టాటా మోటర్స్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ నెల చివర్లో జీఎస్టీ తగ్గనున్న నేపథ్యంలో తన ప్యాసింజర్ వాహన ధరలను రూ.1.45 లక్షల వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. కంపెనీకి చెందిన ప్యాసింజర్ వాహన ధరలు రూ.75 వేలు మ�
పేరుకు ఎస్బీఐ బ్యాంకు.. కానీ అక్కడికి పోవాలంటే ఖాతాదారుకు భయం అవుతోంది. బ్యాంకు సేవలు దేవుడెరుగు.. బయట పడితే చాలు అన్నచందంగా మారింది బ్యాంకు భవనం. ఇరిగేషన్ శాఖకు సంబంధించిన క్వార్టర్స్ లో గత 20 ఏళ్ల నుండి బ్�
పెద్దపల్లి పట్టణంలోని హోటల్లు, బార్ అండ్ రెస్టారెంట్లు వినియోగదారులకు నాణ్యమైన భోజనాలు టిఫిన్లు అందించాలని లేకుంటే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు భారీ జరిమానా ఉదయించినట్లు మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకట�
రానున్న రోజుల్లో ఇంధన రంగంలో స్వయం సమృద్ధిని సాధించే విషయంలో ప్రభుత్వ బొగ్గు సంస్థలు డిమాండ్కు తగినట్టుగా నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేసేలా సమాయత్తపరిచేందుకు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నడుం కట్టింద�
బంగారం షోరూమ్కు కస్టమర్లుగా వచ్చి చాకచక్యంగా ఆభరణాలను తస్కరించిన ఘటన పంజాగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలోని జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. సోమాజిగూడలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్లో ఈనెల
రిటైల్ దుకాణదారులు వినియోగదారుల ఫోన్ నంబర్లను తీసుకోరాదని రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్, చండీగఢ్ బెంచ్ తీర్పు చెప్పింది. అడ్వకేట్ పంకజ్ చంద్గోథియా ఫిర్యాదుపై విచారణ సందర్భంగా �
ప్రస్తుత ఆధునిక యుగంలో ప్రతి అవసరానికీ చాలా మంది ఆన్లైన్పైనే ఆధారపడుతున్నారు. ఆహార అవసరాల కోసం ఫుడ్ డెలివరీ యాప్లను, ప్రయాణాల కోసం రైడ్ హెయిలింగ్ సర్వీసులను ఆశ్రయిస్తున్నారు.
ఐఫోన్, ఐపాడ్ ఉత్పత్తుల తయారీ సంస్థ యాపిల్కు భారతీయ మార్కెట్లోనూ కస్టమర్లు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ క్రమంలోనే మునుపెన్నడూ లేనివిధంగా భారీగా ఆదాయం నమోదైంది.
ఆషాఢం వచ్చిందంటే ఆఫర్ల వర్షం కురుస్తుంది. విభిన్న రకాల రాయితీలతో అనేక ఆఫర్లు పుట్టుకొస్తాయి. మార్కెట్లో పోటాపోటీగా ప్రత్యేక ఆఫర్ అంటూ వ్యాపార దిగ్గజాలు ప్రకటనలు చేస్తాయి.
టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ మొబైల్ సబ్స్ర్కైబర్లను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నాయి. మే నెల చివరినాటికి ఈ రెండు సంస్థల నెట్వర్క్ను 34.4 లక్షల మంది ఎంచుకున్నారు.