నగరానికి చెందిన ఓ వ్యక్తిని మ్యాట్రిమొని సైట్లో చూసి పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి రూ.25లక్షలు కొట్టేసిన ఇద్దరు వ్యక్తులను సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఫ్రీ ట్రేడింగ్ లింక్స్లో పెట్టుబడులు పెట్టించి అధిక లాభాలు వస్తాయంటూ ఆశచూపి రూ.1.05కోట్లు కొట్టేసిన ఆరుగురు సైబర్ నేరగాళ్లను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు చైనాక
డేటింగ్ యాప్లో పరిచయమైంది. అనాథనంటూ కన్నీళ్లు పెట్టుకుం ది. తన కష్టాలు పోవాలంటే జాబ్ కావాలని అందుకోసం డబ్బులు కావాలని అడిగింది. వాట్సప్ చాటింగ్లో క్లోజ్ అయింది. డబ్బులు కావాలని అడిగి తీసుకుని తిరి
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, వారి కుటుంబ సభ్యులపై అసత్య ఆరోపణలు చేసిన మహాన్యూస్ చానల్పై ఆ పార్టీ మహిళా నేతలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Anvesh | ఆంధ్రప్రదేశ్లోని విశాఖ ప్రాంతానికి చెందిన అన్వేష్.. నా అన్వేషణ పేరుతో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి ఎంత ఫేమస్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశ, విదేశాలు తిరుగుతూ అక్కడి సంస్కృతి సాంప్�
న్లైన్లో ఆర్థిక మోసానికి పాల్పడిన రంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన దర్జీ ఉమామహేశ్వర్ అనే వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
మనీ లాండరింగ్ పేరుతో 66ఏళ్ళ వయస్సుగల ఒక రిటైర్డ్ ఉద్యోగిని డిజిటల్ అరెస్ట్ చేసి, రూ.28.68లక్షలు దోచుకున్న ఐదుగురిని సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు కేరళలో అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి నాలుగు సె
పార్ట్టైమ్ జాబ్ ఇన్వెస్ట్ మెంట్ పేరుతో ఆన్లైన్లో మోసం చేస్తున్న ఇద్దరు కేటుగాళ్లను రెండు వేర్వేరు సంఘటనల్లో సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.
నకిలీ మెయిల్ ఐడీ సృష్టించి ఓ మహిళ షేర్లను బదిలీ చేసుకుని, ఖాతాను దుర్వినియోగం చేసిన ఇద్దరు కేటుగాళ్లను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ తెలిపిన వివర�
బీఆర్ఎస్ నాయకుడు కొణతం దిలీప్ అరెస్ట్కు ప్రభుత్వం ఉబలాటపడుతున్నది. పోలీసులు ఇప్పటివరకు దిలీప్ను మూడుసార్లు అరెస్ట్ చేశారు. కానీ.. సరైన ఆధారాలు లేకపోవడంతో ప్రతిసారి భంగపడుతున్నారు.
ప్రభుత్వానికి వ్యతిరేకం గా సోషల్మీడియాలో పోస్టులు పెడుతున్నాడని ఆరోపిస్తూ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్పై అక్రమ కేసులు బనాయించి హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చ�
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పుతున్నది. దొంగలకు పోలీసులంటే భయమే లేకుండా పోయింది. ఎంతగా అంటే ఏకంగా మంత్రుల ఇండ్లకే కన్నం పెట్టేంత దారుణంగా మారింది.
సైబర్ నేరాల్లో నేరుగా పాల్గొనకపోయినా, నేరస్తుల నుంచి డబ్బులు కోల్పోకపోయినా, ఈ రెండు వర్గాలతో ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేని కొందరు బాధితుల బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ అవుతున్న ఉదంతాలపై తెలంగాణ సైబర్ సెక�