రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ ఆనంద్కుమార్ వికారాబాద్ : దళితుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ ఆనంద్కుమార్ తెలిపారు. �
వారి సమగ్రాభివృద్ధి కోసం చివరి రక్తపుబొట్టు దాకా పోరాడుతా: కేసీఆర్ హుజూరాబాద్.. తెలంగాణకు ట్రైనింగ్ గ్రౌండ్ తెలంగాణ ఉద్యమంలానే దళితబంధు విప్లవం ఎస్సీ వర్గాల్లోని అన్ని ఉప కులాలకూ వర్తింపు పథకానికి
హుజూరాబాద్లో ఇంటింటి సమగ్ర దళితబంధు సర్వే ప్రారంభం ఒక్కో కుటుంబం నుంచి 20 నిమిషాలపాటు వివరాల సేకరణ యూనిట్ల ఎంపికపై ఆరా.. బ్యాంకు ఖాతాల కోసం పత్రాల స్వీకరణ డప్పుచప్పుళ్లతో అధికారులకు స్వాగతం.. శాలువాలతో స
మల్కాజిగిరి నుంచి మనిద్దరం పోటీచేద్దాం నువ్వు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా రేవంత్రెడ్డికి మంత్రి మల్లారెడ్డి సవాల్ కాంగ్రెస్ పార్టీ దివాళా తీయడం ఖాయం సీఎం కేసీఆర్ లెక్క ఎవరైనా అభివృద్ధి చే�
16 లక్షల కుటుంబాలకు దళితబంధు అమలుచేస్తం ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు కరీంనగర్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): దళితబంధు పథకంతో త్వరలో దళితుల జీవితాల్లో మార్పు చూడబోతున్నా మని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రా�
రంగులు మార్చుకొన్న ప్రచార రథం దళితబంధు రాదంటూ తప్పుడు ప్రచారం సున్నితాంశాలను రెచ్చగొట్టిన ఈటల అనుచరులు అడ్డుకున్న శంభునిపల్లి దళిత కుటుంబాలు కార్లను, ప్రచార రథాన్ని తిప్పికొట్టిన ప్రజలు దళితుల్లో చి�
పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు ప్రభుత్వానికి, ప్రజలకు పార్టీయే వారధి పార్టీ బలంగా ఉంటేనే ప్రభుత్వం పటిష్ఠం కార్యకర్తలైనా.. నేతలైనా పార్టీయే సుప్రీం విపక్షాల నిజస్వరూపం బయటపెట్టండి ఒక్కొ�
ఆస్తిపాస్తులు లేక, అండగా నిలిచే వారెవరూ లేక అనాదిగా దళిత జాతి.. పాలకుల నిర్లక్ష్యానికి గురి అవుతూ వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో దళితుల పేదరికాన్ని రూపుమాపకపోగా వారిని మరింత దారిద్య్రంలోకి నెట్టి వేశారు. ద�
Dalitha Bhandhu | దళితుల సాధికారతే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నది. ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ నెల 16న ఈ పథకానికి సంబంధించిన పైలెట్ ప్రాజెక్టును ప్రారంభ�
కరీంనగర్లో ప్రత్యేక ఖాతాకు జమ..త్వరలో మరో వెయ్యి కోట్లు హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న దళితబంధు పథకానికి ప్రభుత్వం సోమవారం మరో రూ.500 కోట్ల�
సామాజికోద్యమాలు ప్రజల జీవితాల్లో మేలిమిని కాంక్షిస్తూ ఉద్భవిస్తుంటాయి. జనహితం కోరే ప్రభుత్వాలు సామాజికోద్యమాల స్ఫూర్తిని తమ పాలనా ప్రణాళికలకు అనుసంధానిస్తుంటాయి. అప్పుడే సంస్కర్తలు ఆశించిన సమాజం సా�
టీఆర్ఎస్| టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం మంగళవారం జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన రేపు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో రాష్ట్ర కమిటీ భేటీ కానుంది.
శంషాబాద్ రూరల్:దళిత బంధు పథకం దేశానికే ఆదర్శమని చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజీత్రెడ్డి అన్నారు. గురువారం శంషాబాద్ మండలంలోని కవ్వగూడ గ్రామ సర్పంచ్ రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు చేవెళ్ల ఎంపీ
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఇలాంటి పథకాలు ఉన్నాయా?. విమర్శలు, ఆరోపణలు మానిఅభివృద్ధికి సహకరించండి మంత్రి చామకూర మల్లారెడ్డి పీర్జాదిగూడ,శామీర్పేట పరిధిలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ పలు అభి