సైబర్నేరాల్లో ఖాతాదారులతోనే కేసుల దర్యాప్తును సరిపెట్టేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీనికితోడు ఇటీవల తెలుగు రాష్ర్టాల్లో ఉండే సైబర్నేరగాళ్ల బ్యాంకు ఖాతాదారులను పట్టుకోవడానికే పరిమితమవుతూ ఇ�
వన్టైమ్ ఇన్వెస్ట్మెంట్ రూ.21 వేలు పెడితే నెల రోజుల్లో భారీ లాభాలొస్తాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడినట్లు సైబర్నేరగాళ్లు తయారు చేసిన ఏఐ వీడియోను చూసిన ఓ రిటైర్డు ఉద్యోగి అది నిజమని నమ
వినాయక్నగర్, ఏప్రిల్ 8: సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు నిజామాబాద్ పోలీసులు. ఫేక్ బ్యాంక్ ఖాతాలు తెరిచి, సైబర్ నేరాలకు సహకరిస్తున్న జిల్లాకు చెందిన 13 మందిని పోలీసులు అరెస్ట
ఇన్స్టాగ్రామ్లో యాడ్ చూసి అమెజాన్ డెలివరీ హబ్ పార్టనర్ ఫ్రాంచైజ్ కోసం ప్రయత్నించిన ఓ న్యాయవాదికి సైబర్నేరగాళ్లు రూ. 2.87 లక్షలు టోకరా వేశారు. రాంపల్లికి చెందిన బాధితుడు ఇన్స్టాగ్రామ్ బ్రౌజ్ చ�
హైదరాబాద్ సిటీ పోలీసులు దేశవ్యాప్తంగా 16 రాష్ర్టాల్లో ఏక కాలంలో దాడులు నిర్వహించి.. సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముఠాల ఆట కట్టించారు. ఆపరేషన్ ఆక్టోపస్ పేరుతో చేపట్టిన ఈ ప్రత్యేక ఆపరేషన్ ద్వారా దేశవ్య�
సైబర్ నేరగాళ్లు కేవలం బాధితుల బ్యాంకు ఖాతాలను మాత్రమే ఖాళీ చేయడం లేదని, వారి భవిష్యత్తును, కుటుంబాల ఆనందాన్ని కూడా హైజాక్ చేస్తున్నారని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. శనివారం ఆది�
ట్రాఫిక్ ఉల్లంఘనలపై వచ్చే మెసేజ్లను సైబర్నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. సాధారణంగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినప్పుడు సదరు వాహనదారుడి సెల్ఫోన్కు ‘మీరు ఉల్లంఘనకు పాల్పడ్డారు’ అనే �
ఇలా దాదాపుగా అన్ని సైబర్ నేరాల్లో సైబర్ పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో అసలు సూత్రధారులు తప్పించుకుంటున్నారు. ఒక్క ఆగస్టు నెలలోనే 338 కేసులు.. 233 ఎఫ్ఐఆర్లు.. 14 రాష్ర్టాలకు చెందిన 61 మంది అరెస్ట్ కాగా..
సైబర్ పంజాలో చిక్కి.. ఓ నగరవాసి రూ.35 లక్షలు కోల్పోయాడు. ముషీరాబాద్కు చెందిన 42 ఏళ్ల వ్యక్తికి గతనెల 21న కేరళకు చెందిన నికితాజీవన్, శివప్రకాశ్ నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది.
పేరున్న వెబ్సైట్ల పేర్లను పోలినట్లే నకిలీ వెబ్సైట్లను తయారు చేస్తూ సైబర్నేరగాళ్లు అమాయకులను నిండా ముంచేస్తున్నారు. అసలైన వెబ్సైట్ల లోగోలను వాడుతూ సోషల్మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు.
సైబర్ నేరగాళ్లు ఫేక్ వాట్సాప్ డీపీలతో మోసాలు చేస్తున్నారు. ఈ మోసానికి కేవలం సామాన్యులే కాకుండా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, జడ్జీలు, ఆర్మీ అధికారులు.. ఒకరేమిటి.. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే అవుతుంద�
హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తిని డ్రగ్స్, స్మగ్లింగ్ చేస్తున్నావంటూ బెదిరించి.. అతని నుంచి దఫాల వారీగా రూ.1.23 కోట్లు దోచుకున్న సైబర్ నేరగాడు మహారాష్ట్రలోని పూణెకు చెందిన రాంప్రసాద్ను సైబర్ క్రైమ్ పో
సైబర్నేరాలను కట్టడి చేయడానికి సెల్ఫోన్ కాలర్ ట్యూన్.. టీవీలు.. సోషల్మీడియాల ప్రకటనలతో అవగాహన కల్పిస్తున్నా నేరాలు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు.. మారుమూల ప్రాంతాలల్లో కూడా ఈ మోసాల పరంపర నడుస్తున్నద
నల్లగొండ జిల్లాలో ఈ ఏడాది నేరాలు పెరిగాయి. వాటిల్లో తీవ్ర నేరాలైన హత్యలు, దోపిడీలు పెరుగడం ఆందోళన కలిగిస్తున్నది. హత్యల్లోనూ కేవలం కుటుంబ తగాదాలతో చోటుచేసుకున్నవే 33 శాతం ఉన్నాయి. సోషల్ మీడియాను వాడుకున�