రాజాపేట: సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన దళితబంధు పథకంపై ఆదివారం మండలంలోని జాల దళిత సంఘం నాయకులు డప్పు కొట్టి దండోరా వేశారు. ఈ సందర్భంగా ఎస్సీ సెల్ మండలాధ్య క్షుడు మోత్కుపల్లి ప్రవీణ్, సర్పంచ్ గుంటి మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ
దళితబంధు పథకం చరిత్రలో నిలుస్తుందన్నారు. చారిత్రక దళితబంధు ఆలేరు నియోజకవర్గంలో ప్రారంభించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో నాయకులు ఠాకూర్ ప్రమోద్సింగ్, ఉపసర్పంచ్ గంధమల్ల నర్సింహులు పాల్గొన్నారు.