Hyderabad | ఆన్లైన్లో వచ్చే లింక్స్, మోసపూరిత ప్రకటనలను నమ్మొద్దని ఎంత హెచ్చరించినా కొందరి తీరు మారట్లేదు. అత్యాశకు వెళ్లి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. తాజాగా సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి ఓ మహిళా టెక్కీ క�
Hyderabad | పార్ట్ టైమ్ ఉద్యోగాలతో యూట్యూబ్ లింక్లు క్లిక్ చేయడం.. ప్రముఖ హోటల్స్, వివిధ కంపెనీలకు రివ్యూలు రాయడం.. అరగంట పాటు మీరు పార్ట్టైమ్ ఉద్యోగం చేస్తే వేలు సంపాదించవచ్చంటూ సైబర్నేరగాళ్లు చేసే మ�
సైబర్ నేరాలపై పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా సైబర్ నేరగాళ్లు (Cyber Fraud) చెలరేగుతూనే ఉన్నారు. ఆన్లైన్ వేదికగా స్కామర్లు అమాయకుల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు.
సైబర్ నేరగాళ్లు (Cyber Fraud) రోజుకో స్కెచ్తో అమాయకుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. లేటెస్ట్గా ఢిల్లీకి చెందిన ఓ మహిళ ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తూ స్కామర్ల చేతిలో నిలువునా మోసపోయారు.
Fake Fingerprints | సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. మన బ్యాంకు ఖాతాల వివరాలు, ఓటీపీలు ఎవరికీ చెప్పకున్నా ఆధార్ కార్డు ఆధారంగా బ్యాంకు ఖాతాలను లూటీ చేసేస్తున్నారు.
యూట్యూబ్ వేదికగా ఆన్లైన్ స్కామ్స్టర్లు చెలరేగుతున్నారు. యూట్యూబ్ వీడియోలను లైక్ చేస్తే అధిక మొత్తంలో ఆదాయం ఆర్జించవచ్చని మభ్యపెడుతూ సైబర్ నేరగాళ్లు (Cyber Fraud) ఓ మహిళ నుంచి ఏకంగా రూ. 24 లక్షలు
ఆన్లైన్ స్కామ్లతో సైబర్ నేరగాళ్లు (Cyber Fraud) చెలరేగుతున్నారు. అదనపు ఆదాయం కోసం పార్ట్టైమ్ జాబ్ అన్వేషిస్తున్న వ్యక్తిని ఓ మహిళ ఉద్యోగం పేరుతో బురిడీ కొట్టించి రూ. 3.42 లక్షలను స్వాహా చేసింది
Cyber Crime Preventation Tips | ఒక వ్యాపారంలో పెట్టిన పెట్టుబడిపై 2 శాతం వడ్డీతో లాభాలొస్తున్నాయంటే అది నమ్మశక్యంగా ఉంటుంది.. అలా కాకుండా పెట్టిన పెట్టుబడిపై మొదటి నెల నుంచే 5 నుంచి 50 శాతం లాభాలొస్తాయంటూ ఎవరైనా చెప్పారంటే అద�
Cyber Fraud | సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్య జనమే కాకుండా.. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు సైతం కేటగాళ్ల బారినపడుతున్నారు. ఎంత అప్రమత్తంగా ఉన్నా.. బురిడీ కొట్టించి ఖాతాల్లో నుంచి సొత్తును లూటీ చేస్త�