసియా. అడవి ప
ప్యోంగ్యాంగ్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కుమార్తెకు తాజాగా ఆ దేశంలో ప్రాధాన్యత పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఆమె పేరు ఎవరికీ ఉండకుండా నిషేధం విధించారు. పదేళ్ల కిమ్ కుమార్తె ‘జు ఏ’ పేరు దేశంలోని
సీనియర్ రైల్వే అధికారి కుమార్తె కావడంతో ఆమె ఫిర్యాదుపై రైల్వే అధికారులు స్పందించారు. ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్), ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్�
కన్నబిడ్డలు ఉన్నతస్థానంలో స్థిరపడితే చూడాలని తల్లిదండ్రులు పరితపిస్తుంటారు. ఓ రాష్ర్టానికి డీజీపీ అయిన ఆ తండ్రికి తన గారాల కూతురే ట్రైనీ ఐపీఎస్గా ఎదురొచ్చి సెల్యూట్ చేస్తే.. ఆ మధుర క్షణాలు మాటల్లో వర�
Visakhapatnam | ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకున్నది. ప్రియుడి మోజులోపడి ఓ బాలిక కన్న తండ్రిపై దాడికి పాల్పడింది. నగరంలోని అక్కయ్యపాలెం శంకరమఠం ప్రాంతానికి చెందిన ఓ
ప్రపంచంలో అతిపెద్ద సైనిక, ఆయుధ శక్తి కలిగిన దేశంతో దశాబ్దాలపాటు వైరం నెరుపుతూ.. నిటారుగా నిలబడిన ఓ చిన్న దేశం క్యూబా. అమెరికాకు కూత వేటు దూరంలో ఉన్న క్యూబాకు ఇంత ధైర్యం ఏమిటి? అని ప్రశ్నిస్తే.. ‘మేం నాగరికు�
సైకిల్ మెకానిక్ సాదిక్ హుస్సేన్ మూడో కుమార్తె తబస్సుమ్ హుస్సేన్ విద్యలో ఉన్నతంగా రాణించింది. దీంతో విదేశాల్లో ఉన్నత విద్య కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ.45 లక్షల గ్రాంట్ ఇచ్చింది.
Hyderabad | ముషీరాబాద్లో దారుణం జరిగింది. ముషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని బాకారంలో ఓ తండ్రి కన్న కూతురుని గొంతు నులిమి హత్య చేశాడు. యాస్మిన్ ఉన్నిసా (17) అనే యువతి
Gujarat | కూతురి కాలేజీ ఫీజు కట్టలేక ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన గుజరాత్లోని తాపీలో జరిగింది. గొద్ధా గ్రామానికి చెందిన బాకుల్ పటేల్ అనే వ్యక్తి ఈ నెల 15న క్రిమీ సంహారక మందు తాగి