సైబర్నేరాల్లో ఖాతాదారులతోనే కేసుల దర్యాప్తును సరిపెట్టేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీనికితోడు ఇటీవల తెలుగు రాష్ర్టాల్లో ఉండే సైబర్నేరగాళ్ల బ్యాంకు ఖాతాదారులను పట్టుకోవడానికే పరిమితమవుతూ ఇ�
వన్టైమ్ ఇన్వెస్ట్మెంట్ రూ.21 వేలు పెడితే నెల రోజుల్లో భారీ లాభాలొస్తాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడినట్లు సైబర్నేరగాళ్లు తయారు చేసిన ఏఐ వీడియోను చూసిన ఓ రిటైర్డు ఉద్యోగి అది నిజమని నమ
సైబర్ మోసాలపై కఠిన చర్యల్లో భాగంగా డిజిటల్ అరెస్టు కుంభకోణాల్లో ఉపయోగిస్తున్న పరికరాల(డివైస్) ఐడీలను బ్లాక్ చేయాలని కేంద్రం శనివారం వాట్సాప్ను ఆదేశించినట్లు వర్గాలు తెలిపాయి.
ఇన్స్టాగ్రామ్లో యాడ్ చూసి అమెజాన్ డెలివరీ హబ్ పార్టనర్ ఫ్రాంచైజ్ కోసం ప్రయత్నించిన ఓ న్యాయవాదికి సైబర్నేరగాళ్లు రూ. 2.87 లక్షలు టోకరా వేశారు. రాంపల్లికి చెందిన బాధితుడు ఇన్స్టాగ్రామ్ బ్రౌజ్ చ�
సైబర్ నేరగాళ్లు కేవలం బాధితుల బ్యాంకు ఖాతాలను మాత్రమే ఖాళీ చేయడం లేదని, వారి భవిష్యత్తును, కుటుంబాల ఆనందాన్ని కూడా హైజాక్ చేస్తున్నారని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. శనివారం ఆది�
వలపుల వలతో వృద్ధులను లక్ష్యంగా చేసుకొని ముగ్గురు పాత నేరస్తులైన మహిళలు ట్రాప్ చేస్తుంటారు... వారి హానీట్రాప్లో చిక్కుకున్న వారిలో కొందరు పోలీసులను ఆశ్రయిస్తే కేసులు నమోదు చేస్తుండగా..
Digital Arrest Fraud : డిజిటల్ అరెస్టుకు ఓ వృద్ధ జంట అన్నీ కోల్పోయింది. 10 రోజుల పాటు జరిగిన అరెస్టు.. ఓ రిటైర్డ్ కల్నల్ 3.4 కోట్లు కోల్పోయారు. ఈడీ అధికారులమని బెదిరిస్తూ ఆ మొత్తాన్ని సైబర్ నేరగాళ్లు కాజేశారు.
తిరుమలలో గదుల కోసం ఆన్లైన్లో వెతికిన వ్యక్తిని సైబర్ మోసగాళ్లు బురిడీ కొట్టించారు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. కమలాపురికాలనీలో నివాసం ఉంటున్న చిరుమామిళ్ల ప్రసాద ర�
సైబర్ నేరగాళ్లు ఈ సారి ఏకంగా పీఎం కిసాన్ పథకం పేరును వాడుకొని లింకులను పంపుతూ అమాయకులను మోసం చేస్తున్నారు. జనంలో ప్రసిద్ధికెక్కిన పథకం పేరును వాడుతూ ఏపీకే(అండ్రాయిడర్ ప్యాకేజీ కిట్) ఫైల్స్ పంపించి
సైబర్ నేరగాళ్లు కేవైసీ పేరుతో మళ్లీ మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల హైదరాబాద్కు చెందిన ఓ వృద్ధుడి బ్యాంకు ఖాతా నుంచి రూ.1.11 కోట్లు కొల్లగొట్టారు. బ్యాంకు ఖా తాలను అప్డేట్ చేసుకునేందుకు కేవైసీ పూర్తి చ�
హైటెక్ మోసాలతో ఎంతోమంది ప్రముఖులను బురిడీ కొట్టించిన సైబర్ మోసగాళ్లు తాజాగా ఓ పారిశ్రామికవేత్తను తమ బుట్టలో వేసుకున్నారు. బాధితుడిని అతని ఇంట్లోనే రెండు రోజులపాటు డిజిటల్ అరెస్ట్ చేసిన దుండగులు.. �
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయంటూ నమ్మించి, ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)ల పేరుతో సైబర్ మోసగాళ్లు ఓ వ్యక్తి ఖాతా నుంచి ఏకంగా రూ.5.27 కోట్లు కొల్లగొట్టారు.