ఒడిశాలోని కటక్లో (Cuttack) దుర్గా మాత నిమజ్జనం (Durga Puja idol immersion) సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు వర్గాల మధ్య మొదలైన గొడవ తీవ్ర ఘర్షణలకు దారి తీసింది. దీంతో 25 మంది గాయపడ్డారు. తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో కటక్
Sofia Firdous | ఒడిశా రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలోనే తొలిసారిగా ఓ ముస్లిం మహిళా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరపున కటక్ అసెంబ్లీ నుంచి సోఫియా ఫిర్దౌస్ గెలుపొందారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పూర్ణ చ�
ఒడిశా (Odisha)లోని బజ్పుర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జజ్పుర్ జిల్లాలోని బారాబటి సమీపంలో జాతీయ రహదారి 16పై ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు బ్రిడ్జిపై నుంచి కిందపడింది. దీంతో ఐదుగురు మృతిచెందారు.
Jan Shatabdi Express | దేశంలో మరో రైలుకు పెను ప్రమాదం తప్పింది. భువనేశ్వర్ - హౌరా జన్ శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలు (Jan Shatabdi Express train)లో గురువారం ఉదయం మంటలు చెలరేగాయి (Fire breaks).
TATA Steel Plant | భువనేశ్వర్ : ఒడిశాలోని డెంకనాల్ జిల్లాలోని కంటామనియాలోని టాటా స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం జరిగింది. కంపెనీలోని స్టీమ్ పైప్ పగిలిపోయింది. దీంతో అక్కడ విధుల్లో ఉన్న 19 మందికి తీవ్ర గాయాల�
Odisha Train Accident | ఒడిశా రైలు ప్రమాదంలో (Odisha Train Accident ) ప్రాణాలు కోల్పోయిన వారి కోసం ప్రభుత్వం ప్రకటించిన పరిహారం (Relief Money) కోసం ఓ మహిళ ఆడిన డ్రామా ఇప్పుడు ఆమెను చిక్కుల్లోకి నెట్టింది.
ఒడిశా కేంద్రంగా అక్రమంగా తయారవుతున్న నకిలీ మద్యం ప్లాంట్పై రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి, అక్రమ మద్యం తయారీ మూలాలను ధ్వంసం చేయడంతో పాటు 26 మందిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరా
Cuttack incident:ఒడిశాలో దారుణం జరిగింది. ఓ యువకుడి చేతుల్ని తాడుతో కట్టేసి.. అతన్ని స్కూటర్తో లాక్కెళ్లారు. ఈ ఘటన కటక్లో జరిగింది. నగరంలో బిజీగా ఉండే రోడ్డుపై అతన్ని రెండు కిలోమీటర్ల దూరం తీసుకెళ్లారు.
కటక్ టీ20లో భారత్ పరాజయం దంచికొట్టిన క్లాసెన్ మంగళవారం వైజాగ్లో మూడో మ్యాచ్ బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్నీ విభాగాల్లో విఫలమైన టీమ్ఇండియా వరుసగా రెండో టీ20లో ఓటమి పాలైంది. గత మ్యాచ్లో భా
దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరుగుతున్న ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ను ఓటమితో ప్రారంభించిన భారత జట్టు ఆదివారం రాత్రి కటక్ (ఒడిషా) వేదికగా జరుగబోయే రెండో టీ20లో గెలిచి బదులు తీర్చుకోవాలని భావిస్తున్నది. అయితే ఈ మ్�
భువనేశ్వర్: ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టీ20లో భారీ స్కోరు చేసినా.. బౌలింగ్ వైఫల్యంతో మూల్యం చెల్లించుకున్న టీమ్ఇండియా.. రెండో మ్యాచ్ కోసం కటక్ చేరుకుంది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఆదివారం రెం�