ఒక్కొక్కరిది ఒక్కో హాబీ.. కొందరికి మొక్కలు పెంచడం ఇష్టమైతే.. మరికొందరికి ట్రావెలింగ్ అంటే ఇష్టం. అలాగే చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలిచే నాణేలు, కరెన్సీలను సేకరించడం చాలామందికి ఉన్న ప్రత్యేక హాబీ. ఇదే అభ
కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రణకు మద్దతివ్వాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్ను అంబేదర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు, డాక్టర్ జెర్రిపోతుల పరశురామ్ కోరారు. ప్రగతిభవన్లో మంగళవారం కేటీఆర్ను కల�
దీపావళికి బంగారం, వెండి బహుమతిగా ఇస్తుంటారు. ఇదొక శుభప్రదమైన ఆచారం. ఈ సంప్రదాయాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్నది జైపూర్ వాచ్ కంపెనీ. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే.. ఆ కంపెనీ 1947 నుంచీ భారతీయ కరెన్సీలో ఓ వెలుగు వ
డాలర్తో పోలిస్తే రూపాయి విలువ రోజురోజుకు పతనమవుతూ రూ.80.05కి చేరుకున్నది. ఈ స్థాయిలో రూపాయి విలువ పడిపోవడం దేశచరిత్రలోనే మొదటిసారి. నోమోర్ సంస్థ అంచనా ప్రకారం.. డిసెంబర్ నాటికి రూపాయి విలువ రూ.82 వరకు దిగజ�
ఫారెక్స్ మార్కెట్లో రూపాయి తీవ్ర ఒడిదుడుకుల్లోనే ట్రేడ్ అవుతున్నది. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ మంగళవారం కూడా రికార్డు స్థాయికి పతనమైంది. అయినప్పటికీ చివరకు కాస్త కోలుకోవడం ఊరటనిచ్చింది. ఉ
అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ రికార్డుస్థాయికి బలోపేతంకావడంతో ఇతర ప్రపంచ ప్రధాన కరెన్సీలతో రూపాయి సైతం భారీగా పతనమయ్యి, మరో చరిత్రాత్మక కనిష్ఠస్థాయిని తాకింది. మంగళవారం ఇంటర్బ్యాంక్ ఫారిన్
ఆదివాసీలే లక్ష్యంగా దొంగనోట్లు చలామణి చేస్తున్న ముఠాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను భద్రాచలం ఏఎస్పీ రోహత్రాజ్ మంగళవారం చర్ల పోలీస్స్టేషన్ల
అంధులు కూడా సులువుగా గుర్తించేందుకు వీలుగా రూపొందించిన కొత్త నాణేలను ప్రధాని నరేంద్రమోదీ సోమవారం ఆవిష్కరించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ డిజైన్లో రూపొందించిన
కొత్తగా వచ్చే కరెన్సీ నోట్లపై రవీంద్రనాథ్ ఠాగూర్, అబ్దుల్ కలాం చిత్రాలు ముద్రించాలని ఆర్బీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు భారత కరెన్సీ నోట్లపై కేవలం మహాత్మాగాంధీ చిత్రం మాత్రమే ముద్రించారు. అయి�
కొలంబో, మార్చి 20: శ్రీలంక ఆర్థిక సంక్షోభం తారాస్థాయికి చేరింది. కనీసం ఆహార పదార్ధాల దిగుమతులకు కూడా విదేశీ మారక నిల్వలు లేక, అవసరమైనంత అప్పు పుట్టక ఆ దేశం అల్లాడుతున్నది. గోరు చుట్టు రోకటి పోటులా రష్యా-ఉక్�
దేశంలో ఇప్పటికీ నగదే రారాజు చలామణిలోని కరెన్సీ విలువ రూ.30 లక్షల కోట్లపైనే నోట్ల రద్దు తర్వాత దాదాపు మూడింతలైన కరెన్సీ ప్రవాహం అర్థం లేని మోదీ సర్కారు డీమానిటైజేషన్ ‘ఇంతన్నాడంతన్నాడే గంగరాజు.. ముంతమామి�
మదుపు చేసే ముందు ఆలోచించాల్సిన మరో విషయం ద్రవ్యలభ్యత. పెట్టుబడులను ఎప్పుడంటే అప్పుడు వెనక్కి తీసుకునే వీలుండటమే లిక్విడిటీ. ఎమర్జెన్సీ సమయాల్లో నిధులు అవసరమైనప్పుడు లిక్విడిటీ లేకపోతే ఇబ్బందులు పడాల�
శరన్నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని రోజుకొక రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే నాలుగో రోజైన ఆదివారం మహబూబ్నగర్ జ�
కాగజ్నగర్టౌన్ : ఆసిఫాబాద్ జిల్లాలో శరన్నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి. దుర్గామాత రోజుకో మాదిరిగా దర్శనం ఇస్తుండడంతో దానికి అనుగుణంగా భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. ఆదివారం 4వ రోజు వివిధ అలంక