Current | విద్యుత్ మరమ్మతుల కారణంగా నేడు కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ అధికారులు తెలిపారు.11kv ద్వారకా నగర్ ఫీడర్ పరిధిలో ద్వారకా నగర్, డీ నగర్, ప్రసూన నగర్, మాణిక్య నగర్,అంబేద్కర్ నగర్, ఎన్ వి నగర్ ప్ర
electricity | పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 07: విద్యుత్ వినియోగదారులకు కరెంటు సరఫరా విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని టిజీఎన్ పీడీసిఎల్ ఎస్ఈ కంకటి మాధవరావు అన్నారు.
JAGITYAL | జగిత్యాల : వేసవికాలంలో జగిత్యాల జిల్లా ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా విద్యుత్ శాఖ కృషి చేస్తుందని జగిత్యాల విద్యుత్ శాఖ ఎస్ఈ సాలియా నాయక్ అన్నారు.
పంటలు పొట్ట కొచ్చి గింజబట్టే దశలో రైతులకు విద్యుత్ అవసరాన్ని ఆసరా చేసుకొని సమస్యలు పరిష్కరించకుండా విద్యుత్ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని భారతీయ కిసాన్ సంఘం షాబాద్ మండల అధ్యక్షుడు దండు యాదవర�
కరెంట్ ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వస్తుందో తెలియడంలేదని, ట్రాన్స్పార్మర్లు కాలిపోతే డీడీలు కట్టి నెలలు గడిచినా ఇచ్చే పరిస్థితే లేదని వివిధ జిల్లాలకు చెందిన రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. హైదరాబాద్ కల్యా
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలో ‘రైతులను వెంటాడుతున్న కరెంటు కష్టాలు’ అనే శీర్షికతో ఈ నెల 14న శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’ మెయిన్ ఎడిషన్లో కథ నం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనికి విద్యుత్తు శా�
కేసీఆర్ ప్రభుత్వం పదేండ్ల పాటు వ్యవసాయం, పరిశ్రమలు, గృహ వినియోగానికి నిరంతర విద్యుత్తును సరఫరా చేసింది. దీంతో అన్నదాతలు పంటలను సాగు చేసుకుని సంతోషంగా జీవించారు. పరిశ్రమలు పవర్ హాలిడేలు లేకుండా కొనసాగ�
టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో నిరంతరం నాణ్యమైన కరెంట్ సరఫరా జరిగేలా చూడాల్సిన డైరెక్టర్ల నియామకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. సాధారణంగా డైరెక్టర్లు విద్యుత్తు సంస్థల పాలకమండలిలో సభ్యులుగా ఉంటారు.
Current | మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు అవుతున్నా.. ఇంకా కరెంటు లేని గ్రామం ఉందని అంటే నమ్ముతారా? అది కూడా ఏ ఛత్తీస్గఢ్లోనో.. నార్త్ ఇండియాలోనో కాదు.. మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోనే అని
రాష్ట్రంలోని సర్కారు బడులు వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. 1,977 సర్కారు స్కూళ్లు అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నాయి. వీటికి ఇప్పటి వరకు విద్యుత్తు కనెక్షన్లు లేవు. మరో 81 ఎయిడెడ్, 7 ప్రైవేట్ స్కూళ్లు �
KTR | అడ్డగోలు హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. వీళ్లు అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే కరెంటు మాయమైందని అన్నారు. ఇప్పుడు �