గోదావరిఖనికి చెందిన వశిష్క అనే ఆరేళ్ల బాలిక ఆనారోగ్యంతో బాధపడుతుండగా తల్లిదండ్రులు గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. ఆపదలో ఉన్న బాలికకు శుక్రవారం అత్యవసరంగా ఏ-పాజిటివ్ రక్తం రె�
పొగాకు వినియోగం మానవాళికి ప్రమాదకర మని ఖని అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ టీ.శ్రీనివాసరావు అన్నారు. మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ఉద్
మీడియా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఒకవైపు నుంచి కాదు, అన్నివైపులా. అసలు మీడియా ఉనికే ప్రమాదంలో పడుతున్నది. మీడియాను కరోనా ఆర్థికంగా దెబ్బతీస్తే వీధి రౌడీలు సైతం ప్రారంభిస్తున్న యూట్యూబ్ ఛానల్స్ అస�
పంటల రక్షణ కోసం ఉపయోగించే పురుగుమందులు తేనెటీగలను అంతం చేస్తున్నాయని జీవవైవిధ్య శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఆ పురుగుమందుల కారణంగా తేనెటీగలు పూల సువాసనలను గుర్తించలేకపోతున్నట్టు పలు ప�
ఆంధ్ర ప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో భారీ వర్షాలు, వరదల వల్ల భద్రాచలం వద్ద గోదావరి తీర ప్రాంతంలో పెను విధ్వంసం జరుగుతోంది. దిగువన డ్యామ్ నిర్మాణంతో కాపర్ డ్యామ్, స్పిల్ వే వల్ల బ్యాక్ వాటర�
దేశంలో లౌకికవాదం, జాతీయ సమగ్రత అత్యంత ప్రమాదంలో ఉన్నదని, ఈ పరిస్థితుల్లో ప్రజల మధ్య మతసామరస్యం, శాంతి పెంపొందించాలని సీపీఐ రాష్ర్ట కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు
వాతావరణ పరిస్థితులు పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. వర్షాకాలంలో నీరు, ఆహారం కలుషితమయ్యే ప్రమాదం ఎక్కువ. దీనివల్ల వ్యాపించే వ్యాధులలో ప్రధానమైంది.. టైఫాయిడ్. ‘సాల్మొనెల్లా టైఫి’ అనే బ్యాక్టీరి�
అత్యంత ప్రమాదకరంగా భవన నిర్మాణ వ్యర్థాలు, రోబో సాండ్ను తరలిస్తున్న వాహనాన్ని ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఈవీడీఎం) గుర్తించి చర్యలు తీసుకున్నారు. అక్రమంగా, కనీస నిబం�
కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఏకపక్ష, అనాలోచిత నిర్ణయాలతో భారత సమాఖ్యస్ఫూర్తి దెబ్బతింటున్నదని, ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ నేతృత�
గర్భిణులు పారాసిటమాల్, ఆస్పిరిన్, డైక్లోఫెనాక్, ఐబుప్రొఫెన్ లాంటి పెయిన్ కిల్లర్స్ వాడితే వారి సంతానంపై తీవ్ర ప్రభావం పడుతుందని యూకే శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. ‘నెలలు నిండకముందే పిల్లలు పు
కేంద్రంలోని బీజేపీ పాలనతో రాజ్యాంగానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాకవి జయరాజ్ ‘జాగోరే జాగో..’ పాటకు పదేండ్లు ప�
విమానం ల్యాండింగ్ సమయంలో చిక్కులు ‘5జీ’ సిగ్నళ్లతో ‘రాడార్ అల్టీమీటర్’కు అంతరాయం ఇదే జరిగితే తీవ్రస్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టం! అమెరికాలో అమల్లోకి వచ్చిన 5జీ సేవలు ఎయిరిండియా సహా పలు సర్వీసులు బంద్ �