కోడలిపై అత్త గృహ హింస కేసు పెట్టిన ఘటనలో అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గృహ హింస చట్టం కింద తనపై కేసు నమోదు చేయటాన్ని సవాల్ చేసిన కోడలి వాదనను తోసిపుచ్చింది.
Suicides | ఎప్పటిలాగే ఆ రోజు కూడా ఆ కుటుంబం రాత్రి భోజనం పూర్తి చేసుకుంది. ఆ తర్వాత కోడలు సడీసప్పుడు లేకుండా తన గదిలోకి వెళ్లి తలుపేసుకుంది. అత్త కీడును శంకించి తన భర్తను అప్రమత్తం చేసింది. దాంతో మామ.. కోడలు గది తల
Woman Molest | దసరా పండుగ వేళ దారుణం చోటు చేసుకుంది. వాచ్మెన్, అతని కొడుకును కత్తులతో బెదిరించి.. అత్తాకోడళ్లపై ఓ నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
అత్త మృతిని తట్టుకోలేక కోడలు హఠాన్మరణం చెందింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం దాతారుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గొల్లగుడిసెల్లో ఆదివారం ఉదయం చోటుచేసుకున్నది. స్థానికుల వివరాల ప్
ఇంటిలోని పోరు ఇంతింతగాదయా అన్నాడు వేమన. అది మగవారి బాధే అనుకోవడానికి లేదు. మగువల వేదన కూడా! ముఖ్యంగా అత్తాకోడళ్లు ఒకే ఇంట్లో ఉండాల్సి వచ్చినప్పుడు అనేక సమస్యలు. కోడలు వాటిని అధిగమించే మార్గాలివి..
Rajasthan | పెండ్లికి ముందు ప్రియుడితో వెళ్లిపోయిన యువతిని ‘నిన్నే పెళ్లాడుతా’ అంటూ భీష్మించిన ఒక వరుడు ఆమె ఇంట్లోనే 13 రోజల పాటు వేచి ఉండి ఆమెనే పెండ్లాడిన వింత ఘటన రాజస్థాన్లోని సైనా గ్రామంలో చోటు చేసుకుంది.
కైలాష్ మూడో కుమారుడు కొన్నేళ్ల కిందట మరణించాడు. దీంతో వితంతువైన కోడలు పూజాకు మరో వ్యక్తితో రెండో పెళ్లి జరిపించాడు. అయితే రెండో భర్తతో కలిసి ఆమె ఉండలేకపోయింది. మామ కైలాష్ యాదవ్ ఇంటికి ఆమె తిరిగి వచ్చి�
కోడలు మరణ వార్త విని గుండెపోటుతో అత్త కన్నుమూసిన ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం రుద్రారంలో చోటుచేసుకున్నది. రుద్రారం గ్రామానికి చెందిన పాపిగల్ల కమలమ్మకు కొడుకు పద్మారావు, ఇద్దరు కూతుళ్లు ఉన్న
వనపర్తి : జిల్లాలోని గోపాలపేట మండలం చెన్నారంలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన రాములుకు కుమారుడు ఉన్నాడు. అతను చంద్రకళ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే చంద్రకళపై మామ రా�
థానే: మహారాష్ట్రలో కోడలిపై తన రివాల్వర్తో మామ కాల్పులు జరిపాడు. టీతో పాటు ఆల్పాహారం పెట్టలేదన్న కోపంతో మామ తన గన్తో ఫైర్ చేశాడు. ఆ కాల్పుల్లో 42 ఏళ్ల మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. థానే నగరంలో �
Mulayam Singh Yadav's daughter-in-law Aparna Yadav joins BJP | ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంతి, సమాజ్వాది పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణ యాదవ్ బుధవారం బీజేపీ పార్టీలో చేరారు. ఆ పార్టీ కార్యాలయంలో బిహార్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రస�