తెలంగాణ నలుదిశలా దళితబంధు జోష్ 4 ఎస్సీ నియోజకవర్గాల్లోని 4 మండలాల్లో దళితబంధు నూటికి నూరు శాతం అమలు.. ముఖ్యమంత్రి నిర్ణయం వేర్వేరు చోట్ల్ల దళితుల పరిస్థితులు తెలుసుకోవడమే లక్ష్యం ముఖ్యమంత్రి ఢిల్లీ నుం
కవాడిగూడ :దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల అభ్యున్నతికి అహర్నిశలుకృషి చేస్తున్నదని అఖిల భారత విద్యార్థి యువజన జేఏసీ చైర్మన్ సగరపు ప్రసాదరా�
బోనకల్లు: రాష్ట్రంలో నాలుగు నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ దళితబంధు పైలెట్ ప్రాజెక్టుకు ఎంపిక చేశారు. ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గాన్ని ఎంపిక చేస్తూ, అందులో ముందుగా చింతకాని
ఎమ్మెల్యే కిషోర్ కుమార్ | దళితుల జీవితాల్లో వెలుగులు నింపి దళితులకు వెన్నుదన్నుగా నిలుస్తున్న అభినవ అంబేద్కర్ ముఖ్యమంత్రి కేసీఆర్ అని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు.
హుజురాబాద్ : దళితబంధు సర్వేలో భాగంగా బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్హుజురాబాద్ పట్టణంలోని దమ్మక్క పేటలో పర్యటించారు. శోభమ్మ- బొందయ్య ఇంటికి వెళ్లి వారితో కూర్చుండి దళిత బంధు పథకం పై వార�
హుజురాబాద్ :దళితుల ఆర్థికాభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారని ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జిల్లా
పథకంపై కాంగ్రెస్, బీజేపీ తీరు సిగ్గుచేటు ఇలాంటి పథకం దేశంలో మరెక్కడా లేదు సీఎం కేసీఆర్ దళితుల ఆత్మబంధువు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు విపక్షాల తీరుకు నిరసనగా ఒకరోజు దీక్ష దేశంలో దళితుల ఉజ్వల భవ�
అమీర్పేట్:30 ఏండ్లు ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవం తనకుందని, కేసీఆర్లా దళితుల అభ్యున్నతి గురించి ఆలోచించిన సీఎం తనకు కనబడలేదని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింలు పేర్కొన్నారు. దళితబంధు పథకంపై విపక్షాల కు
కవాడిగూడ: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని ప్రతిపక్షాలు అడ్డుకోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింలు అన్నారు. ఎన్ని శక్తులు అడ్డుపడిన
ఆర్కేపురం: దళితబందు పథకంపై ప్రతిపక్ష పార్టీల కుట్రలకు వ్యతిరేకంగా ఒక రోజు దీక్ష చేపడుతున్న మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింలను ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి మర్యాద పూర్వకంగా కలిశారు. ఆది�
నాడు బీఆర్ అంబేద్కర్ రిజర్వేషన్లు నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు గెల్లు శ్రీనివాస్కు భారీ మెజార్టీ ఇవ్వాలి కమలాపూర్లో విప్ బాల్క సుమన్ కమలాపూర్, ఆగస్టు 28 : నాడు రిజర్వేషన్లు తీసుకొచ్చి దళితు