వలపుల వలతో వృద్ధులను లక్ష్యంగా చేసుకొని ముగ్గురు పాత నేరస్తులైన మహిళలు ట్రాప్ చేస్తుంటారు... వారి హానీట్రాప్లో చిక్కుకున్న వారిలో కొందరు పోలీసులను ఆశ్రయిస్తే కేసులు నమోదు చేస్తుండగా..
Digital Arrest Fraud : డిజిటల్ అరెస్టుకు ఓ వృద్ధ జంట అన్నీ కోల్పోయింది. 10 రోజుల పాటు జరిగిన అరెస్టు.. ఓ రిటైర్డ్ కల్నల్ 3.4 కోట్లు కోల్పోయారు. ఈడీ అధికారులమని బెదిరిస్తూ ఆ మొత్తాన్ని సైబర్ నేరగాళ్లు కాజేశారు.
తిరుమలలో గదుల కోసం ఆన్లైన్లో వెతికిన వ్యక్తిని సైబర్ మోసగాళ్లు బురిడీ కొట్టించారు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. కమలాపురికాలనీలో నివాసం ఉంటున్న చిరుమామిళ్ల ప్రసాద ర�
సైబర్ నేరగాళ్లు ఈ సారి ఏకంగా పీఎం కిసాన్ పథకం పేరును వాడుకొని లింకులను పంపుతూ అమాయకులను మోసం చేస్తున్నారు. జనంలో ప్రసిద్ధికెక్కిన పథకం పేరును వాడుతూ ఏపీకే(అండ్రాయిడర్ ప్యాకేజీ కిట్) ఫైల్స్ పంపించి
సైబర్ నేరగాళ్లు కేవైసీ పేరుతో మళ్లీ మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల హైదరాబాద్కు చెందిన ఓ వృద్ధుడి బ్యాంకు ఖాతా నుంచి రూ.1.11 కోట్లు కొల్లగొట్టారు. బ్యాంకు ఖా తాలను అప్డేట్ చేసుకునేందుకు కేవైసీ పూర్తి చ�
హైటెక్ మోసాలతో ఎంతోమంది ప్రముఖులను బురిడీ కొట్టించిన సైబర్ మోసగాళ్లు తాజాగా ఓ పారిశ్రామికవేత్తను తమ బుట్టలో వేసుకున్నారు. బాధితుడిని అతని ఇంట్లోనే రెండు రోజులపాటు డిజిటల్ అరెస్ట్ చేసిన దుండగులు.. �
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయంటూ నమ్మించి, ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)ల పేరుతో సైబర్ మోసగాళ్లు ఓ వ్యక్తి ఖాతా నుంచి ఏకంగా రూ.5.27 కోట్లు కొల్లగొట్టారు.
‘మీ ఫోన్ నంబర్తో ఢిల్లీకి డ్రగ్ సరఫరా అవుతున్నాయి.. మిమ్మల్ని విచారించాలి.. అందుకు ఆర్బీఐ అకౌంట్కు మీ ఖాతాలోని డబ్బులన్నీ బదిలీ చేయాలి’ అంటూ 80 ఏండ్ల వృద్ధురాలిని బెదిరించిన సైబర్నేరగాళ్లు..లక్షలు కా
సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన బాధితులకు పోలీస్ శాఖ వెలుసుబాటు కల్పిస్తున్నది. బాధితులు నేరుగా ఫిర్యాదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ కమిషనరేట్లోనే ప్రత్యేక సైబర్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేస
సైబర్ నేరగాళ్లు రూటు మార్చారు. అమాయకులే లక్ష్యంగా చేసుకొని బురిడీ కొట్టిస్తున్నారు. మాటల గారడీ చేసి ఖాతాలు కొల్లగొడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం మాటున కుచ్చు టోపీ వేస్తున
సిటీ పోలీసింగ్లో సీసీఎస్ అనేది ప్రధాన విభాగమని, సిబ్బంది ప్రతి ఒక్కరూ తమ నైపుణ్యాలను పెంచుకొని, మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి సూచించారు.
Digital Arrest | సైబర్ మోసగాళ్లు రోజుకో ఎత్తు వేస్తున్నారు. స్కైప్ కాల్ ద్వారా నొయిడాలోని ఓ మహిళకు కాల్ చేసి ఐపీఎస్, సీబీఐ అధికారులమని ఫోజ్ కొట్టి.. రకరకాలుగా బెదిరించి రూ.11.11 లక్షలు స్వాహా చేశారు.
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన కన్నయ్యగౌడ్ (35) సైబర్ మోసగాళ్ల వేధింపులతో శనివారం రాత్రి తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
DOT | సిమ్ కార్డు సర్వీసు నిలిపివేస్తారనే పేరుతో సైబర్ మోసగాళ్లు మొబైల్ యూజర్ల వ్యక్తిగత డేటా తస్కరించి.. రకరకాల మోసాలకు పాల్పడుతున్నారని కేంద్ర టెలికం శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. అటువంటి కాల్స్ ను నమ్మొద్�