దళిత యువతిపై సామూహిక లైంగికదాడి జరిగినట్లు తాము ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య వెల్లడించారు. మూసాపేట మండలం వేములలో ఈనెల 17వ తేదీన లైంగికదాడి, హత్యకు గ�
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దళిత యువతి లైంగికదాడి, హత్యకేసు అనేక మలుపులు తిరుగుతోంది. పోలీసులు హడావుడిగా నిందితుని అరెస్టు చేసి రిమాం డ్ పంపడంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఆదివారం ఎమ్మార
మహబూబ్నగర్ జిల్లా వేములలో దళిత యువతిపై లైంగిక దాడి కేసులో గోప్యత పాటించిన పోలీసులు.. శనివారం నమస్తే తెలంగాణ పత్రికలో ఇటు ‘కాంగ్రెస్ జులూస్.. అటు గ్యాంగ్ రేప్' శీర్షికతో కథనం వెలువడటంతో ఎట్టకేలకు స్�
లైంగికదాడితో ప్రాణాలు కోల్పోయిన గురైన దళిత యువతి కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. 48 గంటల్లో తక్షణ సాయం అందకుంటే డిప్యూటీ సీ�
గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయోత్సవాల సాక్షిగా దళిత యువతిని రైతువేదిక వద్దకు లా క్కెళ్లి లైంగికదాడి జరిపి.. ఆ తర్వాత మరణానికి కారణమైన ఘటన మహబూబ్నగర్ జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టిస్త
ఒకవైపు జూబ్ల్లీహిల్స్ ఎన్నికల హడావుడి నడుస్తుంటే.. మరోవైపు అదే నియోజకవర్గంలో జరుగుతున్న సంఘటనలు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలనా వైఫల్యాన్ని ఎత్తిచూపుతున్నాయి.
పంచాయతీ కార్యదర్శి తనపై కేసు పెట్టించారని మనస్తాపానికి గురైన ఓ దళిత మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం పోలంపల్లిలో చోటుచేసుకున్నది.
బీజేపీపాలిత మధ్యప్రదేశ్లో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. కాబోయే భర్తతో ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ దళిత మహిళ (20)పై కొంతమంది యువకులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు.
Dalit Woman Gang-Raped | ఒక మహిళ తన స్నేహితుడితో కలిసి విహారయాత్ర కోసం అటవీ ప్రాంతానికి వెళ్లింది. అక్కడ ఫొటోలు దిగుతుండగా కొందరు వ్యక్తులు వచ్చారు. స్నేహితుడ్ని కొట్టి అడ్డుకున్నారు. దళిత మహిళపై సామూహిక అత్యాచారానిక�
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది. ఓ దళిత మహిళ, ఆమె కుమారుడ్ని(15) పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చిన అక్కడి సిబ్బంది, వాళ్లద్దర్నీ చితకబాదారు.
Vikarabad | వికారాబాద్ జిల్లా పరిధిలోని బషీరాబాద్లో షాద్నగర్ తరహా ఉదంతం చోటు చేసుకుంది. విచారణ పేరుతో దళిత మహిళకు బషీరాబాద్ ఎస్ఐ రమేశ్ కుమార్ చిత్రహింసలు పెడుతున్నాడు. కుమారుడి ఆచూకీ చెప్పకపోతే తుపాకీతో కా
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత జిల్లాలో పేద దళిత మహిళపై పోలీసులు కర్కషంగా వ్యవహరించారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం నవల్గాకు చెందిన దళిత మహిళ లోవాడ కళావతికి కొడుకు నరేశ్ (17) ఉన్నాడు. మం డల పరిధి�
‘విధి నిర్వహణలో వచ్చే జీతం, పేరు ప్రఖ్యాతల కంటే అప్పనంగా వచ్చే సొమ్ముకు ఆశపడే షాద్నగర్ ఘటనలో పోలీసులు అరాచకానికి పాల్పడ్డారా?’ అంటే ‘అవును’ అనే సమాధానమే వస్తున్నది.
షాద్నగర్ దళిత మహిళ ఘటనపై బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. దొంగతనం ఒప్పుకోవాలంటూ మహిళ అని కూడా చూడకుండా అమానవీయంగా దాడికి తెగబడతారా? ఇంత కర్కశత్వమా? సిగ్గు.. సిగ్గు.. అని మండి