గ్రామాల్లో విద్యుత్ తీగలు చేతికి అందే స్థితిలో ఉండడంతో చిలిపిచేడ్ మండల ప్రజలు, రైతులు ప్రాణభయంతో వణికిపోతున్నారు. ఈదురు గాలులు వస్తే చాలు ఏంజరుగుతుందోనని భయాందోళనలకు గురవుతున్నారు.
వర్షాకాలం ప్రారంభం అయింది. రైతులు సాగు మొదలుపెడుతున్నారు. అయితే కొన్ని చోట్ల విద్యుత్ తీగలు చేతితో అందుకుంటే తాకేంత కిందికి జోల పడిపోయాయి. ప్రస్తుతం సాగుకాలం కావడంతో ట్రాక్టర్లతో దున్నుకునేందుకు రైతుల
సంస్థాన్ నారాయణపురం మండలం మల్లారెడ్డిగూడెం గ్రామంలోని రైతుల పొలాల్లో నుండి వెళ్లిన విద్యుత్ తీగలు ప్రమాదభరితంగా ఉన్నాయి. చేతికి అందే ఎత్తులో కరెంట్ తీగలు వేలాడుతున్నా విద్యుత్ శాఖ అధికారులు ప�
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధి సాగర్ రింగ్ రోడ్డు సమీపంలో దారుణం చోటు చేసుకున్నది. ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న ఇద్దరు యాచకులపై 11 కేవీ వైర్లు తెగిపడడంతో ఇద్దరు యాచకులు నిద్రలోనే సజీవ దహనమయ్యారు. పో�
చింతల్కుంటలో ఆదివారం జరిగిన ప్రమాదంపై విద్యుత్ నిపుణులు మాత్రం ఇది కేవలం నిర్వహణలోపమేనని చెబుతున్నారు. అధికారులు చెబుతున్నట్లుగా ఒకవేళ పోల్కు ఏదైనా గుర్తుతెలియని వాహనం తగిలితే పోల్ విరగాలని, లేద�
గ్రేటర్లో చిన్నపాటి గాలి వీచినా.. తేలికపాటి వర్షం కురిసినా విద్యుత్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. గంటల కొద్దీ బ్రేక్డౌన్లతో సరఫరా నిలిచిపోతోంది. వేసవిలో గాలివాన వచ్చినప్పుడు బ్రేక్డౌన్ అవడం, హైఓల్�
Current Wires | కరెంట్ సమస్యలను పరిష్కరించాలని ఎన్ని సార్లు అడిగిన విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు, స్థానికులు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విద్యుదాఘాతానికి గురై రైతు మృతి చెందిన సంఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటు చేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. పెద్దకొత్తపల్లి మండలం మారెడుమాన్దిన్నె గ్రామ పంచాయతీ వేడుకరావుపల్లి తండాకు చెందిన అమ్రున�
కరెంట్ తీగలతో అడవి జం తువును చంపి మాంసాన్ని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకొని కేసు నమోదు చేసి కల్వకుర్తి జైలుకు తరలించిన ఘటన మండలంలోని వంగూరోనిపల్లిలో గురువారం చోటుచేసుకున్నది.
వర్షాకాలం అంటే అందరికీ వెన్నులో వణుకే...ప్రమాదం ఏ రూపంలో వస్తుందో తెలియని పరిస్థితి. ఇంటి నుంచి బయటకు వచ్చామంటే చాలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిందే. నాలాలు, మ్యాన్హోల్స్, విద్యుత్ స్తంభాలు, ప్రహ�
కొల్లాపూర్ మండలం అమరగిరి చెంచు గూడెం ప్రజలకు కరెంట్ కష్టాలు తీరనున్నాయి. ‘విద్యుత్ ఇవ్వాలని రెండుగంటల పాటు ఎన్నికలు బహిష్కరించిన చెంచులు’ అనే కథనం న మస్తే తెలంగాణ దినపత్రికలో మంగళవారం ప్రచురితమైనద�
మండలంలోని అమరగిరి చెంచుగూడెంలో ఏ ర్పాటు చేసిన 262 పోలింగ్ బూత్లో రెం డు గంటలపాటు చెంచులు పోలింగ్ను బ హిష్కరించారు. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సిన పోలిం గ్.. 9 గంటలైనా ఒక్క ఓటు కూడా నమో దు కాలేదు.