సాంకేతికతను అడ్డంపెట్టుకుని అమాయకులను దోచుకుంటున్న సైబర్ నేరగాళ్లపై హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దాడులు చేశారు. ప్రత్యేక ఆపరేషన్లలో దేశవ్యాప్తంగా ఐదు రాష్ర్టాల్లో సోదాలు నిర్వహించి 13 ప్ర�
స్టాక్స్లో పెట్టుబడి పేరుతో మోసానికి గురైన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్..తనకు జరిగిన మోసంపై సైబర్ పోర్టల్లో ఫిర్యాదు చేసి... ఆ విషయాన్ని రెడిట్లో పోస్ట్ చేశాడు.. రెడిట్లో పోస్టు చూసిన సైబర్నేరగాళ్లు.. �
మీరు రిటైర్డు ఉద్యోగికి సైబర్నేరగాళ్లు రూ. 90 లక్షలు టోకరా వేశారు. నాగోల్కు చెందిన బాధితుడి ఫోన్ నంబర్ను ‘ఏ9 వెల్త్ అలయన్స్ ట్రైనింగ్ టీమ్' అనే వాట్సాప్ గ్రూప్నకు యాడ్ చేశారు.
iBOMMA Ravi : సినిమాల పైరసీ కేసులో అరెస్టైన్ iBOMMA రవి 12 రోజుల కస్టడీ ముగిసింది. దాంతో, సోమవారం సైబర్ క్రైమ్ పోలీసులు అతడిని నాంపల్లి కోర్టులో హాజరు పరచారు.
Sourav Ganguly : అర్జెంటీనా ఫుట్బాల్ ఫ్యాన్ క్లబ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ సాహపై పోలీసులకు ఫిర్యాదు చేశారు సౌరవ్ గంగూలీ. 50 కోట్ల పరువునష్టం కేసు దాఖలు చేయబోతున్నట్లు తెలిసింది. ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలు తన ప�
మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు జగదీశ్రెడ్డిపై ఫేక్ న్యూస్ ప్రచారం చేసిన సోషల్ మీడియా, వాట్సాప్ అకౌంట్స్పై సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డిపై ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి వాటిని పోస్టు చేస్తూ దుష్ప్రచారానికి పాల్పడుతున్న పలు సోషల్ మీడియా, వాట్సాప్ అకౌంట్స్పై సైబర్ క్రైమ్ పోల�
నగరానికి చెందిన ఓ వ్యక్తిని మ్యాట్రిమొని సైట్లో చూసి పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి రూ.25లక్షలు కొట్టేసిన ఇద్దరు వ్యక్తులను సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఫ్రీ ట్రేడింగ్ లింక్స్లో పెట్టుబడులు పెట్టించి అధిక లాభాలు వస్తాయంటూ ఆశచూపి రూ.1.05కోట్లు కొట్టేసిన ఆరుగురు సైబర్ నేరగాళ్లను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు చైనాక
డేటింగ్ యాప్లో పరిచయమైంది. అనాథనంటూ కన్నీళ్లు పెట్టుకుం ది. తన కష్టాలు పోవాలంటే జాబ్ కావాలని అందుకోసం డబ్బులు కావాలని అడిగింది. వాట్సప్ చాటింగ్లో క్లోజ్ అయింది. డబ్బులు కావాలని అడిగి తీసుకుని తిరి
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, వారి కుటుంబ సభ్యులపై అసత్య ఆరోపణలు చేసిన మహాన్యూస్ చానల్పై ఆ పార్టీ మహిళా నేతలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Anvesh | ఆంధ్రప్రదేశ్లోని విశాఖ ప్రాంతానికి చెందిన అన్వేష్.. నా అన్వేషణ పేరుతో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి ఎంత ఫేమస్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశ, విదేశాలు తిరుగుతూ అక్కడి సంస్కృతి సాంప్�
న్లైన్లో ఆర్థిక మోసానికి పాల్పడిన రంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన దర్జీ ఉమామహేశ్వర్ అనే వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.