సభ్య సమాజం తల దించుకొనే దారుణం ఆలస్యంగా వెలుగు చూసింది. దళితురాలిని వివస్త్రను చేసి కారం చల్లి చితకబాదిన ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఓ గ్రామంలో సంచలనంగా మారింది. వివాహేతర సంబంధం ఘటనలో కొం
Dalit woman | బీహార్ (Bihar)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ దళిత మహిళని (Dalit woman) పోలీసు అధికారి (Bihar police) చితకబాదాడు. ఈ ఘటన సీతామర్హి ప్రాంతంలో చోటు చేసుకుంది.
Gang Raped | ఉత్తరప్రదేశ్లో దారుణ ఘటన వెలుగుచూసింది. బస్సులో దళిత యువతి (Dalit Woman)పై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి (Gang Raped) ఒడిగట్టారు.
Dalit Woman | బీజేపీపాలిత ఉత్తరప్రదేశ్లో దళితులకు, మహిళలకు రక్షణ లేకుండా పోతున్నది. గురువారం బాందాలో దారుణం చోటుచేసుకున్నది. దళిత మహిళపై కొంతమంది లైంగికదాడికి తెగబడటమేగాక, అనంతరం ఆమెను ముక్కలుగా నరికి పాశవిక�
బీహార్ రాజధాని పాట్నాలో దారుణం చోటుచేసుకొన్నది. తీసుకొన్న రూ.1,500 అప్పును వడ్డీతో సహా తిరిగి చెల్లించినా, ఇంకా డబ్బు ఇవ్వాలంటూ ఇద్దరు వ్యక్తులు ఓ దళిత మహిళను వేధించారు.
Uttar Pradesh | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. దళిత సామాజిక వర్గానికి చెందిన ఓ మహిళపై (Dalit woman) ఇద్దరు ముస్లిం యువకులు (two Muslim men) సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.
Dalit woman | దళిత యువతి (Dalit woman)ని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఒక ఇంటికి తీసుకెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను హత్య చేసి మృతదేహాన్ని పడేశారు. నిందితుల్లో ఇద్దరు పోలీసులుగా తేలింది. దీంతో
రాజస్థాన్లో దారుణం జరిగింది. బార్మర్ జిల్లాలో 30 ఏండ్ల దళిత మహిళ ఇంట్లోకి చొరబడ్డ ఓ వ్యక్తి లైంగికదాడికి పాల్పడి, అనంతరం నిప్పుపెట్టాడు. తీవ్రంగా గాయపడ్డ ఆ మహిళ జోధ్పూర్ ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొం�
టెక్నాలజీ పరంగా ఎం తగా అభివృద్ధి చెందినా.. సమాజంలో కులవివక్ష ఇంకా బుసలు కొడుతూనే ఉన్నది. దేశంలో నిత్యం ఇటువంటి ఘటనలో ఎక్కడోచోట జరుగుతున్నా యి. తాజాగా కర్ణాటకలో దారుణమైన కులవివక్ష ఘటన చోటుచేసుకొన్నది.
Dalit Woman : ఓ దళిత మహిళ నీళ్లు తాగినందుకు.. ట్యాంకర్ను గోమాత్రంతో శుభ్రం చేశారు. ఈ ఘటన కర్నాటకలోని చామరాజనగర్ జిల్లాలోని హెగ్గొతార గ్రామంలో జరిగింది. ట్యాప్ ద్వారా ఆ దళిత మహిళ నీళ్లు తాగినట్ల�
ఓ మహిళపై ఐదుగురు కామాంధులు సామూహిక దాడికి పాల్పడి, క్రూరంగా చిత్రహింసలు పెట్టిన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకొన్నది. రెండురోజుల పాటు నరకయాతన పెట్టి, ఆమె ప్రైవేట్ భాగంలో ఇనుప రాడ్డు జొప్పించారు. చేతులు,
రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లాలో ఓ దళిత మహిళ (25)పై కొందరు కామాంధులు రోజుల తరబడి గ్యాంగ్రేప్కు పాల్పడ్డారు. మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ప్రధాన నిందితుడు సంజయ్ శర్మ లైంగికదాడికి పాల్పడి ఆ దృశ్యాన్న�
ఒక రోజు ఇంట్లో ఒంటరిగా ఉన్న వివాహిత మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనిని తన మొబైల్లో రికార్డు చేశాడు. ఆ వీడియో చూపించి ఆ మహిళను బెదిరించి డబ్బులు దండుకున్నాడు. పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.