ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్ కొనుగోలుదారులకు శుభవార్తను అందించింది. దేశవ్యాప్తంగా ఈవీల పరిధిని మరింత విస్తరించడానికి ఆయా మాడళ్లపై రూ.3 లక్షల వరకు డిస్కౌంట్ను ఇస్తున్నట్టు తాజాగా ప్రకటించి�
ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ బంధన్ బ్యాంక్.. తమ సేవింగ్స్ అకౌంట్ ఖాతాదారులకు గొప్ప ఊరటనిచ్చింది. స్టాండర్డ్ సేవింగ్స్ అకౌంట్లలో తప్పనిసరిగా ఉండాల్సిన నెలవారీ కనీస నగదు నిల్వల మొత్తాలను రూ.5,000 న�
IndiGo | ఇటీవలి విమానాల రద్దు, ఆలస్యం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులకు (Customers) ఊరట కల్పిస్తూ దేశీయ ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) తాజాగా కీలక ప్రకటన చేసింది.
SBI Stairs Disappear | ఎస్బీఐ బ్యాంకు బ్రాంచ్ మొదటి అంతస్తులో ఉన్నది. ఆక్రమణల డ్రైవ్లో భాగంగా అధికారులు మెట్లను కూల్చివేశారు. ఈ నేపథ్యంలో బ్యాంకు కస్టమర్లు నిచ్చెన ద్వారా పైకి చేరుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్
నవంబర్ 1 నుంచి బ్యాంక్ ఖాతాదారులు.. తమ ఖాతాల్లో నలుగురిదాకా నామినీలను ఎంచుకోవచ్చు. ఈ మేరకు బ్యాంకింగ్ చట్టాల సవరణ చట్టం 2025 కింద నామినేషన్కు సంబంధించిన కీలక నిబంధనలు అమల్లోకి రానున్నాయని కేంద్ర ఆర్థిక
Restaurant Staff | రాజస్థాన్ జైపూర్ (Jaipur)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రముఖ రెస్టారెంట్లో సీటు బుకింగ్ విషయంలో సిబ్బంది (Restaurant Staff), కస్టమర్ల (Customers) మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
టాటా మోటర్స్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ నెల చివర్లో జీఎస్టీ తగ్గనున్న నేపథ్యంలో తన ప్యాసింజర్ వాహన ధరలను రూ.1.45 లక్షల వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. కంపెనీకి చెందిన ప్యాసింజర్ వాహన ధరలు రూ.75 వేలు మ�
పేరుకు ఎస్బీఐ బ్యాంకు.. కానీ అక్కడికి పోవాలంటే ఖాతాదారుకు భయం అవుతోంది. బ్యాంకు సేవలు దేవుడెరుగు.. బయట పడితే చాలు అన్నచందంగా మారింది బ్యాంకు భవనం. ఇరిగేషన్ శాఖకు సంబంధించిన క్వార్టర్స్ లో గత 20 ఏళ్ల నుండి బ్�
పెద్దపల్లి పట్టణంలోని హోటల్లు, బార్ అండ్ రెస్టారెంట్లు వినియోగదారులకు నాణ్యమైన భోజనాలు టిఫిన్లు అందించాలని లేకుంటే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు భారీ జరిమానా ఉదయించినట్లు మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకట�
రానున్న రోజుల్లో ఇంధన రంగంలో స్వయం సమృద్ధిని సాధించే విషయంలో ప్రభుత్వ బొగ్గు సంస్థలు డిమాండ్కు తగినట్టుగా నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేసేలా సమాయత్తపరిచేందుకు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నడుం కట్టింద�
బంగారం షోరూమ్కు కస్టమర్లుగా వచ్చి చాకచక్యంగా ఆభరణాలను తస్కరించిన ఘటన పంజాగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలోని జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. సోమాజిగూడలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్లో ఈనెల
రిటైల్ దుకాణదారులు వినియోగదారుల ఫోన్ నంబర్లను తీసుకోరాదని రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్, చండీగఢ్ బెంచ్ తీర్పు చెప్పింది. అడ్వకేట్ పంకజ్ చంద్గోథియా ఫిర్యాదుపై విచారణ సందర్భంగా �
ప్రస్తుత ఆధునిక యుగంలో ప్రతి అవసరానికీ చాలా మంది ఆన్లైన్పైనే ఆధారపడుతున్నారు. ఆహార అవసరాల కోసం ఫుడ్ డెలివరీ యాప్లను, ప్రయాణాల కోసం రైడ్ హెయిలింగ్ సర్వీసులను ఆశ్రయిస్తున్నారు.