damage to Pak's Nur Khan air base | భారత్ చేపట్టిన సైనిక దాడుల్లో పాకిస్థాన్లోని కీలకమైన ఎయిర్ బేస్లు, సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. రావల్పిండిలోని చక్లాలాలో ఉన్న పాక్ వైమానిక స్థావరం నూర్ ఖాన్కు బాగా నష్టం వాటిల్లిం�
Earth Quake | నైరుతి మెక్సికో ప్రాంతంలో ఆదివారం తెల్లవారు జామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 6.2గా నమోదైందని యూఎస్ జియాలజికల్ సర్వే తెలిపింది.
Koppula Eshwar | నియోజకవర్గంలోని పలు ప్రాంతాలల్లో అధికారుల నిర్లక్ష్యంతో పొట్టదశలో ఉన్న పంటలు ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) ఆందోళన వ్యక్తం చేశారు.
కోతుల బారి నుంచి తమ పంటలను కాపాడుకునేందుకు యూపీ రైతులు వినూత్న ఆలోచనతో ముందుకొచ్చారు. లఖింపూర్ ఖేరి సమీపంలోని జహన్ నగర్ గ్రామ రైతులు పంటలను నాశనం చేస్తున్న కోతులను నిలువరించేందుకు వారు
ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్, నిజామాబాద్ జిల్లాల్లో శుక్రవారం అర్ధరాత్రి దాటాక, శనివారం సాయంత్రం కురిసిన ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం బీభత్సం సృష్టించింది. ఏకధాటిగా గంట పాటు గులకరా
చర్మ సంరక్షణకు వంటింటి దినుసులు, సుగంధ ద్రవ్యాలు మేలు చేస్తాయని మనకు తెలుసు. కానీ వాటిని సరైన పద్ధతిలో వాడకపోతే ఫలితం ఉండదు. కొన్నిసార్లు నష్టమూ జరగొచ్చు.
గ్రీన్ టీ సారంతో కాలేయానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎక్కువ మోతాదులో ఎక్కువ కాలం ఆ సారాన్ని తీసుకొంటే లివర్ దెబ్బతినే అవకాశం ఉన్నదని
హైదరాబాద్ నుంచి ఛత్తీస్గఢ్లోని భూపాలపట్నం వరకు వెళ్లే 163 జాతీయ రహదారి ములుగు జిల్లాలో సుమారు 200 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఏటూరునాగారం మండలం ముళ్లకట్ట వద్ద గోదావరిపై వంతెన పూర్తి కావడంతో ఈ రహదారి
ఒక పక్క రాష్ట్రంలో పల్లెలకూ రోడ్ల సౌకర్యం ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వం మిగతా రాష్ర్టాలకూ ఆదర్శప్రాయంగా నిలుస్తుంటే... మరోపక్క జాతీయ రహదారులు అధ్వానంగా తయారై వాహనదారులకు నిత్య నరకం చూపిస్తున్నాయి
బలహీనంగా ఉన్న చెరువులు, కుంటలపై అధికారులు దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆదేశించారు. ఇటీవల కురిసిన వర్షాలతో దెబ్బతిన్న చెరువులు, కాల్వలకు మరమ్మతు పనులు చేపట్టాలని సూచి
నేనో డాక్టర్ని. నా దగ్గరికి వచ్చే రోగుల ఆరోగ్య సమస్యలేంటి? వాటికి ఎలాంటి మందులివ్వాలి?
అన్నదే నేను ఆలోచిస్తాను. కానీ కొంత కాలంగా నా ఆలోచనలో మార్పు వచ్చింది. మన దేశాన్ని కూడా ఓ మొండి రోగం పట్టి పీడిస్తున్నద
గత నెల భారీ వర్షాలతో పాక్షికంగా దెబ్బతిన్న కడెం ప్రాజెక్టును శుక్రవారం రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ పరిశీలించారు. ప్రాజెక్టుకు జరిగిన నష్టం గురించి అడిగి తెలుసుకొన్నారు.
భద్రాద్రి జిల్లాలో ఇటీవల వచ్చిన గోదావరి వరదల వల్ల కలిగిన నష్టం రూ.129 కోట్లుగా తేలింది. ఈ మేరకు కలెక్టర్ అనుదీప్.. కేంద్ర బృందానికి నివేదిక సమర్పించారు. గోదావరికి భారీ వరదలు వచ్చిన కారణంగా జరిగిన నష్టాన్న
కరోనా గాయాలు సలుపుతూనే ఉన్నాయి. కొవిడ్ వల్ల గుండె, ఊపిరితిత్తులు, పేగులు, కిడ్నీ.. ఇలా దాదాపు అన్ని అవయవాలూ దెబ్బతిన్నాయి. ఎముకలు, కండరాలను సైతం వదల్లేదా మహమ్మారి. కరోనా నుంచి కోలుకున్న తరువాత కూడా నీరసం, అ�