మొంథా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో గుర్తించి బాధిత రైతులకు పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ డిమాండ్ చేశారు. హుస్నాబాద్ పట్టణ శివారులో భారీ
వానరాకడ.. ప్రాణం పోకడ అనేది పాత సామెత. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. ప్రాణం మాటేమో గానీ, వాన ఎప్పుడొస్తుందో మాత్రం చెప్పే నైపుణ్యం స్పష్టంగా అందుబాటులో ఉంది. ముందస్తుగా సమాచారం ఉన్నప్పటికీ మేల్కోనకుండా, మొ
మొంథా తుపాను కారణంగా రాష్ట్రంలో భారీగా పంటనష్టం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 4,47,864 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ మేరకు నివేదికను ప్రభుత్వానికి అందించింది.
మొంథా తుపాను ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులు కష్టాల్లో చిక్కుకుంటే వారికి భరోసానివ్వాల్సిన ముఖ్యమంత్రి, మంత్రులు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో మునిగితేలుతున్నారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర�
రాష్ట్రంలో మూడు రోజులుగా భారీ వర్షాలకు కారణమైన మొంథా తుఫాను బలహీనపడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం ఉత్తరాంధ్ర తీరం, ఈశాన్య తెలంగాణలో కేంద్రీకృతమైన తీవ్రవాయుగుండం... తీవ్ర అల్పపీడనం�
మొంథా తుపాన్ రైతులను నిండా ముంచింది. బుధవారం పడిన భారీ వర్షం, ఆరుగాలం శ్రమను నీళ్లపాలు చేసింది. చేతికొచ్చే దశలో కన్నీళ్లు మిగిల్చింది. ఓపక్క కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసుకున్న ధాన్యాన్ని తడిపి, ముద్దచేసి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై మొంథా తుపాన్ పంజా విసిరింది. అన్నదాతలకు తీరని దు:ఖాన్ని మిగిల్చింది. బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకూ ఎడతెరిపి లేకుండా ఈదురుగాలులతో భారీ వర్షం పడగా, వేలాది ఎకరాల్లో �
ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పత్తిని అమ్ముకోవడానికి అవస్థలు పడుతున్నారు. మద్దతు ధరతో సీసీఐ కొనుగోలు చేయడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మద్దతు
మొంథా తుఫాన్ బీభత్సం సృష్టించింది. మంగళవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ముంత పోత పోసినట్టు కురిసిన భారీ వర్షంతో జిల్లా అంతా అతలాకుతల మైంది. ఏకధాటిగా కురిసిన వర్షానికి చేతిక చ్చిన పొలాలు నీ
మొంథా తుపాను ప్రభావంతో ఎగువన కురిసిన వర్షాలకు ఖమ్మంలోని మున్నేరు ఉగ్రరూపం దాల్చింది. వర్షం తగ్గినప్పటికీ గురువారం సాయంత్రం కూడా 26 అడుగుల గరిష్టస్థాయి వద్ద వేగంగా ప్రవహిస్తోంది. దీంతో.. ఇవతలి ఒడ్డున ఉన్న
తేమ శాతంతో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన చొప్పదండి నియోజకవర్గంలో మొంథా తుపాన్ ప్రభావంతో నష్టపోయిన పంటలను పరిశీలించ�
మొంథా తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా పోటెత్తిన వరద ఉమ్మడి జిల్లావాసులకు కన్నీటిని మిగిల్చింది. వరంగల్ నగరం ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నది. లోతట్టు ప్రాంతాలు జలమయమై ఇళ్లలోకి వరద నీరు చేరి పలు