సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకగా పండుగలు నిలుస్తాయని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గంగాధర మండలం కొండన్నపల్లి సహస్ర లింగేశ్వర ఆలయంలో ఆదివారం నిర్వహించిన మహ�
నేటితరం ఎక్కువగా సోషల్ మీడియాలోనే కాలం గడుపుతున్నది. ‘స్క్రీన్'పై చూసిందే నిజమనే భ్రమలో మునిగిపోతున్నది. అదే సమయంలో ‘పోలికల సంస్కృతి’ కూడా పెరిగిపోతున్నది. ఈ పరిణామం.. టీనేజర్ల భవిష్యత్తుకు పొగబెడుతు�
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సరోజ సత్యనారాయణ అన్నారు. పెద్దపల్లి మండలం మూలసాలలో సర్పంచ్ జూపాక శ్వేత ఆద
తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యం, లలిత కళారంగాల పరిరక్షణకు శాంతా-వసంతా ట్రస్టు ఒక గొడుగులా పనిచేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ పూర్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు. సంగీతం, సాహిత్య రంగాలలో విశిష్ట సేవల�
చాలామందికి తెలియని ఒక విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం అవసరం. ఇప్పటిదాకా మానవ చరిత్రలో అత్యంత ధనవంతుడు హైదరాబాద్ పాలకుడు నిజాం. అంతేకాదు, ఆయన కళలు, సంస్కృతి, శిల్పకళ, భవన నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్�
Lakshmi Prasad | ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులు ఆ దేశ సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని నర్సాపూర్ బీవీఆర్ఐటీ కళాశాల డైరెక్టర్ డాక్టర్ కె. లక్ష్మీప్రసాద్ అన�
తెలుగు వర్సిటీ బోధనకే పరిమితం కాకుండా తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యం, లలితకళలను విశ్వవ్యాప్తం చేసే దిశగా కృషి చే యడం అభినందనీయమని ఉస్మానియా వి శ్వ విద్యాలయం పట్టణ పర్యావరణ ప్రాం తీయ అధ్యయన కేంద్రం పూర్వ స
విద్యార్థులకు చదువుతోపాటు సంస్కారం అందిస్తేనే అది నిజమైన విద్య అని గీతా విద్యాలయం అధ్యక్షుడు డాక్టర్ చింత రమేష్ అన్నారు. సరస్వతీ విద్యాపీఠం అనుబంధ గీత విద్యాలయం పాఠశాల 1995-96 బ్యాచ్కు చెందిన పదో తనగతి విద
ఆలయాన్ని చేరుకోగానే భక్తులు సాధారణంగా చేసే ప్రక్రియ ప్రదక్షిణ. కేవలం ప్రదక్షిణలు చెయ్యటం కోసమే గుడికి వెళ్లే భక్తులు కూడా ఉంటారు. తమ కోరిక తీరటం కోసం దైవానికి మొక్కుకునే మొక్కుల్లో ప్రదక్షిణ కూడా ఒకటి. �
Amit Shah: దేశంలో ఇంగ్లీష్ భాష మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు వస్తాయని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. దేశ ఐక్యతలో భారతీయ భాషలు ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.
భారతీయ సంస్కృతీ, సాంప్రదాయాలకు నిలయాలుగా సరస్వతి శిశు మందిరాలు నిలుస్తాయని విద్యాభారతీ దక్షిణ మధ్య క్షేత్ర సంఘటనా కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి అన్నారు. పట్టణంలోని శ్రీసరస్వతి శిశు మందిరం పాఠశాలలో న