రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దళిత యువతిపై లైంగికదాడి, ఆపై హత్య కేసును పోలీసులు సక్రమంగా దర్యాప్తు చేయడం లేదని దీనిపై సిట్ ఏర్పాటు చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, దళ
ముఖ్యమంత్రి సొంత జిల్లాలో అమానుషం జరిగింది. కాంగ్రెస్ విజయోత్సవాల్లో పాల్గొంటున్న తన తల్లిని ఇంటికి తీసుకెళ్లేందుకు అటువైపు వెళ్లిన దళిత యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది.
బీహార్ నుంచి వలస వచ్చిన ఓ కూలీ దళిత యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలోని ఫరీద్పేట గ్రామంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకోగా, న్యాయం చేయాలని కోరుతూ బాధిత కుటుంబ సభ�
Dalit Girl Gang Raped | స్కూల్కు వెళ్తున్న దళిత బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు మైనర్ బాలుడితోపాటు మరో ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న�
Dalit girl body in sack | గోనె సంచిలో దళిత బాలిక మృతదేహాన్ని గుర్తించారు. ఉప ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చినందుకు ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడి చంపినట్లు ఆమె కుటుంబం ఆరోపించింది. ఒక వ్యక్తిపై ఫిర్యాదు చేసింది.
Crime | తమ ఇంటి ఆడబిడ్డపై లైంగిక వేధింపులు, దాడికి పాల్పడ్డ వారికి వ్యతిరేకంగా పోరాడటమే ఓ దళిత కుటుంబానికి శాపమైంది. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా కేసు వెనక్కు తీసుకోకపోవడం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఏడా�
Dalit girl set on fire | మల విసర్జన కోసం బయటకు వెళ్లిన దళిత బాలికకు నిప్పుపెట్టారు. (Dalit girl set on fire) దీంతో ఆ బాలిక సజీవ దహనమైంది. ఉత్తరప్రదేశ్లోని బలరామ్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
సహాయం చేస్తామని నమ్మించి 17 ఏండ్ల దళిత బాలికపై (Dalit girl) ముగ్గురు కాలేజీ విద్యార్థులు (College students) సామూహిక లైంగికదాడికి (Gang rape) పాల్పడ్డారు. ఆమె స్నేహితుడి ముందే ఘాతుకానికి పాల్పడిన ఘటన రాజస్థాన్లోని (Rajasthan) జోధ్పూర్
నిజానికి అరుణ, మానస దళిత ఆధునికానంతర కథలను ఆహ్వానించారు. పోస్ట్ మాడ్రన్ నేపథ్యంలోనే కథలు వస్తే నడుస్తున్న చరిత్రని రికార్డు చేసిన పుస్తకం వస్తుందని అనుకున్నారు. దళిత కథ పుట్టిందే వాడలో. అయితే ఇప్పటికే
ఒకటో తరగతి చదువుకొనే ఆ దళిత బాలికకు ఓటు హక్కు లేదు.. ఆ వయసుకు ఉండదు కూడా! అయితే సర్పంచ్ ఎన్నికల్లో పోటీచేసిన తన వదినకు పాప తండ్రి, వారు నివసించే ప్రాంతం వారు ఓటేయలేదన్న అక్కసుతో బాలికను ఓ పాఠశాల డైరెక్టర్
ఉత్తరప్రదేశ్లో దళితులపై లైంగిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, అమేథీ జిల్లాలోని జామోలో 15 ఏండ్ల దళిత బాలికపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు.
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. 16 ఏండ్ల దళిత బాలికపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెపై డీజిల్ పోసి నిప్పంటించారు. దీంతో బాలిక తీవ్ర గాయాలపాలై చావు బతుకుల మధ్య కొట్�
వేడి పెనంతో వాతలు పెట్టేది.. తీవ్రంగా చితకబాదేది.. ముఖంపై పిడిగుద్దులు గుద్దేది. ఇంటికి వెళ్తానంటే గదిలో బంధించేది.. తినడానికి అన్నం పెట్టేది కాదు.. తాగడానికి నీళ్లు ఇచ్చేది కాదు. ఆ రాక్షసి పెట్టే బాధలు తట్�
యూనిఫామ్ ధరించలేదనే సాకుతో మాజీ గ్రామ పెద్ద దుశ్చర్య బీజేపీ పాలిత యూపీలో ఘటన భదోహి (యూపీ), ఆగస్టు 23: బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్లో దళితులపై ఆగడాలు రోజురోజుకు మరింత తీవ్రమవుతున్నాయి. యూనిఫామ్ ధర�