చారకొండలో కదలిన దళిత దండు దళితులు వ్యాపార వేత్తలుగా ఎదగాలి సమావేశంలో పాల్గొన్న ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, కలెక్టర్ చారకొండ: రాష్ట్ర ప్రభుత్వం దళితులు ఆర్ధిక�
“దళితబంధు” డబ్బులతో కొన్న నూతన ట్రాక్టర్ ను చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రారంభించారు. ఇల్లందకుంట మండలం పాతర్లపల్లి గ్రామానికి చెందిన కోడెం నారాయణ “దళితబంధు”డబ్బులతో నూతన ట్రాక్టర్ ను కొ�
మనం చెల్లించిన పన్నులను ఇతర రాష్ర్టాల్లో వాడుతున్నరు కేంద్రమే మొత్తం నిధులిచ్చిన్నట్టుగా బండి తప్పుడు ప్రచారం తెలంగాణకు కేంద్ర విద్యాసంస్థల కేటాయింపు గుండు సున్నా 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో వలసలు తప్ప
మంచి అవకాశం.. సద్వినియోగం చేసుకోండి తొందర పడకండి.. వివేచనతో ఆలోచించండి కేసీఆర్ ఇస్తున్నడని.. ఊరికే ఖర్చు చేయొద్దు భవిష్యత్తులో ఎవరి ముందూ చేయి చాపొద్దు దళితబంధు లబ్ధిదారులతో మేధావుల కమిటీ మల్లేపల్లి లక�
తుర్కపల్లి: ప్రభుత్వం మంజూరు చేసిన దళితబంధు నిధులతో వాసాలమర్రిలో దళితులు వివిధ యూనిట్ల ను నెలకొల్పే దిశగా వివిధ శాఖల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకున్
జనగాం, మహబూబాబాద్, యాదాద్రి, సూర్యాపేట జిల్లాలకు సరిహద్దు ప్రాంతం తిరుమలగిరి. ‘దళితబంధు’ పైలట్ ప్రాజెక్టులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపిక చేసిన తిరుమలగిరి మండలం చారిత్రక, భౌగోళిక, సామాజిక కోణంలో అ
దళితబంధుపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చింతకాని, సెప్టెంబర్ 11: దళితబంధు పథకంతో దళితుల జీవితాల్లో వెలుగులు నిండనున్నాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొ�
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో.. నాలుగు మండలాల్లో అమలుపై చర్చ హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని నాలుగు నియోజకవర్గాల్లోని నాలుగు మండలాల్లో దళితబంధు పథకం అమలుపై సోమవారం ప్రగత�
తిరుమలగిరి: దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దళితుల సమగ్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పధకం ప్రవేశపెట్టి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడని మాజీ రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ మందుల సామే�
షాద్నగర్ : దళితులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శనివారం షాద్నగర్ మున్సిపాలిటీ ఫరూఖ్నగర్ ఎస్సీ కాలనీకి చె�
తిరుమలగిరి: దళితుల పేదరికాన్ని నిర్మూలించటానికే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళితబంధు రాష్ట్రంలో అమ లు చేస్తున్నారని ఎంపీపీ స్నేహలత అన్నారు. గురువారం దళితబంధు పైలెట్ ప్రాజెక్టుగా తిరుమలగిరి
దళితబంధుపై రాజకీయ పరిణతి విపక్షంలో ఉన్నా సర్కారుకు మద్దతు ప్రజాసంక్షేమం కోసం కట్టుబడిన నేత దళిత కుటుంబాలకు మేలు ప్రభుత్వం దళితబంధు రూపకల్పన సమయంలో నిర్వహించిన సన్నాహక సమావేశానికి నేను వెళ్లాను. పథకం అ
రాష్ట్రమంతటా అమలవుతున్న దళితబంధు సీఎల్పీ నేత నియోజకవర్గంలోనూ అమలు అడ్డగోలుగా విమర్శించిన విపక్ష నాయకులు ప్రతి పథకం విస్తృత ప్రయోజనాల సాధనకే రాజకీయాలు పక్కనపెట్టి సంక్షేమ పథకాలు హైదరాబాద్, సెప్టెంబర