సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో మూడు రోజుల కిందట జరిగిన ఖజానా జ్యువెల్లరీ, కేపీహెచ్బీలో వృద్ధ దంపతుల ఇంట్లో జరిగిన దోపిడీ.. దొంగతనాల కేసుల్లో నిందితుల ఆచూకీ ఇప్పటివరకు దొరకలేదు.
దశాబ్దకాలం పాటు ప్రశాంతంగా ఉన్న నగర వాతావరణం.. పాలకుల అసమర్ధత, పోలీసుశాఖ నిఘాలోపంతో ఉద్రిక్తంగా మారుతోంది. ఆయా ప్రాంతాల్లో నెలకొంటున్న అలజడులతో శాంతిభద్రతల పరిరక్షణ ప్రశ్నార్థకంగా మారుతోంది.
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని రాజేంద్రనగర్ జోన్ పరిధిలో పోలీసు గస్తీకి సుస్తీ పట్టుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో నేరస్తులు రెచ్చిపోతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో శనివారం అర్ధరాత్రి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కమిషనరేట్ పరిధిలోని జోన్లలో ఎస్ఓటీ , సీసీఎస్, షీటీమ్స్తో పాటు స్థానిక పోలీసు స్టేషన్లకు చెందిన బృందాలు కలిసి
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులపై సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే జోన్ల వారీగా కేసుల దర్యాప్తుకు సంబంధించిన స్�
రాష్ట్రంలో ప్రతి రోజు ఎంతో మంది అదృశ్యమవుతున్నారు. పోలీసులు కొంతమంది ఆచూకీ కనుగొన్నప్పటికీ మరికొంత మంది ఆచూకీ లభించటం లేదు. నాలుగేండ్లలో రాష్ట్రంలో 6,468 మంది కనిపించకుండా పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా మిస్స
డిపార్ట్మెంటల్ సీబీటీ పరీక్షల నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని పరీక్షా కేంద్రాల వద్ద డిసెంబరు 2నుంచి బీఎన్ఎస్ 163సెక్షన్(144సెక్షన్) విధిస్తున్నట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవిన
గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో రెండ్రోజుల పాటు మద్యం షాపులు, కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు మూసివేస్తున్నట్లు సీపీ అవినాశ్ మహంతి వెల్లడించారు. ఈ మేరకు శుక్ర�
పోలీసులు విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ పతకాలు సాధించాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాశ్ మహంతి అన్నారు. కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వర్తిస్తూ ఉత్తమ ప్రతిభ చూపిన సిబ్బందికి శుక్రవారం కమి�
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని చేవెళ్ల, మల్కాజిగిరితో పాటు మొత్తం 7 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో 13న జరిగే లోక్సభ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధం చేసినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినా�
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని 13 నియోజకవర్గాలలో గురువారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ చాలా చోట్ల సాయం త్రం ఆరు గంటల వరకు కొనసాగింది.
ఢిల్లీ కేంద్రంగా ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్కు పాల్పడుతూ అమాయక ప్రజల బ్యాంకు ఖాతాల నుంచి కోట్ల రూపాయలను కొల్లగొడుతున్న అంతర్జాతీయ ముఠా గుట్టును రట్టు చేశారు సైబరాబాద్ సైబర్క్రైం పోలీసులు.