దళితుల జీవితం గడిచేందుకు అవసరమైంది ‘ఏదో ఒకటి’ ఇవ్వటమా, లేక తమ కాళ్లపై తాము నిలబడేట్లు చేయటమా అనే చర్చ దశాబ్దాలుగా ఉంది. భూ సంస్కరణలు విఫలమై, నిత్య జీవితాలు గడిచేందుకు తెచ్చిన పథకాలూ నిరుపయోగమైనాక, వారికి
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్ గ్రామాల మధ్య సోమవారం నిర్వహించిన దళిత బంధు పథకం ప్రారంభ సభలో కమలాపూర్ మండలం కన్నూరుకు చెందిన లబ్ధిదారు కనకం అనిత రవీందర్ దంపతులకు దళిత బంధు కా�
టీఎన్జీవోల ఆధ్వర్యంలో నేడు 33 కలెక్టరేట్ల ఎదుట క్షీరాభిషేకాలు హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ ): దళిత ఉద్యోగులకు సైతం దళితబంధును వర్తింపజేయనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించడం పట్ల టీఎన్జీ వో హర్షం వ్య�
వెల్దుర్తి: దళితుల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన దళితబంధు పథకాన్ని స్వాగతిస్తున్నామని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ అన్నారు. మాలమహానాడు మాసాయిపేట మండల కమిటీని సోమవారం ర�
మోత్కూరు: రాష్ట్ర ప్రభుత్వం దళితుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న దళితబంధు ప్రారంభోత్సావాన్ని పురస్కరించు కొని సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభీషేకం నిర్వహించారు. సోమవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌర�
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు కార్యక్రమాన్ని హుజురాబాద్ వేదికగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలివిడతగా 15 దళిత కుటుంబాలను గుర్తించి వారికి ముఖ్య
హుజురాబాద్: శాలపల్లిలో దళితబంధు పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ సభ విజయవంతమైందని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. దళిత జాతి ఉద్ధరణకు మహత్�
ఎన్నారై | హుజురాబాద్లో దళితబంధు పథకాన్ని సీఎం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం వల్ల ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు కేటాయించడంతో దళితులు ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉందన్నారు.