రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి బీజేపీ ఎజెండాను అమలు చేస్తున్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. మండలంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన జహంగీర్ పీర్ దర్గాలో వక్ఫ్బోర్డు మాజీ చైర్మన్ ముసియుల్లాఖాన
ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పందిస్తూ ‘ఉప ఎన్నికల
తెలంగాణ అస్తిత్వంతో పాటు, జాతి ఆత్మగౌరవం కాపాడుకునేందుకు కేసీఆర్ చేసిన ఉద్యమం యాదికి వచ్చింది. అనేక సందర్భాలలో తెలంగాణ ఉద్యమం విడనాడాలని ఆనాటి ఆంధ్ర పాలక వర్గా లు, జెలెన్స్కీని అమెరికా అధ్యక్షుడు ట్ర�
‘చీప్ మినిస్టర్.. నా మాట గుర్తుంచుకో.. మేము మళ్లీ అధికారంలోకి వచ్చిన రోజే సచివాలయం పరిసరాల్లో చెత్తా చెదారాన్ని తొలగిస్తాం.. మీలాంటి ఢిల్లీ గులాం తెలంగాణ ఆత్మగౌరవాన్ని అర్థం చేసుకుంటారని ఆశించలేం’ అని �
బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడిన రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై చర్యలు చేపట్టేలా కేంద్ర ఎన్నికల సంఘానికి ఉత్తర్వులు జారీ చేయాలని బీఆర్ఎస్ అధికార ప�
దేశంలో ఏ పార్టీకి బీజేపీని ఎదుర్కొనే శక్తి లేదని కేవలం సీఎం కేసీఆర్కే ఆ శక్తి ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గాంధీనగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం శుక్రవార�