మదుపు చేసే ముందు ఆలోచించాల్సిన మరో విషయం ద్రవ్యలభ్యత. పెట్టుబడులను ఎప్పుడంటే అప్పుడు వెనక్కి తీసుకునే వీలుండటమే లిక్విడిటీ. ఎమర్జెన్సీ సమయాల్లో నిధులు అవసరమైనప్పుడు లిక్విడిటీ లేకపోతే ఇబ్బందులు పడాల�
శరన్నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని రోజుకొక రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే నాలుగో రోజైన ఆదివారం మహబూబ్నగర్ జ�
కాగజ్నగర్టౌన్ : ఆసిఫాబాద్ జిల్లాలో శరన్నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి. దుర్గామాత రోజుకో మాదిరిగా దర్శనం ఇస్తుండడంతో దానికి అనుగుణంగా భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. ఆదివారం 4వ రోజు వివిధ అలంక
రోజుకింత పడిపోతున్న విలువ ఐదు రోజుల్లో 161 పైసలు పతనం 74.73 స్థాయికి దిగజారిన కరెన్సీ ముంబై, ఏప్రిల్ 9: రూపాయి మారకం విలువ అంతకంతకూ పడిపోతున్నది. డాలర్తో పోల్చితే వరుస నష్టాలతో మరింతగా బక్కచిక్కుతున్నది. శుక�
న్యూఢిల్లీ: గత రెండేళ్లుగా రూ.2000 నోటును ముద్రించడం లేదని సోమవారం లోక్సభలో వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం. ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ విషయాన్న�