మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అనేక పోషకాలు రోజూ అవసరం అవుతాయన్న సంగతి తెలిసిందే. వాటిల్లో విటమిన్ బి12 కూడా ఒకటి. అయితే మన శరీరం కొన్ని పోషకాలను తనంతట తానుగా తయారు చేసుకుంటుంది.
ఆయుర్వేదం ప్రకారం మాడు దురదకు... మనం తినే ఆహారానికి సంబంధం ఉంటుంది. తినకూడని పదార్థాలు శరీరంలో వాత, పిత్త, కఫాల సమతూకాన్ని దెబ్బతీస్తాయి. దీంతో మాడు దురదగా అనిపిస్తుంది. ఇదేకాకుండా చుండ్రు వల్ల, షాంపూ, తలనూ�
చాలా మంది భోజనం చివర్లో పెరుగుతో తింటుంటారు. గడ్డ పెరుగు అంటే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. ప్యాకెట్ పాలతో తయారు చేసే పెరుగు కన్నా స్వచ్ఛమైన పాలతో తయారు చేసే పెరుగు ఎంతో రుచిగా ఉంటుంది.
భోజనం చివర్లో చాలా మందికి పెరుగు తినే అలవాటు ఉంటుంది. పెరుగుతో భోజనం చేయకపోతే ఆహారం తిన్న ఫీలింగ్ కలగదు. ఇక కొందరు పెరుగు లేకపోతే కనీసం మజ్జిగతో అయినా సర్దిపెట్టుకుంటారు.
ఉడుకు అన్నం మీద అపారమైన ప్రేమ శీతాకాలంలోనే వస్తుంది. పొగలు కక్కే చాయ్తో దోస్తానా ఇప్పుడే ఎక్కువ అవుతుంది. నూనెలోంచి నేరుగా నోట్లోకే వెళుతున్నాయేమో అన్నట్టుగా ఉంటుంది వేడివేడి బజ్జీల పరిస్థితి. అందుకే �
మన రోజువారీ ఆహారంలో అనాదిగా వాడుకలో ఉన్న పాల ఉత్పత్తి పెరుగు. ఇంట్లో తోడుపెట్టుకుని తయారు చేసుకున్న పెరుగుతో శరీరానికి ఒనగూరే ప్రయోజనాలు ఎన్నో. అంతేకాదు, చర్మం, వెంట్రుకల ఆరోగ్యానికి పెరుగు గొప్ప ఉపకారి
Health Tips : ఈ మధ్య కాలంలో ఆరోగ్యంపై అందరికీ అవగాహన పెరిగింది. ముఖ్యంగా కూర్చుని ఉద్యోగాలు చేసేవారు అనారోగ్యాలకు గురికాకుండా ముందు జాగ్రత్తతో వ్యాయామాలు చేస్తున్నారు. అయితే కేవలం వ్యాయామం చేయగానే సరిపోద
ఇప్పుడంతా ఇన్స్టాగ్రామ్ యుగం. అందులో అందంగా కనిపిస్తేనే, ఉత్పత్తి నలుగురినీ ఆకట్టుకునే అవకాశం ఉంటుంది. దుస్తులు, యాక్సెసరీల్లోనే కాదు ఫుడ్ విషయంలోనూ ఇదే ఫ్యాషన్ అయిపోయింది.
పెరుగు ప్రపంచమంతటా బాగా ప్రాచుర్యంలో ఉన్న ఆహార పదార్థం. ఎన్నో పోషకాలను కలిగిన పెరుగు శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. పొట్ట ఆరోగ్యానికి కూడా సహకరించే పెరుగును ఎప్పుడంటే అప్పుడు తినకూడదు. దీనికీ ఓ సమయం అం
మారుతున్న కాలానుగుణంగా మనం తీసుకుంటున్న ఆహారంలో కూడా అనేక మార్పులొచ్చాయి. హడావుడి జీవితం, రోజువారీ పనులతో ఏదో ఒక్కటి తినేసి ఆ పూట గడిస్తే చాల్లే అనుకుంటున్నారు.
మారుతున్న కాలానుగుణంగా మనం తీసుకుంటున్న ఆహారంలో కూడా అనేక మార్పులొచ్చాయి. హడావుడి జీవితం, రోజువారీ పనులతో ఏదో ఒక్కటి తినేసి ఆ పూట గడిస్తే చాల్లే అనుకుంటున్నారు.
డయేరియా.. వానకాలంలో చాలామందిని ఇబ్బంది పెట్టే రుగ్మత. నీటి కాలుష్యం, ఆహార కాలుష్యం ఈ సమస్యకు ప్రధాన కారణం. దీనివల్ల ఒక్కసారిగా మనిషి నీరసపడిపోతాడు. ప్రయాణంలో ఉన్నప్పుడైతే నరకమే.