ముంబై: కూతురుపై లైంగిక దాడికి పాల్పడిన ప్రియుడికి ఆమె తల్లి సహాయం చేసింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఈ దారుణం వెలుగుచూసింది. 17 ఏండ్ల బాలిక తల్లిదండ్రులు కొన్నేండ్ల కిందట విడిపోయారు. ఆ బాలిక, తమ్మ�
రంగారెడ్డి జిల్లా కోర్టులు : మానవ సంబందాలన్ని ఆర్థిక సంబంధాలే అన్న నానుడి నిజమయింది. కన్నపేగు బంధం కంటే ఆస్తులే వారికి ముఖ్యమయ్యాయి. వృద్ధాప్యంలో అండగా ఉండాల్సిన కూతురు కనికరం లేనిదయింది. తన జీవి తాంత�
Crime news | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బతుకమ్మ పండగకు సంతోషంగా పిల్లలతో కలిసి పుట్టింటికి వచ్చిన..తల్లీకూతుళ్లు తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఈ హృదయవిదాకర సంఘటన దుబ్బాక మండలం ఎనగుర్తిలో చోటుచేసుకుంది.
చాంద్రాయణగుట్ట : నగరంలో తరుచూ ఎక్కడో ఓ చోట ఆడబిడ్డలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఓ పక్క సింగరేణి కాలనీలో ఆరేండ్ల చిన్నారి పై లైంగికదాడి చేసి హత్య చేసిన కామాంధుడి కథ నడుస్తుండగానే పాతబస్తీ చాంద్రాయణ
Mother Murder | సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఫ్రాన్స్ దేశస్థురాలు దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని హిమాయత్ సాగర్లో చోటు చేసుకుంది. కూతురు రోమా జోసెఫ్ తల్లి మెరికను హత్
Medak |కూతురుతో కలిసి తాళ్లతో కట్టుకొని చెరువులోకి దూకిన దంపతులు.. ఇద్దరు మృతి | మెదక్ మండలం బొల్లారంలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. కూతురుతో కలిసి దంపతులు తాళ్లతో కాళ్లు, చేతులు కట్టుకొని చెరువులో దూకి ఆత్�
బాలీవుడ్ నటి,మోడల్ లీసా హెడెన్ ఇటీవల మూడో బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. మూడో బిడ్డ పుట్టిన విషయాన్నికాస్త సీక్రెట్గా మెయింటైన్ చేసిన లీసా తల్లిపాల ఆవశ్యకత, పాలు ఇవ్వడం వల్ల కలిగే లాభాల గ
ముంబై : కన్నబిడ్డను కిరాతకంగా కొట్టి చంపిన మహిళ ఉదంతం ముంబైలో వెలుగుచూసింది. నీళ్లతో ఆడుకుంటుందనే కోపంతో రెండేండ్ల కుమార్తెను కొట్టిచంపిన మహిళ(22)ను విరార్ పోలీసులు అరెస్ట్ చేశారు. పూల్పదా ప్�
అనుమానం| నిజామాబాద్: జిల్లాలోని రుద్రూర్లో దారుణ హత్య జరిగింది. భార్య, కూతురిని హత్య చేసాడు భర్త. రుద్రూర్కు చెందిన మల్లీశ్వరీ, గంగాధర్ భార్యాభర్తలు. వారికి ఒక కూతురకు ఉన్నది. కాగా, భార్య మల్లీశ్వరిపై �
బుల్లితెరతో పాటు వెండితెర ప్రేక్షకులకు చాలా సుపరిచితం హరితేజ. బిగ్ బాస్ కార్యక్రమం తొలి సీజన్లో పాల్గొన్న ఈ అమ్మడు తెగ సందడి చేసింది. 2015లో దీపక్ రావును పెళ్లాడిన హరితేజ ఈ ఏడాది ఏప్రిల్ 5న పండం
కుమార్తెను కొట్టిచంపిన తల్లి| సిద్దిపేట: జిల్లాలోని అక్కన్నపేటలో దారుణం చోటుచేసుకుంది. అక్కన్నపేట మండలం మల్లేచెరువు తండాలో తొమ్మిదేండ్ల కుమార్తెను రోకలిబండతో తల్లి కొట్టి చంపింది. స్థానికుల సమాచారంత�