ఇలా దాదాపుగా అన్ని సైబర్ నేరాల్లో సైబర్ పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో అసలు సూత్రధారులు తప్పించుకుంటున్నారు. ఒక్క ఆగస్టు నెలలోనే 338 కేసులు.. 233 ఎఫ్ఐఆర్లు.. 14 రాష్ర్టాలకు చెందిన 61 మంది అరెస్ట్ కాగా..
సైబర్ పంజాలో చిక్కి.. ఓ నగరవాసి రూ.35 లక్షలు కోల్పోయాడు. ముషీరాబాద్కు చెందిన 42 ఏళ్ల వ్యక్తికి గతనెల 21న కేరళకు చెందిన నికితాజీవన్, శివప్రకాశ్ నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది.
పేరున్న వెబ్సైట్ల పేర్లను పోలినట్లే నకిలీ వెబ్సైట్లను తయారు చేస్తూ సైబర్నేరగాళ్లు అమాయకులను నిండా ముంచేస్తున్నారు. అసలైన వెబ్సైట్ల లోగోలను వాడుతూ సోషల్మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు.
సైబర్ నేరగాళ్లు ఫేక్ వాట్సాప్ డీపీలతో మోసాలు చేస్తున్నారు. ఈ మోసానికి కేవలం సామాన్యులే కాకుండా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, జడ్జీలు, ఆర్మీ అధికారులు.. ఒకరేమిటి.. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే అవుతుంద�
హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తిని డ్రగ్స్, స్మగ్లింగ్ చేస్తున్నావంటూ బెదిరించి.. అతని నుంచి దఫాల వారీగా రూ.1.23 కోట్లు దోచుకున్న సైబర్ నేరగాడు మహారాష్ట్రలోని పూణెకు చెందిన రాంప్రసాద్ను సైబర్ క్రైమ్ పో
సైబర్నేరాలను కట్టడి చేయడానికి సెల్ఫోన్ కాలర్ ట్యూన్.. టీవీలు.. సోషల్మీడియాల ప్రకటనలతో అవగాహన కల్పిస్తున్నా నేరాలు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు.. మారుమూల ప్రాంతాలల్లో కూడా ఈ మోసాల పరంపర నడుస్తున్నద
నల్లగొండ జిల్లాలో ఈ ఏడాది నేరాలు పెరిగాయి. వాటిల్లో తీవ్ర నేరాలైన హత్యలు, దోపిడీలు పెరుగడం ఆందోళన కలిగిస్తున్నది. హత్యల్లోనూ కేవలం కుటుంబ తగాదాలతో చోటుచేసుకున్నవే 33 శాతం ఉన్నాయి. సోషల్ మీడియాను వాడుకున�
తెలంగాణ ప్రభుత్వంలో వారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు. ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు. పొద్దున నిద్రలేచిన దగ్గర్నుంచి.. రాత్రి పడుకునే వరకూ ఏదో ఒక రూపంలో సైబర్ నేరాల గురించి మాట్లాడుతూనే ఉంటారు. ఎవరికో ఒకరికి స�
సెలబ్రిటీల పేర క్రెడిట్ కార్డులు తీసుకొని హైటెక్ మోసానికి పాల్పడిన ఘటన ఢిల్లీలో జరిగింది. నిందితులు ఆధార్కార్డులను ఫోర్జరీ చేసి వాటిలో సెలబ్రిటీల వివరాలు నమోదు చేశారు. అ
యువత సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ రాచకొండ సీఐ సురేందర్ సూచించారు. మండల పరిధి వెంకటాపూర్లోని అనురాగ్ యూనివర్సిటీలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం గురువారం జరిగింది.
సైబర్ నేరాల బారిన పడకుండా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎవరైనా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే 24 గంటల్లోపు 1930 నంబర్కి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తాం.