Huzurabad | ఈ నెల 16న జమ్మికుంట వేదికగా జరగబోయే దళిత బంధు సభా వేదిక ఏర్పాట్లపై మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. 16వ తేదీన సీఎం కేసీఆర్ చేతుల మీదుగా దళిత
అనాదిగా దళితజాతి నిర్లక్ష్యానికి గురవుతూ వస్తున్నది. ఉమ్మడి పాలనలో దళితులు మరింత దారిద్య్రంలోకి నెట్టివేయబడ్డారు. తద్వారా దళితులు ఓటర్లుగానే మిగిలిపోయారు. తెలంగాణ రాష్ట్రంలో దళితులు ఆత్మగౌరవంతో, గుం�
కందుకూరు: అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి,నిధి చట్టాన్ని పగడ్భందీగా అమలు చేయాలని కోరుతూ �
దళిత బంధును దేశవ్యాప్తంగా అమలుచేయాలి127వ రాజ్యాంగ సవరణ బిల్లుకు టీఆర్ఎస్ మద్దతు: నామాహైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): దళిత బంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలుచేయాలని టీఆర్ఎస్ పార్టీ లోక్సభా పక్షన�
వచ్చే బడ్జెట్లో కేటాయింపు రెండున్నరేండ్లలో లక్ష కోట్లు దళితుల అభివృద్ధే సీఎం కేసీఆర్ సంకల్పం మంత్రి తన్నీరు హరీశ్రావు చేర్యాల, ఆగస్టు 9 : రెక్కల కష్టంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న దళితుల కుటుంబాల్లో వ
దళిత బంధు ఒక స్కీం కాదు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు చేపట్టిన ఒక ఉద్యమం. చరిత్రలో ఇది గొప్ప కార్యక్రమంగా నిలుస్తుంది. దేశ ప్రజలందరూ మరోసారి తెలంగాణ వైపు చూస్తున్నరు. నిన్నటి దాకా అవాకులు చవాకుల�
దళిత బంధు పథకానికి 500 కోట్లు విడుదల సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు కలెక్టర్ ఖాతాలో నిధులు జమ 16న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పథకం అధికారికంగా ప్రారంభం దళితుల హర్షాతిరేకాలు వాడవాడనా హోరెత్తిన సంబుర�
Dalitha Bandhu | హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ పథకం అమలు కోసం రూ. 500 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మేడ్చల్, ఆగస్టు8 (నమస్తే తెలంగాణ): దళితవాడల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతి గ్రామంలోని దళితవాడలను ఆదర్శంగా తీర్చిదిద్దే ప్రణాళికను రూపొందించనున్నారు. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగ�
యాదగిరిగుట్ట రూరల్: సీఎం కేసీఆర్ దళితబంధు ప్రకటించి అమలు చేయడాన్ని హర్షిస్తూ యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలో అంబేద్కర్ చిత్రపటం వద్ద దళితులు ఆదివారం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించ
రాజాపేట: సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన దళితబంధు పథకంపై ఆదివారం మండలంలోని జాల దళిత సంఘం నాయకులు డప్పు కొట్టి దండోరా వేశారు. ఈ సందర్భంగా ఎస్సీ సెల్ మండలాధ్య క్షుడు మోత్కుపల్లి ప్రవీణ్, సర్పంచ్ గ�
రాజాపేట: దళితుల సంక్షేమం కోసం దళితబంధు పథకాన్ని అమలు చేసిన సీఎం కేసీఆర్ అభినవ అంబేద్కర్ అని సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు కంచర్ల శ్రీనివాస్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని బొందుగులలో దళిత బంధు పథకాన�
తుర్కపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ మొట్టమొదటిసారిగా దళితబంధు పథకం కింద రాష్ట్రంలో వాసాలమర్రి లోనే నిధులను విడుదల చేశారని ఈ నిధులను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్ �