విలువైన గిఫ్ట్లంటూ కొందరు.. కస్టమ్స్ అధికారులమంటూ ఇంకొందరు.. స్నేహం, ప్రేమ, పెండ్లి పేరుతో మోసం చేసే సైబర్ నేరగాళ్లు కొన్నాళ్లు స్తబ్ధుగా ఉన్నట్లే ఉండి తిరిగి ఈ తరహా నేరాలను ప్రారంభించారు.
Gold Smuggling | దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద బంగారం స్మగ్లింగ్ చేస్తున్న దంపతులను కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు.
కేరళ, తమిళనాడు నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.14.37 కోట్ల విలువైన బంగారాన్ని విజయవాడ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాడిపత్రి, నెల్లూరు రైల్వే స్టేషన్లు, బొల్లాపల్లి టోల్ ప్లాజా వంటి కీలక ప్రదే�
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పనిచేస్తున్న ఇద్దరు కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లపై సీబీఐ కేసు నమోదు చేసింది. గత అక్టోబర్ 5న జెడ్డా నుంచి హైదరాబాద్కు వచ్చిన ఓ వ్య�
విదేశీ కరెన్సీని అక్రమ పద్ధతుల్లో మార్పిడి చేసినందుకు ప్రయత్నించిన ఇద్దరు కస్టమ్స్ విభాగం ఆఫీస్ సూపరింటెండెంట్లు, ఒక ఇన్స్పెక్టర్ ఇండ్లలో, వారి బంధువుల ఇండ్లల్లో సీబీఐ అధికారులు సోదాలు చేపట్టారు.
CBI | హైదరాబాద్లోని ఆర్జీఐ విమానాశ్రయంలో ముగ్గురు కస్టమ్స్ అధికారులపై సీబీఐ ఆదివారం కేసు నమోదు చేసింది. ఈ అధికారులపై విదేశీ కరెన్సీని అక్రమంగా రవాణా చేసేందుకు సహకరించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నార�
లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత శశి థరూర్ సహాయకుడు అరకిలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు.
Gold Smuggling | ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో మూడు రోజులుగా నిర్వహించిన తనిఖీల్లో పలువురు ప్రయాణికుల నుంచి రూ.13.56 కోట్ల విలువైన 22.14 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కుమారుడు హర్షారెడ్డి విదేశాల నుంచి కోట్లాది రూపాయల విలువైన చేతిగడియారాలను అక్రమంగా తెప్పించడంపై అధికారులు ఆరా తీస్తున్నారు.
Gold Seized: ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు సుమారు 7.94 కేజీల బంగారాన్ని సీజ్ చేశారు. ఏప్రిల్ 8 నుంచి 10వ తేదీ మధ్య ఈ గోల్డ్ను పట్టుకున్నారు. సీజ్ చేసిన బంగారం ధర సుమారు 4.69 కోట్లు ఉంటుందని అంచనా వేస్తు�