ఉదయాన్నే ఫలహారం చాలా ముఖ్యం. అయినా ఎంతోమంది నిర్లక్ష్యం చేస్తుంటారు. రోజువారీ పనుల్లో చురుగ్గా ఉండాలన్నా, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నా పోషకాలతో నిండిన అల్పాహారం కచ్చితంగా తీసుకోవాలి. రోజూ వండుకోవడం కష్
కావలసిన పదార్థాలు:పాలకూర కట్టలు: నాలుగు, పుల్ల పెరుగు: ఓ కప్పు, పచ్చి కొబ్బరి: అర కప్పు, పచ్చిమిర్చి: రెండు, మిరియాలు: నాలుగు, ఉప్పు: తగినంత, పోపు గింజలు: ఓ స్పూను, కరివేపాకు: ఓ రెబ్బ, నెయ్యి: ఓ స్పూను. తయారీ విధానం:
పెరుగుతో మామిడిపండ్లను కలుపుకొని తింటారు చాలామంది. కానీ, శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపే గుణాలున్న రెండు పదార్థాలను కలిపి తినకూడదంటున్నారు నిపుణులు. విడివిడిగా తింటే రెండిటితోనూ ఆరోగ్యానికి లాభమే! మి
ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి విటమిన్స్, మినరల్స్ సమపాళ్లలో అందాలి. వాటితోపాటు ‘ప్రోబయాటిక్స్’ వంటి మంచి బ్యాక్టీరియా కూడా అవసరం. రకరకాల అలర్జీలు, ఆర్థరైటిస్, మానసిక ఒత్తిడి, జీర్ణకోశ సమస్యలు, ఎసిడ�
వేసవిలో మన శరీరానికి చల్లదనాన్నిచ్చే ఆహార పదార్థాల్లో పెరుగు కూడా ఒకటి. పెరుగును వేసవిలో తింటే మనకు ఎంతో లాభం కలుగుతుంది. ముఖ్యంగా శరీరానికి కావల్సిన పోషకాలు అందుతాయి. పలు అనారోగ్య సమస్�
పప్పు, కూర, సాంబార్ ఇలా ఏదైనా సరే అన్నం తిన్నామంటే చివరలో పెరుగు కావాల్సిందే. అప్పుడే భోజనం పరిపూర్ణం అవుతుందని అంటుంటారు. అందుకే చాలామంది తమ భోజనంలో పెరుగును తప్పనిసరిగా వాడుతుంటారు. పెరుగుతో తింటే తిన్�