‘కులం పేరుతో మనుషుల మీద కొనసాగుతున్న సామాజిక వివక్ష ఇంకా ఆత్మ వేదనగానే మిగిలి ఉన్నది. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా, దళితుల పట్ల సామాజిక, ఆర్థిక వివక్ష ఇంకా కొనసాగుతుండటం అత్యంత బాధాకరం’ అనే �
నిధులు కలక్టరేట్లోనే ఉన్నాయి మంజూరైన డబ్బులు ఎక్కడికీ పోవు.. ఎవరూ కంగారు పడొద్దు కలెక్టర్ పమేలాసత్పతి సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో దళితులతో అవగాహన సమావేశం తుర్కపల్లి: ప్రభుత్వం ప్రతిష్టాత్మ
దళిత బంధు పథకం ప్రకటనపై దళిత, ఉద్యోగ సంఘాల నేతల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. హుజూరాబాద్ సభలో సోమవారం దళితబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించడం, దీంతో పాటు ఈ పథకం దళితుల్లోని ప్రభుత్వ ఉద్యోగ
సీఎం కేసీఆర్ దార్శనికుడు.. పెద్ద కలలు కంటారు.. నిజంచేస్తారు ప్లాస్టిక్ వాడొద్దని చెప్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయాన్ని మాత్రం చూపడం లేదు నియోజకవర్గాల పునర్విభజనపై శాస్త్రీయ విధానం అవసరం నేను �
ఆదాయం వచ్చేవాటినే ఎంచుకోండి 15 మంది దళితబంధు లబ్ధిదారులకు కరీంనగర్ కలెక్టర్ కర్ణన్ సూచన కరీంనగర్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): దళితబంధు లబ్ధిదారులకు అధికార యంత్రాంగం దన్నుగా నిలుస్తున్నది. యూనిట్ల ఎంపి�
దళిత జాతిలో- గుణాత్మక మార్పు దిశగా సీఎం కేసీఆర్ కృషి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నేరుగా సాయం అందించే దిశగా ప్రణాళిక సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా అర్హుల ఎంపిక ప్రక్రియ ప్రభుత్వ ఉద్యోగులకూ పథకాన్ని వర్తిం�
కరీంనగర్: దళిత బంధు లబ్ధిదారులు తమ అనుభవం, వృత్తి నైపుణ్యత ఆధారంగా సంవత్సరం లోపు రెట్టింపు ఆదాయం వచ్చేయూనిట్లను ఎంపిక చేసుకోవాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ సూచించారు. మంగళవారం కలెక్ట
బీజేపీ తప్పుడు ప్రచారం | దళిత బంధు పథకానికి ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి ఓర్వలేకే విపక్షాలు తప్పడు ప్రచారం చేస్తున్నాయని కరీంనగర్ నగర మేయర్ వై.సునీల్రావు అన్నారు.
శాలపల్లి-ఇందిరానగర్ వేదికగా ప్రారంభించిన సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా దళిత బంధుకు శ్రీకారం తొలి విడత 15 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు సభకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్ష మందికిపైనే ర
పలు రాష్ర్టాలకు ఆదర్శంకానున్న ‘దళిత బంధు’ హుజూరాబాద్ సభకు భారీగా తరలిన నేతలు ఉప్పల్, ఆగస్టు 16 : హుజూరాబాద్లో సోమవారం జరిగిన దళిత బంధు సభకు ఉప్పల్ నుంచి టీఆర్ఎస్ నాయకులు, దళిత నేతలు భారీగా తరలివెళ్ల�