మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కుమారుడు హర్షారెడ్డి విదేశాల నుంచి కోట్లాది రూపాయల విలువైన చేతిగడియారాలను అక్రమంగా తెప్పించడంపై అధికారులు ఆరా తీస్తున్నారు.
Gold Seized: ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు సుమారు 7.94 కేజీల బంగారాన్ని సీజ్ చేశారు. ఏప్రిల్ 8 నుంచి 10వ తేదీ మధ్య ఈ గోల్డ్ను పట్టుకున్నారు. సీజ్ చేసిన బంగారం ధర సుమారు 4.69 కోట్లు ఉంటుందని అంచనా వేస్తు�
Cigarettes Smuggling | విదేశాల నుంచి అక్రమ మార్గాల్లో దిగుమతి చేసుకున్న 12.22 లక్షల సిగరేట్లను ఢిల్లీ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.2 కోట్లు ఉంటుందని చెబుతున్నారు.
శంషాబాద్ విమానాశ్రయంలో సోమవారం రూ.2.9 కోట్ల విలువైన కిలోన్నర బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేశారు.
Shamshabad Airport | శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆదివారం ఇద్దరు ప్రయాణికుల నుంచి కస్టమ్స్ అధికారులు కిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడు అనుమతి లేకుండా 610 గ్రాముల బంగారం తీసుకొస్తుండగ
శంషాబాద్ ఎయిర్పోర్టులో రూ.2.19 కోట్ల విలువైన బంగారాన్ని గురువారం కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఐదుగురు ప్రయాణికులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని తనిఖీ చేయగా, సీట్ల కింద, దు
RGIA | హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో బంగారం పట్టుబడింది. దుబాయి నుంచి ఎమిరేట్స్ విమానంలో హైదరాబాద్ చేరుకున్న ఓ ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. అతని వద్ద 206 గ్రాముల బంగారాన్ని �
బ్యాగ్ జిప్ హోల్డర్లో దాచుకొని ఓ ప్రయాణికుడు విమానంలో తీసుకొచ్చిన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన సోమవారం శంషాబాద్ ఎయిర్పోర్టులో జరిగింది.
Gold Smuggling | బ్యాంకాక్ నుంచి ఒక మహిళ, అబుదాబీ నుంచి ఒక పురుషుడు అక్రమంగా తరలిస్తున్న కిలోకి పైగా బంగారాన్ని శుక్రవారం రాత్రి కోల్ కతా విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు జప్తు చేశారు. దాని విలువ రూ.55 లక్షలపై చిలుక�
Gold Seize | హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు శుక్రవారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద 461 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.