ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాన్ ప్రభావంతో సూర్యాపేట జిల్లాలో అపారనష్టం జరిగిన విషయం విదితమే. రెండు రోజుల పాటు కురిసిన వర్షానికి వరి, పత్తి కలిపి 64 వేల ఎకరాల్లో నీటి పాలైంది.
మొంథా తుపాను మిగిల్చిన కొండంత నష్టానికి రాష్ట్ర ప్రభుత్వం కొసరంత సాయం విడుదల చేసింది. తుపానుతో దెబ్బతిన్న ఇండ్లకు ఒక్కొక్క ఇంటికి రూ.15 వేల చొప్పున తక్షణ పరిహారం అందించనున్నది. 15 జిల్లాల్లో 8,662 ఇండ్లు పాక్�
ఇటీవల ముంచెత్తిన మొంథా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంట నష్టం అంచనాల ను రాష్ట్ర ప్రభుత్వం భారీగా తగ్గించింది. తొలు త 4.47 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగినట్టు ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా 1.1 లక్షల ఎకరాల్లోనే నష
మొంథా తుపాను అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వేల ఎకరాల్లో వరి పంట నేలవాలగా.. లక్షల ఎకరాలను వరద ముంచెత్తింది. విపత్తు జరిగి 12 రోజులు గడిచినా వరద, బురద ఇంకా పొలాల్లోనే తిష్టవేసింది. దీంతో ఒకవైపు నేల వ�
ఇటీవల కురిసిన మొంథా తుఫాన్ (Cyclone Montha) దాటికి ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో (Singareni) వందల ఎకరాల్లో పత్తి పంటకు (Cotton Crop) నష్టం వాటిల్లింది. మూడు రోజులపాటు కురిసిన భారీ వర్షాల కారణంగా దిగుబడికి వచ్చిన పత్తి తడిసి ముద్ద�
వరంగల్ నగరాన్ని వరదలు ముంచెత్తి, ప్రజలకు తీవ్రం నష్టం జరిగి వారం గడిచినా రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం బాధితులను పట్టించుకోవడంలేదు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆర్భాటంగా వచ్చి చూసినా వరద బాధితులక
మొంథా తుపాన్ రైతులను నిండా ముంచిందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆవేదన వ్యక్తంచేశారు. తన నియోజకవర్గంలో పంటలు దెబ్బతిని వారం రోజులు గడిచినా సర్కార్ పట్టించుకోవడం లేదని ధ్వ జమెత్తారు. ఇప్�
కేసీఆర్ హయాంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన రాష్ట్రం ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో తల దించుకునేలా తయారైందని స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య దుయ్యబట్టారు. మంగళవారం జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మం
మొంథా తుఫాన్ ప్రభావంతో పత్తి, వరి పంటలు తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. సిపిఐ జిల్లా కార్య�
Jagan Convoy | కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో మాజీ సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్లో ప్రమాదం జరిగింది. ఉయ్యూరు మండలం గండిగుంట వద్ద జగన్ కాన్వాయ్లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.
మొంథా తుఫాను కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే కోరారు. పత్తి ఎకరాకు రూ.లక్ష, వరికి రూ.70 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. స
రైతన్నను వర్షం వెంటాడుతూనే ఉన్నది. మొంథా తుపాను ప్రభావంతో ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురు, శుక్రవారాల్లో వర్షం కురిసింది. దీంతో రైతులు ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. శనివారం కొంత ఎండ రావడంతో �