దేశంలో 80 కోట్ల వినియోగదారులు 2025 నాటికి మరో 40 కోట్లు.. అదే స్థాయిలో సైబర్ నేరాలు మూడేండ్లలోనే 11 లక్షల ఫిర్యాదులు జాతీయ సైబర్ సెక్యూరిటీ సదస్సు హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): భారత్లో ఇంటర్నెట్ వినియో
సైబర్ కేటుగాళ్లు సరికొత్త మోసానికి తెరతీశారు. ఇటీవల ఆన్లైన్లో దుస్తులు, నిత్యావసర వస్తువుల కొనుగోళ్లు పెరిగాయి. దీన్ని ఆసరాగా చేసుకొని ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ ‘మీషో’ పేరిట నేరాలకు పాల్పడుతున�
3 నెలల్లోనే 1.8 కోట్ల బెదిరింపులు మరో 60 వేల ఫిషింగ్ ప్రయత్నాలు దేశంలో భారీగా పెరిగిన సైబర్ నేరాలు నార్టన్ లైఫ్ లాక్ సర్వే నివేదికలో వెల్లడి హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): దేశంలో ఈ ఏడాది తొలి త్రైమాసిక�
మహిళలను వేధించే వారిపై డేగకన్ను 3 పద్ధతుల్లో తెలంగాణ పోలీసుల నిఘా హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత సైబర్ యుగంలో అందరి చేతుల్లోకి స్మార్ట్ఫోన్లు, అగ్గువకే ఇంటర్నెట్ డాటా అందుబాటులోకి రావడంతో �
Anil kumar Rachamalla | ముక్కూ మొహం తెలియని వ్యక్తి సోషల్ మీడియా వేదికగా చేసిన అర్థంలేని కామెంట్లు ఆ ఇంజినీర్ మనసుకు గాయం చేశాయి. చదువు, పలుకుడి ఉన్న తనలాంటివారి పరిస్థితే ఇలా ఉంటే, సామాన్యుల గతి ఏమిటి? అన్న ఆలోచనతో తల
ఓవైపు సైబర్ నేరాలు పెరిగిపోతుంటే.. మరోవైపు ఆ స్థాయిలో సైబర్ సెక్యూరిటీ ఇచ్చే నైపుణ్యాలు మాత్రం సిబ్బందిలో ఉండటం లేదట. ఉత్తర అమెరికాకు చెందిన ప్రముఖ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆడిట్ అండ్ కంట్రోల్ అసోసియ�
విద్యార్థులు, టీచర్లకు ప్రత్యేక శిక్షణ 5 వేల మందికి 10 నెలల ట్రైనింగ్ ప్రారంభించిన మహిళా భద్రతా విభాగం శిక్షణ తర్వాత షీటీమ్స్ అంబాసిడర్స్ హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత సాంకేతిక యుగంల�