బొంరాస్పేట : పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్కు ప్రజలు అండగా ఉండాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. మండలంలోని దుద
కడ్తాల్ : వ్యవసాయరంగానికి టీఆర్ఎస్ సర్కార్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని జడ్పీటీసీ దశరథ్నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా అన్నారు. ఆదివారం మండల పరిధిలోని చరికొండ గ్రామంలో ప్రాథమిక సహక�
ఆన్లైన్లో నమోదు చేయకున్నా ఏవో అనుమతితో ధాన్యం అమ్ముకోవాలి బొంరాస్ పేట : వానాకాలంలో రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వం కొంటుందని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శు�
ధారూరు : రైతులు యాసంగిలో వరిపంటకు బదులు లాభదయాకమైన ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్ రైతులకు సూచించారు. మంగళవారం ధారూరు మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆధ్వర్యంల
బొంరాస్పేట : యాసంగిలో రైతులు వరి పంటలు సాగు చేయరాదని ఇతర పంటలను సాగు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి గోపాల్ అన్నారు. మంగళవారం మండలంలోని బురాన్పూర్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ఆయన రైతులకు అవగాహన కల్పిం�
ధారూరు : ధారూరు మండల పరిధిలోని నాగసముందర్ గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి టీఎస్ఐఐసీ బాలమల్లును టీఆర్ఎస్ యు�
తాండూరు : రైతులు కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని చివరి గింజవరకు కొనుగోలు చేపడుతామని తాండూరు ఎమ్మెల్యే పంజుగుల రోహిత్రెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో వడ్ల కొనుగోలు కేంద్
కేసముద్రం : రైతులు ఆరుగాలం పండించిన పంట ఉత్పత్తులకు మద్దతు ధర కల్పిస్తూ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అన్నారు. మండలంలోని తాళ్ళపూసపల్లి, ధన్నసరి గ్రామాలలో సహకార సంఘాల ఆధ్వర్యం�
ధారూరు : తెలంగాణ రాష్ట్రం దేశంలో రైతు సంక్షేమానికి దిక్సూచిగా మారిందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. సోమవారం ధారూరు మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో, మండల పరిధిలోని దోర్నాల్�
భూపాలపల్లి టౌన్ : కేంద్ర ప్రభుత్వం యాసంగిలో ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేనందున రైతులు అనువైన చోట ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు ప్రయత్నం చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కోరారు. ఆ�
రాయపర్తి : మండలంలోని మొరిపిరాల గ్రామంలో ఇందిరాక్రాంతి పథకం-మహిళా స్వయం సహాయక సంఘాల సంయు క్త నిర్వాహణలో ఏర్పాటు చేసిన వానకాలం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి ముఖ్య అతిథిగా �
పెద్దవంగర : రైతులు పండించిన ప్రతీ గింజను కొంటామని రైతులు అధైర్యపడొద్దని, క్రయ విక్రయాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని జిల్లా కలెక్టర్ శశాంక పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంతో పాటు �
తొరూరు : ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని మహబూబాబాద్ కలెక్టర్ శశాంక ఆదేశించారు. మండలంలోని అమ్మాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించి రైతులు, అధికారులతో మాట�
పరిగి : వికారాబాద్ జిల్లా పరిధిలో బుధవారం నుంచి వరి ధాన్యం కొనుగోలు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిఖిల ఆదేశించారు. వరి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై మంగళవారం జిల్లా కలెక్టర్ నిఖిల