తరతరాలుగా మట్టిపొరకింద పడి ఉన్న విత్తనానికి తడి వాసన తగులుతున్నది. మొలకెత్తి మహా వృక్షంగా ఎదగాలన్న ఎడతెగని ఆశకు జీవధార తోడుకానున్నది. అణచివేత అవరోధాలను ఛేదించి సమాజ ప్రగతికి దళిత జాతి పాదుకలు తొడుగుతు�
హుజురాబాద్ : అట్టడుగున ఉన్నవారికి తెలంగాణ దళిత బంధు పథకం అత్యున్నత ఆసరా అని మంత్రి హరీశ్రావు అన్నారు. అరకొర సాయాలతో దళితుల పురోగతి సాధ్యం కాదని గ్రహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దార్శినికతకు ఈ పథకం న�
హుజురాబాద్ : దళితుల సమస్యలను అర్థం చేసుకున్నది సీఎం కేసీఆరేనని, దళితబంధు పథకం ద్వారా భారతదేశ దళితుల బతుకులు బాగుపడతాయని, అటువంటి బృహత్తర పథకానికి కేసీఆర్ శ్రీకారం చుడుతున్నారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వ�
హుజురాబాద్ :మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో హుజూరాబాద్ లో జరిగే దళిత బంధు సభకు సనత్ నగర్ నియోజకవర్గ దళితులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బయలుదేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల ఆర్థిక
దళితుల అభివృద్ధి, సమగ్ర వికాసం కోసం, చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న ‘దళిత బంధు’ పథకం వారి జీవితాల్లో ఒక మైలురాయి. ఏ ప్రభుత్వమైనా తీసుకొచ్చే అభివృద్ధి నమూనా ఓట్లు, సీట్లక
తానా వర్చువల్ మీటింగ్లో మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, ఆగస్టు 15(నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దేశానికి, ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తుందని పర్యాటక శాఖ మంత్రి శ్రీ�
వచ్చే బడ్జెట్లో రూ.20 వేల నుంచి రూ.30 వేల కోట్లు అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శం నేతన్న, రైతన్నకు సర్కారు చేయూత స్వాతంత్య్ర దినోత్సవంలో మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల/సిరిసిల్ల/సిరిసిల్ల టౌన్, ఆగస్�
సీఎం కేసీఆర్ చేతులమీదుగా పైలట్ ప్రాజెక్టు ఆవిష్కరణ హుజూరాబాద్ వేదికగా శ్రీకారం.. సర్వం సిద్ధం కరీంనగర్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ)/ హుజూరాబాద్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొ
కాంట్రాక్టులు, లైసెన్సుల్లో ప్రత్యేక కోటా ఎస్సీల అభివృద్ధికి చేయూత.. తొలిసారిగా మార్కెట్ చైర్మన్లలో రిజర్వేషన్లు టీ-ప్రైడ్తో దళిత వ్యాపారవేత్తలకు ప్రోత్సాహం.. సబ్ప్లాన్ నిధులు క్యారీ ఫార్వర్డ్ హై
ప్రభుత్వ కాంట్రాక్టులు, వ్యాపార లైసెన్సుల్లోనూ కేసీఆర్ విప్లవాత్మక నిర్ణయం దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి మువ్వన్నెల జెండా సాక్షిగా ముఖ్యమంత్రి ప్రకటన పూలే, అంబేద్కర్ ఆలోచనల్లోంచి పుట్టిందే దళితబం�
మంత్రి కొప్పుల ఈశ్వర్ | ‘దళితబంధు’ అమలుపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారం, కుట్రలు, కుతంత్రాలను సీఎం కేసీఆర్ రేపు సభా వేదికగా పటాపంచలు చేస్తారని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్�
చిక్కడపల్లి :దళిత బంధుతో సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టించారని ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు వెంకటకృష్ణ (బబ్లు) ఆధ్వర్యంలో బాగ్లింగంపల్లి చౌరస్తా వద్ద నిర్వ�
దళిత బంధుపై బండి మాటకు మంత్రి హరీశ్ రావు సూటి పోటు సీదీ..బాత్ హుజూరాబాద్ నియోజకవర్గంలో 20 వేల కుటుంబాలకు ఇచ్చి తీరుతాం మొదటి దశ, రెండో దశ అనేవి ఉండవు.. అర్హులందరికీ ఒకేసారి ఇవ్వలన్నది నిర్ణయం రూ. 2,000 కోట్లు
ముఖ్యమంత్రి కేసీఆర్ మేలెంచుతారు ప్రతిపక్ష నాయకులు కీడెంచుతారు ప్రజాసంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం ప్రతి పథకాన్ని అడ్డుకోవడమే విపక్షం లక్ష్యం 24 గంటల కరెంటు నుంచి దళితబంధు దాకా.. అదే వారి నైజం.. ఇది నిజం మ
మోతె, ఆగస్టు 14: దళిత బంధు పథకాన్ని స్వాగతిస్తూ సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రం, సర్వారం గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు శనివారం సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ చి�