మనలో చాలామంది క్రెడిట్ కార్డ్స్ వాడుతూంటారు. అయితే ఈ క్రెడిట్ కార్డుల్లో ఎన్ని రకాలున్నాయో.. వాటి లాభాలేంటో మీకు తెలుసా? బ్యాంకింగ్ రంగంలో ఉన్న ప్రస్తుత పోటీ వాతావరణంలో కస్టమర్లను ఆకట్టుకోవడం ఓ పెద్
Burger King shooting | బర్గర్ కింగ్ అవుట్లెట్లో కాల్పుల సంఘటన కలకలం రేపింది. కాల్పుల శబ్దానికి అక్కడున్న కస్టమర్లు బయటకు పరుగులు తీశారు. ఒక కస్టమర్ హత్యకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింద�
ఈ-కామర్స్ సేవల సంస్థ అమెజాన్ ఆధిపత్యానికి ఫ్లిప్కార్ట్ గండికొట్టింది. గత కొన్నేండ్లుగా దేశీయ ఈ-కామర్స్ రంగంలో రారాజుగా వెలుగొందుతున్న అమెజాన్పై వాల్మార్ట్ గ్రూపునకు చెందిన ఫ్లిప్కార్ట్ పైచ
దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో తన దూకుడును ప్రదర్శిస్తున్నది. సెప్టెంబర్ నెలలోనూ జియోకు కొత్తగా 34.7 లక్షల మంది మొబైల్ సబ్స్ర్కైబర్లు చేరారు. దీంతో మొత్తం కస్టమర్ల సంఖ్య 44.92 కోట్లకు చేరుకున్నట్టు ట�
రిలయన్స్ డిజిటల్, జియో మార్ట్, రిలయన్స్ రిటైల్ స్టోర్లలో ఐఫోన్ 15ని కొనుగోలు చేసిన కస్టమర్లకు జియో రూ.2,394 విలువైన ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నట్టు ప్రకటించింది.
రూ.2000 నోట్లను డిపాజిట్ చేసుకోవడానికి, ఇతర నోట్లతో మార్పిడి చేయడానికి బ్యాంక్లు నిరాకరిస్తే ఖాతాదారులు ఏమి చేయాలో రిజర్వ్బ్యాంక్ వివరణ ఇచ్చింది. సర్క్యులేషన్ నుంచి తొలగిస్తున్నామని, ఖాతాదారులు వార
టెలికం దిగ్గజాలు మొబైల్ కస్టమర్లను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నాయి. ఫిబ్రవరి నెలలో రిలయన్స్ జియో నెట్వర్క్ పరిధిలోకి 10 లక్షల మంది చేరగా, అదే భారతీ ఎయిర్టెల్ నెట్వర్క్ను 9.82 లక్షల మంది ఎంచుకున్నార
మొబైల్ ఫోన్ వినియోగదారులు.. 5జీ సేవల కోసం మరింతగా ఖర్చు చేయాల్సి రావచ్చు. ఇప్పుడున్న 4జీ కంటే 5జీలో ప్లాన్ల ధరలు ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి. ఆయా టెలికం సంస్థలు దాదాపు 10-20 శాతం అధికంగా 5జీ ప్ల�
సంగారెడ్డి కలెక్టరేట్, మార్చి 15 : వినియోగదారులు ఆన్లైన్లో కొనుగోలు చేసిన వస్తువులకు సంబంధించి పూర్తి రక్షణ పొందవచ్చని డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్ప్యూట్ రీడ్రెస్సల్ కమిషన్ ప్రెసిడెంట్ కస్తూ�